prajatantra_news

prajatantra_news

Speakers’ conference: స్పీకర్‌ పదవి గౌరవాన్ని పెంచాలి

– రెండు రోజుల స్పీకర్ల సమావేశంలో హోం మంత్రి అమిత్‌ షా న్యూదిల్లీ, ఆగస్టు 24: దేశ స్వేచ్ఛ లాగే దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం కూడా అంతే ముఖ్యమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా (Home Minister Amit sha) అన్నారు. సభ గౌరవాన్ని, స్పీకర్‌ పదవి గౌరవాన్ని పెంచే దిశగా పనిచేయాల్సిన…

If they have guts: దమ్ముంటే ఆ పదిమందీ రాజీనామా చేయాలి

– తన పాలన చూపి ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం రేవంత్‌కు ఉందా? – శేరిలింగంపల్లి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ సవాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 24: దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు సవాల్‌…

A leader of Values: విలువల నేత సుధాకర్‌రెడ్డి

– మగ్దుం భవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి నివాళి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 24: విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు విలువలకు కట్టుబడి జీవించిన మహనీయుడు సురవరం సుధాకర్‌ రెడ్డి (Suravaram Sudhakar Reddy)కి లాల్‌ సలాం(Lal Salam)  అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. మగ్దుం భవన్‌లో…

Warrior: రాజీ లేని పోరాటం చేసిన యోధుడు

– సురవరం సుధాకర్‌రెడ్డికి సీఎం రేవంత్‌ నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 24: సురవరం సుధాకర్‌ రెడ్డి (Suravaram Sudhakar Reddy) మరణం తెలంగాణకు తీరని లోటని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నాన్నారు. శుక్రవారం రాత్రి కన్నుమూసిన సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి, మాజీ…

మహేష్‌, శ్రావణ్‌ మరణాలు ప్రభుత్వ హత్యలే

– ప్రభుత్వ వైఫల్యం వల్లే గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం – ముఖ్యమంత్రి ఒక్కనాడైనా దీనిపై సమీక్షించలేదు – మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం జగదేవ్‌పూర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 24: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో ఇద్దరు యువకులు డెంగ్యూతో మరణించిన నేపథ్యంలో వారి కుటుంబాలను మాజీ మంత్రి హరీష్‌ రావు ఆదివారం పరామర్శించారు.…

కేసీఆర్‌ చట్టంతో ఒక్క శాతం రిజర్వేషనూ రాదు

– పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్‌ చట్టం తెచ్చారని, ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్‌ తెచ్చామని, దాన్ని గవర్నర్‌ కేంద్రానికి పంపారని సీఎం రేవంత్‌రెడ్డి పీఏసీ సమావేశంలో తెలిపారు. కేసీఆర్‌ తెచ్చిన చట్టం ప్రకారం బీసీలకు ఒక్క శాతం…

అది నా తీర్పు కాదు..

– దానిని హోంమంత్రి చదివితే బాగుంటుంది – అమిత్‌షా వ్యాఖ్య‌ల‌కు ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి సుద‌ర్శ‌న్‌రెడ్డి స్పంద‌న‌ న్యూదిల్లీ,ఆగస్ట్23: ‌సల్వా జుడుం తీర్పుపై కేంద్రహోంమంత్రి అమిత్‌ ‌షా చేసిన వ్యాఖ్యలపై ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ ‌బి.సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ అది తాను ఇచ్చినది కాదని, సుప్రీం కోర్టు తీర్పు అని స్పష్టం చేశారు.కేంద్ర హోంమంత్రితో ఈ విషయంపై…

రైతులూ.. ఆందోళన వద్దు

– యూరియా సరఫరా పెంచేందుకు అన్ని చర్యలు – ఆర్‌ఎఫ్సీఎల్‌ లో ఉత్పత్తి పునరుద్ధరణపై మార్గనిర్దేశం – సచివాలయంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్‌బాబు సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: రాష్ట్రానికి యూరియా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రతిపక్షాల దుష్ప్రచారంతో రైతులు ఆందోళనకు గురికావొద్దని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల…

బ్యాట్‌ ‌దొంగతనం కోసం వెళ్లి..

– అడ్డుకున్న సహస్రను చంపేసిన బాలుడు – వివరాలు వెల్లడించిన సైబరాబాద్‌ ‌సీపీ అవినాష్‌ ‌మహంతి హైదరాబాద్‌,ఆగస్ట్23(ఆర్‌ఎన్‌ఎ): ఓటీటీలో క్రైమ్‌ ‌వెబ్‌ ‌సిరీస్‌లు చూసి.. పక్కాగా ప్లాన్‌ ‌చేసి.. ఎనిమిదేండ్ల సహస్రను పదో తరగతి విద్యార్థి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. ఒక్క బ్యాట్‌ ‌కోసమే ఆ బాలికను చంపినట్లు నిందితుడు…

యూరియా కోసం రైతుల అగచాట్లు

– క్యూలైన్లలో తిప్పలు – పాలమూరులో సొమ్మసిల్లిన రైతు . రైతులు పంటను కాపాడుకునేందుకు అవసరమయ్యే ఎరువులకోసం పడిగాపులు కాస్తున్నారు. పలు జిల్లాల్లో రైతులు నానా యాతన పడుతున్నారు.  ‌ప్రభుత్వం అందుబాటులో ఉంచకపోవడంతో అనుక్షణం ఎరువుల రాక కోసం పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా యూరియా ఎరువుల కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పంపిణీ…