special Stories

special Stories

వేడి రాజేస్తున్న వర్షాకాల సమావేశాలు ..!

రాజకీయాల్లో విధాన పరమైన స్పర్ధలు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీఏ సమావేశంలో  అభిప్రాయపడినప్పటికీ బయట మాత్రం అధికార,విపక్షాల మధ్య అందుకు భిన్నమైన వాతావరణమే నెలకొంది.ఈ ఏడాది కాలంలో   బీహార్, అస్సాం, కేరళ, తమిళనాడు,వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల పునరేకీకరణకు తాజా ఎన్డీఏ,…

బిసి రిజర్వేషన్లచుట్టూ తెలంగాణ రాజకీయాలు

Telangana’s Political Battleground: The Debate Over BC Reservations Intensifies

తెలంగాణ రాజకీయాలిప్పుడు బిసి రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. రాజకీయ పార్టీలకిప్పుడిది ఒక అస్త్రంగా మారింది. రిజర్వేషన్ల కోసం పోరాడి సాధించిన పార్టీగా పేరు తెచ్చుకోవాలని ఏ పార్టీకి ఆ పార్టీ తంటాలు పడుతున్నాయి. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికలు, వొస్తాయనుకుంటున్న పదకొండు స్థానాల్లో ఉపఎన్నికలకు ఆయా పార్టీలకు ఒక ఆయుధంగా ఇది సంక్రమిస్తుందన్న భావనలో…

ఆ పది స్థానాలకు ఉప ఎన్నికలొస్తే ..?

“రాష్ట్రంలో జూబ్లీహిల్స్‌తోపాటు మరో పది శాసనససభ స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యమని విస్తృత చర్చ జరుగుతున్నది. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తమకే అనుకూలమైన తీర్పు ఇస్తారని అధికార కాంగ్రెస్‌తోపాటు, గతంలో ఆ స్థానాలను గెలుచుకున్న భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌)‌లు ప్రచారం చేసుకుంటున్నాయి. కాగా రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఏపీలో మాదిరిగా కూటమి పార్టీలతో కలిసి…

జల వివాదాల కమిటీ మిధ్య యేనా?

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్యనే కాదు వివిధ రాష్ట్రాల మధ్య గల వివాదాలను అవి పెరిగి మాను కాకుండా మొలక దశలోనే పరిష్కారం కనుగొనే వైఖరి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. గడ్డ పారను నాన బెడతారు. ఇటీవల సంభవించిన పరిణామాలు పరిశీలించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే అసలు కమిటీ నియామకానికి మొగ్గు చూపుతారా? అనే అనుమానం కలుగుతోంది..

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్యనే కాదు వివిధ రాష్ట్రాల మధ్య గల వివాదాలను అవి పెరిగి మాను కాకుండా మొలక దశలోనే పరిష్కారం కనుగొనే వైఖరి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. గడ్డ పారను నాన బెడతారు. ఇటీవల సంభవించిన పరిణామాలు పరిశీలించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే అసలు…

నేతిబీర రాజకీయాలు, నైతిక హక్కులు

రాజకీయాలలో నైతికతను ఒక రాజ్యాంగ విలువగా తీసుకురావడం కోసమే పదోషెడ్యూలు కింద ఫిరాయింపుల చట్టం అవతరించింది.  జనతాప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఆ తరువాత కాంగ్రెస్‌ తిరిగి గెలిచిన సందర్భంలోను జరిగిన ఫిరాయింపుల మీద ప్రజలలో ఏవగింపు పెరిగింది. తిరుగులేని మెజారిటీ సాధించిన, ధీమాలోనే రాజీవ్‌ గాంధీ హయాంలో ఫిరాయింపుల చట్టం వచ్చింది.  ఆ నాటి నుంచి దాన్ని…

భూ భారతి చట్టంలో తప్పు చేసిన అధికారులకు శిక్షలెందుకు లేవు”?

