prajatantra_news

prajatantra_news

కుల గణన దేశ దిశను మారుస్తుంది

– దేశంలో ఎక్కడా ఇలాంటి సైంటిఫిక్‌ సర్వే జరగలేదు – సర్వే నివేదిక సమర్పణ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే. విశ్లేషణ ఈ దేశ దిశను మారుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల…

ప్రభుత్వ పరిశీలనకు కులగణన నివేదిక

-ఇది విశ్వ‌స‌నీయ‌మైంది: క‌మిటీ స్ప‌ష్టీక‌ర‌ణ‌ – కేబినెట్‌లో చ‌ర్చించిన త‌ర్వాత తుది నిర్ణ‌యం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 19:  రాష్ట్రంలో చేప‌ట్టిన కుల‌గ‌ణ‌నను అధ్య‌య‌నం చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన స్వ‌తంత్ర‌ నిపుణుల క‌మిటీ ప్రభుత్వానికి శ‌నివారం తమ నివేదికను సమర్పించింది. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్…

బీసీ రిజర్వేషన్లపై బీజేపీ కుట్ర

•అఖిలపక్షాన్ని కాంగ్రెస్‌ దిల్లీకి తీసుకెళ్లాలి •తెలంగాణ విద్యావంతుల వేదిక నల్గొండ, ప్రజాతంత్ర, జూలై 19: తెలంగాణ లో విద్యా ఉద్యోగ,స్థానిక సంస్థలలో బి.సీ ల 42% రిజర్వేషన్‌ అమలు జరగకుండా బిజెపి కుట్ర పన్నుతుందని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు,బి.సి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్‌ ‌గౌడ్‌ ఆరోపించారు.…

సాగునీటి విడుదలకు రూట్‌మ్యాప్‌

– వర్షాల తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షించాలి – ఆధునిక పరిజ్ఞానంతో ఎస్‌ఎల్‌బిసి పునరుద్ధరణ – రియల్‌ లిడార్‌ సర్వేను త్వరితగతిన పూర్తిచెయ్యాలి – మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: వానాకాలం పంటలకు సమృద్ధిగా నీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌…

మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే అభివృద్ధి సాధ్యం

– పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, జులై 19 : మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్‌, క్రీడలు యువజన సర్వీసులు, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మన దేశానికి భారత మాత అని పేరుందని, రాష్ట్రానికి తెలుగు తల్లి ఉందని, అన్ని…

ఆరుగురు మావోయిస్టు మృతదేహాలు స్వాధీనం

Eturunagaram Encounter

మరణించిన వారిలో నలుగురు మహిళలు వివరాలు వెల్లడించిన బస్తర్‌ ఐజి సుందర్‌రాజు భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 19 : అబూజ్‌మడ్‌ దట్టమైన అడవులలో శుక్రవారం భద్రతా దళాలు -మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పులలో మృతిచెందిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను శనివారం గుర్తించారు. అభుజ్‌మద్‌లోని పరియా-కాకూర్‌ అడవుల్లో మావోయిస్టుల ఉనికి గురించి విశ్వసనీయ సమాచారం ఆధారంగా శుక్రవారం ఉమ్మడి ఆపరేషన్‌…

ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌కు సిట్‌ ‌నోటీసులు

– ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై19: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణలో భాగంగా మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఆర్‌ఎస్‌ ‌నేత ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌కు సిట్‌ అధికారులు నోటీసులు అందించారు. నోటీసు అందుకున్న రెండు రోజుల్లో ఉదయం 11 నుండి సాయంత్రం 6 గంటల్లోపు వాగ్మూలం ఇచ్చేందుకు…

జూబ్లీహిల్స్ ‌గెలుపు మాదే: పీసీసీ చీఫ్‌ ‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై19: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ ‌విజయం సాధిస్తుందని టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థిని పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయిస్తుందని అన్నారు. ఎవరు పోటీలో ఉన్నా కాంగ్రెస్‌ ‌విజయం లక్ష్యంగా కృషి చేస్తామని అన్నారు. బనకచర్ల విషయంలో హరీష్‌ ‌రావు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణలో పాలన…

రైల్వే వసతుల కల్పనకు పెద్దపీట

సికింద్రాబాద్‌-జోథ్‌పూర్‌ రైలు ప్రారంభోత్సవంలో కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే కరీంనగర్‌, వరంగల్‌, బేగంపేట స్టేషన్లు అభివృద్ధి చేసి ప్రారంభించామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి…

2026 నాటికి రైల్వే కోచ్‌ల ఉత్పత్తి

– శరవేగంగా కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ పనులు – వందేభారత్‌ బోగీలు కూడా ఇక్కడే తయారీ – పనులు పరిశీలించిన రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ – రాష్ట్రం భూమి ఇస్తే వరంగల్‌కు విమాన సౌకర్యం – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హనుమకొండ, జులై 19: హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో రూ.750 కోట్లతో కేంద్ర ప్రభుత్వం…