prajatantra_news

prajatantra_news

విజయంవైపు పయనిస్తున్న భదత్రా దళాలు

పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం దిల్లీ, జులై 21: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌ ప్రాంగణం నుంచి దేశ భద్రత, సైనిక శక్తి, ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, వ్యవసాయ రంగంలో అభివృద్ధి గురించి మాట్లాడారు. ఈ సమావేశం దేశానికి గర్వకారణమైన విజయోత్సవంగా అభివర్ణించారు.…

అంతర్జాతీయ ప్రొటోకాల్‌కు అనుగుణంగా దర్యాప్తు

–  అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై మంత్రి రామ్మోహన్‌నాయుడు దిల్లీ, జులై 21: అహ్మదాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఎయిర్‌ ఇండియా-171 విమాన ప్రమాదంపై దర్యాప్తు ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బోర్డ్‌ (ఏఏఐబీ) నిర్వహిస్తోందని, అంతర్జాతీయ ప్రొటోకాల్‌కనుగుణంగా జరుగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడిరచారు. ఈ ప్రమాదంపై లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రశ్నించిన నేపథ్యంలో మంత్రి…

ఫైనల్స్‌కు చేరిన కోనేరు హంపి

అభినందనలు తెలిపిన సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్‌ కప్‌ చెస్‌ పోటీల్లో భారత మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి ఫైనల్‌కు చేరుకుంది. వరల్డ్‌ కప్‌లో సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి భారతీయురాలిగా ఘనత సాధించింది. ఈమేరకు ఆమెకు దేశ ప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.…

పేదల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

– ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు – ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన – ఎమ్మెల్యే వేముల వీరేశం చిట్యాల, ప్రజాతంత్ర, జులై 20 : అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్ద కాపర్తి, ఆరెగూడెం, చిన్నకాపర్తి, బోయగుబ్బ,…

గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్ధికి మరో ముందడుగు

– స్పోర్ట్స్‌ స్కూల్‌, క్రికెట్‌ స్టేడియం కోసం ఎమ్మెల్యేల వినతి ` సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి] వరంగల్‌, ప్రజాతంత్ర, జులై 20: వరంగల్‌లో స్పోర్ట్స్‌ స్కూల్‌, ఆధునిక సదుపాయాలతో కూడిన క్రికెట్‌ స్టేడియం ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి, స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల…

రేవంత్‌ వ్యాఖ్యలు పార్టీ విధానాలకు వ్యతిరేకం

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రినని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం పార్టీ విధానాలకు వ్యతిరేకమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. నాగర్‌ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో నిన్న పర్యటించినపుడు వచ్చే పదేళ్లు తానే సీఎంనని రాసిపెట్టుకో అంటూ కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై రాజగోపాల్‌రెడ్డి…

ఇది డేటా కాదు.. మెగా హెల్త్‌ చెకప్‌

కుల గణనపై నిపుణుల కమిటీ నివేదికపై సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: కులగణన సర్వేపై స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక కేవలం డేటా కాదు.. ఇది తెలంగాణ మెగా హెల్త్‌ చెకప్‌ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమ నాయకుడు రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వే విజయవంతంగా…

పదవుల కోసం పార్టీ మారలేదు

– కడుపులో కత్తులు పెట్టుకున్నవారితో కొట్లాడలేం – కేంద్ర మంత్రి బండి వ్యాఖ్యలపై ఈటల స్పందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: హుజురాబాద్‌ తెలంగాణ ప్రతీకకు అడ్డా అని తన వద్దకు వచ్చిన కార్యకర్తలనుద్దేశించి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. ఇకనుంచి అక్కడ స్ట్రెయిట్‌ ఫైట్‌ ఉంటుందని.. స్ట్రీట్‌ ఫైట్‌ మాత్రం కాదని స్పష్టం…

అన్నం పెట్టిన యజమానురాలి హత్య

– ఆపై అత్యాచారం – నిందితుడికి బెయిల్‌ నిరాకరణ – ఏపీ హైకోర్టులో కీలక కేసు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: అన్నం పెట్టిన యజమాని భార్యపై అత్యాచారయత్నం బెడిసికొట్టడంతో ఆమెను హతమార్చి ఆపై మృతదేహంపై లైంగికవాంఛను తీర్చుకున్న (నెక్రోఫిలియా) మృగం వైనమిది. ఈ కిరాతక నిందితుడికి బెయిల్‌ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి…

మెట్రో రెండో దశపై ఎంపీలకు అవగాహన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: మెట్రో రైల్‌ రెండో దశ సాధనకు రాష్ట్ర ఎంపీలకు పార్క్‌ హయత్‌ హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వం, మెట్రో రైల్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా హాజరెయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీలు మల్లు రవి, కిరణ్‌కుమార్‌ రెడ్డి, రఘువీర్‌…