Category ఆంధ్రప్రదేశ్

జిఓ1కు వ్యతిరేకంగా ఆందోళన

‌విజయవాడ,జనవరి5 : చీకటి జీఓ నెం.1ను రద్దు చేయాలని గొల్లపూడిలో టిడిపి శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో దేవినేని ఉమా నివాసానికి భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. సీఎం డౌన్‌ ‌డౌన్‌, ‌చీకటి జీవో నెం.1ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, పార్టీ శ్రేణులు జీవో ప్రతులను దగ్ధం…

‌ప్రజల పక్షాన నా పోరాటం ఆగదు

జగన్‌ ‌రాక్షస పాలన నుంచి విముక్తి కల్పిద్దాం మూడున్నరేళ్లలో ఎపిని అధోగతి పాలుచేశారు పెద్దిరెడ్డీ గుర్తు పెట్టుకో.. ఇది బిగినింగ్‌ ‌మాత్రమే డియా సమావేశంలో మండిపడ్డ చంద్రబాబు కుప్పం,జనవరి5 : ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల పక్షాన టిడిపి పోరాటం కొనసాగుతుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. తనపోరాటం కేవలం ప్రజల కోసమేనని అన్నారు. జగన్‌…

కోడి పందాలపై ఏటా ప్రహసనమే !

పందాలకు వ్యతిరేకంగా పోలీసుల ప్రకటనలు పందెం రాయుళ్లలో గుబులు ..అయినా ఆగని ఏర్పాట్లు ఏలూరు,జనవరి5 : ఏటా సంక్రాంతి ముందు కోడిపందాల వ్యవహారం ఓ ప్రహసనంగా మారుతోంది.  కోడిపందాలకు వ్యతిరేకంగా పోలీసుల ప్రకటన నేపథ్యంలో కోడి పందేలు ఉంటాయా… ఉండవా..అనే సందేహాలు నెలకొంటున్నాయి. అధికారులు ఎన్నిచెప్పినా పందేలు ఆడితీరాల్సిందేనని పందెం రాయుళ్లు పంతం పట్టడం కూడా…

కపిలేశ్వరాలయంలో వైభవంగా తెప్పోత్సవం

తిరుపతి,జనవరి5 : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి అమ్మవారు తెప్పలపై భక్తుల దర్శనం ఇచ్చారు. రాత్రి తెప్పోత్సవం వేడుక వైభవంగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై అమ్మవారు కపిలతీర్థం పుష్కరిణిలో ఏడు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ…

చంద్రబాబు కుప్పం పర్యటనపై ఉత్కంఠ

అనుమతి లేదంటూ టిడిపి శ్రేణులను అడ్డుకున్న పోలీసులు పోలీసుల తీరుకు నిరసనగా టిడిపి నేతల ఆందోళన కుప్పం,జనవరి4 : కుప్పం నియోజకవర్గం కేనుమాకురిపల్లిలో చంద్రబాబు నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసుల చెప్పడంపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసాయి. మంగళవారం అనుమతి ఇచ్చి బుధవారం లేదని చెప్పడం ఏంటని నేతలు మండిపడుతున్నారు. శాంతిపురంలో…

కత్తికడితే కేసు పెట్టాల్సిందేనా?

ఏటా ఇదే తంతుతో తప్పని ఉత్కంఠ సంక్రాంతికి ముందే సిద్దం అవుతున్న పందెం కోళ్లు విజయవాడ,జనవరి4 : సంక్రాంతి పండుగ పేరిట నిర్వహించే కోడి పందేలు, ఇతర జూదాలకు చెక్‌ ‌పెట్టేందుకు పోలీస్‌ ‌శౄఖసిద్ధం చేస్తోంది. పందాలతో చెడ్డపేరు తేవద్దని నేతలు పదేపదే హెచ్చరికలు చేస్తున్నారు. పందెం కోళ్లను పెంచే ఫారాలు, వాటికి కత్తులు కట్టే…

ఆం‌ధ్రావాళ్లను కుక్కలుఅని అన్నావా లేదా

ఆంధ్రా పార్టీలు అవసరం లేదని అన్నావా లేదా పోలవరంపై ‘సుప్రీమ్‌’‌లో కేసులు వేసావా లేదా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఎపిలో కాలుపెడతావు కెసిఆర్‌కు ప్రశ్నలు సంధించిన బిజెపి  ఎంపి జివిఎల్‌ విశాఖపట్టణం,జనవరి3(ఆర్‌ఎన్‌ఎ): ఆం‌ధ్రావాళ్లు.. ఆంధ్రా పార్టీలంటూ విమర్శలు చేసిన కెసిఆర్‌ ఇప్పు‌డు ఏ మొహం పెట్టుకుని ఆంధ్రాకు వస్తున్నాడని  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై బీజేపీ…

పబ్లిసిటీ కోసం ప్రజలను బలి తీసుకున్న బాబు

డ్రోన్‌ ‌కెమెరాల ద్వారా చిత్రీకరణలో  ఇంత విషాదమా తొక్కిసలాట ఘటననలపై పవన్‌ ‌కళ్యాణ్‌ ఎం‌దుకు నోరుమెదపరేం సిఎం జగన్‌తో భేటీ అయిన మంత్రి రోజా.. ఎపిలో బిఆర్‌ఎస్‌ ‌ప్రభావం నిల్‌ అని వ్యాఖ్య విజయవాడ, జనవరి 2 : చంద్రబాబు తన ప్రచారానికి జనాలను బలి తీసుకుం టున్నారని మంత్రి రోజా  మండిపడ్డారు.’ ఈయన చంద్రబాబు…

వైకుంఠ ఏకాదశిన తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమల, జనవరి 2 : వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆధ్యాత్మిక శోభతో ఆలయాలన్నీ కళకళలాడాయి. పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు వేకువ జాము నుంచే ఆలయాల వద్ద క్యూ కట్టారు. తిరుమల శ్రీవారి దర్శనం…