“సామాన్యంగా,సహజ న్యాయ విధానాల ప్రకారంగానైనా ప్రతి అధికారికి,నిర్వహణాదక్షుడికి కూడా క్రమ శిక్షణ నియమావళి ఉండాలి. అయితే రెవెన్యూ డిపార్టుమెంటు అధికారులకు జ్యుడిషియల్ న్యాయాధికారుల హోదా ఉన్నదనే సాకుతో తప్పులు చేసిన అధికారులకు మినహాయింపు ఇవ్వడం సరికాదు. ఎందుకంటే రైతులు ఎమ్మార్వో ,తహసీల్దార్ ఆఫీస్ లకు నేరారోపణల మీద పోవడం లేదు. భూమి అమ్మకం, కొనుగోళ్లు, హక్కుల…

యువత దృక్ఫథం మారాలి

“ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, ఆటోమేషన్ ప్రక్రియలు మానవ నిర్మిత అత్యంత ఆధునిక సాంకేతిక వ్యవస్థలు. మనిషి సృష్టించిన టెక్నాలజీని మాయచేసి, వైరస్ లను ప్రవేశపెట్టి సాంకేతికతో నడుస్తున్న వ్యవస్థలను విధ్వంసం చేసే ప్రమాదం లేకపోలేదు. ఏ.ఐ తో రాగల ముప్పును క్షణాల్లో నిలువరించ గల సామర్థ్యం లేక పోతే భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది. ప్రపంచవ్యాప్తంగా మొబైల్స్…

అమెరికా సుంకాలు

అమెరికా ఇటీవల భారత్ నుండి దిగుమతి చేసుకునే  కొన్ని ఉత్పత్తులపై 25 శాతం వరకు అదనపు సుంకాలు విధించింది. “టారిఫ్ వార్” రూపంలో ఇది జరిగిన తాజా చర్య కాగా, దీని ప్రభావం కేవలం ఆర్థిక పరంగా మాత్రమే కాక, వ్యూహాత్మకంగా, రాజకీయంగా కూడా ఉండే అవకాశముంది. ఇలాంటి దాడుల ధోరణి ఇంకా  విస్తరిస్తే రెండు…

యుద్ధ బుద్ధులు

నక్షత్రాలను పూలదండలా గుచ్చి లోకం గవాక్షానికి వేలాడదీయాలని అనుకుంటానా పూలతోటనెవరో గుర్రాలతో తొక్కిస్తరు తెల్ల మబ్బులకు  నీటిధారల తీగలు చుట్టి వాన రాగాన్ని ఆలపించాలనుకుంటానా శృతుల గతుల నెవరో తుఫాన్ లో కలిపేస్తరు అలల పిల్లలకు ఆటలు నేర్పిస్తుంటానా సుడిగుండాలతో చుట్టుముట్టి అల్లకల్లోల పరుస్తరు కూడలి ఐకమత్యాన్ని నాలుగు దారులుగా చీల్చి, పలుచన చేస్తరు గూటిని…

కె. శ్రీనివాస్ కు కె.ఎన్. జయమ్మ స్ఫూర్తి పురస్కారం

తెల్లారని తెలంగాణ, బుల్ డోజర్ సందర్భాలు, కె. శ్రీనివాస్ సంపాదకీయాలు, తెలంగాణలో సాహిత్య వికాసం, జూన్ 2, అనేక సందర్భాలు, కొత్త వంతెన, సంభాషణ” ఇలా…..తెలుగు ప్రపంచానికి అవసరమైన అన్ని సందర్భాలలో విలువైన ఎన్నో పుస్తకాలను వెలువరించారు కె. శ్రీనివాస్. జర్నలిస్టుగా నాలుగు దశాబ్దాలకు పైగా కె.శ్రీనివాస్ రాసిన కథనాలు, సంపాదకీయాలు, చేసిన ఇంటర్వ్యూలు,  సమకాలీన…