prajatantra_news

prajatantra_news

కేబినేట్‌ ‌భేటీ వాయిదా

– 28న జరపాలని సిఎం నిర్ణయం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై25: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25వ తేదీ శుక్రవారం జరగాల్సిన కేబినెట్‌ ‌భేటీ వాయిదా పడింది.  ఐదుగురు మంత్రులు దిల్లీలో ఉండటంతో తాత్కాలికంగా నిలిపివేశారు. తాజా నిర్ణయం ప్రకారం, మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 28వ…

టెక్స్‌టైల్‌ రంగంలో పెట్టుబడులు పెట్టండి

– ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అపార అవకాశాలు – తైవాన్‌ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టి రైజింగ్‌ తెలంగాణలో భాగస్వామ్యం కావాలని తైవాన్‌ పారిశ్రామికవేత్తలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

మరో మూడు మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: మరో మూడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు చైర్‌పర్సన్లను, వైస్‌ చైర్‌పర్సన్లను, నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి జిల్లా కాటారం, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌, మంథని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు నూతన కార్యవర్గాలను నియమించింది. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 167 మార్కెట్‌ కమిటీలకు నూతన…

సాగు విస్తీర్ణం అంచనాకు ప్రణాళికలు సిద్ధం చేయండి

వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలకు మంత్రి తుమ్మల సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: రాష్ట్రంలో సాగవుతున్న పంటల విస్తీర్ణాన్ని అంచనా వేయటం ద్వారా రానున్న కాలంలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రొ. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన ప్రాజెక్టుపై వ్యవసాయ శాఖ…

హెచ్‌ఎండీఏ ప్రణాళికలు భేష్‌

హెచ్‌ఎండీఏ కార్యాలయానికి జేడీఏ బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ప్రణాళికా చర్యలను అధ్యయనం చేయడానికి జైపూర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (జేడీఏ) నుంచి కమిషనర్‌ ఆనంది నాయకత్వంలోని ప్రతినిధి బృందం హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించింది. ప్లానింగ్‌ డైరెక్టర్‌ ప్రీతిగుప్తా, అదనపు చీఫ్‌ టౌన్‌ ప్లానర్‌ అంకుర్‌ దధీచ్‌,…

జువైనైల్‌ హోం ఘటనలో ఇద్దరు సూపర్‌వైజర్లపై వేటు

– ఐదుగురు బాలల పరార్‌పై మంత్రి సీతక్క సీరియస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: సైదాబాద్‌ జువెనైల్‌ హోం నుంచి ఐదుగురు బాలలు మంగళవారం రాత్రి తప్పించుకుపోయిన ఘటన పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సీరియస్‌ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను…

చేనేత సంఘాల సమస్యలను పరిష్కరించాలి

– కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డికి చేనేత సంఘాల వినతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: చేనేత సంఘాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తనను కలిసిన చేనేత సంఘాల నేతలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి హామీ ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన చేనేత సంఘాల నేతలు శుక్రవారం ఆయనను హైదరాబాద్‌లో…

మాల్దీవుల్లో మోదీకి ముయిజ్జు ఘన స్వాగతం

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. ఎయిర్‌పోర్టులో ఆ దేశాధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు, విదేశాంగ శాఖ, రక్షణ, ఆర్థిక, హోంశాఖల మంత్రులతో కలిసి స్వాగతం పలికారు. ఇది దక్షిణాసియా దేశానికి భారత నాయకుడి మూడవ పర్యటన. ముఖ్యంగా అధ్యక్షుడు ముయిజ్జు పదవీకాలంలో ఏ దేశాధినేత లేదా ప్రభుత్వం…

కులగణన పేర బీసీ జనాభాను తగ్గించే యత్నం

– ఎంఐఎంకు లబ్ది చేకూరేలా రిజర్వేషన్లు – బిసిని ప్రధానిని చేసిన ఘనత బిజెపిది – కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం న్యూ దిల్లీ, జులై 25: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీతో వారిని కాంగ్రెస్‌ మోసం చేయాలని చూస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ…

అంగన్వాడి కేంద్రాలను రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: కొంతమంది సిబ్బంది తీరు వల్ల కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. జిల్లా అధికారులు అంగన్వాడి కేంద్రాలను విధిగా సందర్శించాలని, అంగన్వాడీల్లో హాజరు శాతాన్ని పెంచాలని, నవంబర్‌ 19లోపు నిర్దేశించుకున్న…