special Stories

special Stories

జాజులు నవ్విన రాత్రి

జాజులు నవ్విన ఏ జావళీల జానపదుల్లో నిన్ను వెతుక్కొంటూ వేణుగానమై రవళిస్తుంటాను పవళించే నీ ఊహల రాత్రుల్లో వెండి వెన్నెల రంగుల కలల్ని నెమరేస్తూ నెమ్మదిగా నన్ను నేను మైమరచిపోతాను జాగురూకతో జాబిలి రాత్రుల్ని నీకై అన్వేషణ సాగిస్తాను మంద్రంగా మీటే మిణుగురు రాగాల్ని వింటూ నీ కోసం సాహిత్య చకోరినై ఏ గగన తీరాన్నో…

ఫాతిమా కాలేజీపై ఉదాసీన‌త ఎందుకు?

Fatima College controversy, discrimination in education, women’s college issues India, college neglect cases, higher education inequality, Fatima College news, college administration problems, education justice movement

ఒవైసీ కబ్జాను హైడ్రా రంగనాధ్ సమాజ సేవ‌ అంటున్నారు. ఒవైసీ కబ్జా చేసి విద్యా సంస్థ లను నడిపిస్తున్న సెల్కమ్ చెరువుభూములను స్వాధీనం చేసుకోవడానికి మాటలు మారుస్తూ మీనమేషాలు లెక్కిస్తున్న రంగనాథ్‌ తీరు అవినీతికి వత్తాసు పలుకు తున్నట్లు ఉంది, ఒవైసీ కాలేజీకి తానే  ‘సమాజ సేవ’ అనే ట్యాగ్ లైన్ ఇవ్వటాన్ని బట్టి చూస్తే,…

విద్యా ఎమర్జెన్సీ గా గుర్తించి అత్యవసర చర్యలు చేపట్టాలి: ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ

Recognize education as an emergency and take urgent measures

గౌరవనీయులు రాష్ట్ర  ముఖ్యమంత్రి మరియు విద్యా శాఖ మంత్రి గారు కూడా అయిన , శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి వ్రాయునది, విషయం: తెలంగాణలో పరాఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ 2024 (NAS) ద్వారా వెల్లడైన తక్కువ స్థాయిలో ఉన్న విద్యార్థుల విద్యా స్థాయిలపై అత్యవసర చర్యలు తీసుకోవలసిన అవసరం గురుంచి. పరాఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ 2024 (మునుపటి నేషనల్…

గిరాయిపల్లి బూటకపు ఎన్ కౌంటర్ కు యాభై ఏళ్లు!

Giraipalli fake encounter, Giraipalli encounter anniversary, 1975 Giraipalli incident, fake encounters in India, Telangana police encounters, human rights violations India, encounter case history, Giraipalli justice movement

“దేశంలో, ఆంధ్రప్రదేశ్ లో 1969-70 నుంచీ పోలీసులు ప్రకటించిన అసంఖ్యాక ఎన్ కౌంటర్లలో వేలాది మంది విప్లవకారులు, సాధారణ ప్రజలు చనిపోయారు. కాని ప్రత్యేకంగా గిరాయిపల్లి ఎన్ కౌంటర్ గురించీ, ఆ నలుగురి గురించీ యాబై ఏళ్లు నిండాయనే సందర్భం వల్ల మాత్రమే కాదు, ఇతర ప్రత్యేకతల వల్ల కూడా జ్ఞాపకం చేసుకోవాలి.” సరిగ్గా యాభై…

కొండంత అండ కొండబత్తిని జగదీశ్వరరావు

15. జనధర్మో విజయతే జనధర్మ1958 లో ప్రారంభించిన రోజుల్లో దివ్వెల హనుమంతరావు చాలా సహాయం చేసేవారు. ఆచార్య జనధర్మ పత్రికను జగదీశ్వర ప్రెస్ లో కీర్తి శేషులు వీరభద్రరావగారు నిర్వహించేవారు. జనధర్మ సాహితీ సంచికలను కూడా జగదీశ్వర ప్రెస్ లో ప్రింట్ చేయించేవారు. ఇద్దరూ సమయం దొరకదు. కాని మద్యలో ఇద్దరూ చదరంగం ఓ సారి…

జి.ఎస్.ఎల్.వి-ఎఫ్16: నిసార్ తో అంతరిక్ష రంగంలో భారతదేశం కొత్త శకం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన గొప్ప ప్రయాణంలో మరో మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. జి.ఎస్.ఎల్.వి-ఎఫ్16 అనే రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జూలై 30, 2025 నాడు ప్రయోగించబోతోంది. ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు.  భూమిని అర్థం చేసుకోవడంలో విప్లవాత్మక మార్పులు తేగల “నాసా-ఇస్రో…

రాష్ట్ర బీజేపీకి బీసీ నాయ‌కుల త‌ల‌నొప్పి!

Fake memberships of state BJP

న‌లుగురు క‌లిస్తే రాజ‌కీయం మొద‌ల‌వుతుందంటారు! ఇక రాజ‌కీయ‌మే ఊపిరిగా కొన‌సాగే పార్టీల్లో దీన్ని గురించి ఎంత త‌క్కువ‌గా చెప్పుకుంటే అంత‌మంచిది. అయితే సైద్ధాంతిక నిబ‌ద్ధ‌త క‌లిగిన రాజకీయ పార్టీ అని ప్రచారంలో ఉన్న  బీజేపీలో కూడా  ఇటువంటి రాజ‌కీయాల ప్ర‌భావం స్పష్టం కనిపిస్తుంది !  ఇటీవ‌లికాలంలో వొస్తున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇత‌ర‌ పార్టీల‌నుంచి బీజేపీలోకి…

శాంతి ప్రయత్నమా? నోబెల్ కోసం ఆరాటమా?

“ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ ఫ్రెడ్ నోబుల్ కేవలం సైన్స్ లో మాత్రమే కాదు విభిన్న మైన రంగాల్లో తన విలక్షణశైలితో అత్యంత ప్రతిభగల వ్యక్తిగా రాణించాడు. ఈ కారణం వలనే నోబెల్ బహుమతిని  వివిధ రంగాల్లోని ప్రముఖులకు ప్రతీ ఏటా బహూకరిస్తారు.అయితే డోనాల్డ్ ట్రంప్ లాంటి వారు నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రాకులాడడం…

పార్లమెంట్ సమావేశాలు

Parliament sessions

తమను ఎంతో ప్రేమతో ఎన్నుకున్న వోటర్ల వల్ల లోక్‌సభ, రాజ్యసభల పవిత్ర సభల్లోకి వొచ్చిన  “గౌరవనీయ సభ్యులు ” గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పార్లమెంటు మన దేశ ప్రజల  సమిష్టి  వారసత్వం. వీరు దాని రక్షకులు, పోషకులు. అయితే ఈ అత్యంత కీలకమైన బాధ్యతను వారు నిజంగా నెరవేరుస్తున్నారా అన్నదే ఈ రోజు ప్రతి భారతీయుణ్ణి తొలుస్తున్న ప్రశ్న ప్రస్తుత…

దిల్లీ సమావేశంలో విజేత ఎవరు?

ఆ క్రమంలోనే నిన్న గాక మొన్న పాలమూరు జిల్లాలో ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అభ్యర్థన బెదిరింపు రెండూ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నారని మంచి మనసుతో పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతలు పథకాలకు అడ్డుపడ వద్దని కోరారు. అంతేకాదు పెండింగ్…