prajatantra_news

prajatantra_news

నాగార్జునసాగర్‌ ఆధునిక దేవాలయం

– 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న జలాశయం – రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను ఆధునికీకరిస్తాం – ప్రాజెక్టుల్లో పేరుకున్న పూడికను తొలగిస్తాం – మంత్రి అడ్లూరితో కలిసి సాగర్‌ గేట్లు ఎత్తిన మంత్రి ఉత్తమ్‌ నాగార్జునసాగర్‌, ప్రజాతంత్ర, జూలై 29: ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు…

జిల్లాలో బీజేపీ శక్తిని చాటాలి

– కూసుమంచిలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 29: పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో ఖమ్మం జిల్లావ్యాప్తంగా శక్తిని చాటి భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించాలని ఖమ్మం జిల్లా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కూసుమంచి వచ్చిన ఆయన స్థానిక…

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్‌ రెడ్డికి ఊరట

– పిటిషనర్‌ పెద్దిరాజుకు కోర్టు ధిక్కరణ నోటీసు న్యూదిల్లీ,  జులై 29 : భూవివాదం కేసులో ఎన్‌.పెద్దిరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించారంటూ 2016లో రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యలపై పెద్దిరాజు చేసిన ఫిర్యాదు మేరకు…

తెలంగాణా సాధన స్ఫూర్తి తో బీసీ రిజర్వేషన్ ఉద్యమం

– తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం – దిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – బీసీలకు న్యాయం కోరుతూ భారీ ధర్నాకు పిలుపు – బీసీ బిల్లు పెండింగ్‌.. దిల్లీ పర్యటనతో దూకుడు – స్థానిక ఎన్నికల ముందే రిజర్వేషన్లపై క్లారిటీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 28: స్థానిక సంస్థల ఎన్నికల్లో,విద్యా ఉపాధి, అవకాశాలలో బీసీ లకు…

రాష్ట్రంలో మీనాక్షి పాదయాత్రలు

– కార్యకర్తలతో కలిసి సమావేశాలు – 31 నుంచి ఆగస్టు 6వరకు పర్యటనలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 28: తెలంగాణ కాంగ్రెస్‌ ఇం‌చార్జ్ ‌నాక్షి నటరాజన్‌ ‌తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా పాదయాత్రలను ప్రారంభించబోతున్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు వివిధ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, శ్రమదానం కార్యక్రమాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు…

కులగణన అంతా తప్పుల తడక

-‌ మోదీ కాదు.. రాహులే కన్వర్టెడ్‌ – రాబోయే ఎన్నికల్లో బిసిలకు పెద్దపీట వేస్తాం – మీడియా సమావేశంలో బిజెపి అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై28: మోదీని న్వర్టెడ్‌ ‌బీసీ అని సఎం రేవంత్‌  ‌విమర్శలు చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం ఆయన డియాతో మాట్లాడుతూ.. రాహుల్‌ ‌గాంధీ…

హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు

– రాష్ట్రపతి ఆమోదముద్ర – గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 28: రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయవాదులు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. హైకోర్టు కొలీజియం సిఫార్సులను సుప్రీం కోర్టు కొలీజియం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. కేంద్ర ప్రభుత్వ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో సోమవారం కేంద్ర…

బీహార్‌ ‌వోటర్ల జాబితా సవరణ

– పార్లమెంట్‌ ఆవరణలో విపక్షాల నిరసనలు న్యూదిల్లీ, జులై 28: బీహార్‌ ‌వోటర్ల జాబితా సవరణ పై వరుసగా సోమవారం కూడా నిరసనలు కొనసాగాయి. అసాధారణ రీతిలో పార్లమెంట్‌ ‌ఆవరణలో పలు ప్రతిపక్ష పార్టీలు సవరణకు  వ్యతిరేకంగా నిరసనలకు దిగాయి. ఈ ప్రదర్శనలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్‌, ఎస్‌పి నాయకులు అఖిలేష్‌…

భూదాన్‌ భూములపై విచారణ కమిషన్‌ వేయడం లేదు

– హైకోర్టుకు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 28, ప్రజాతంత్ర భూదాన్‌ భూములపై విచారణ కమిషన్‌ వేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఇది కేవలం ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇందులో జోక్యం చేసుకోబోమని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ నియామకం చేయాల్సిన అవసరం లేదని సోమవారం…

‌ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ ‌ఛాంపియన్‌  దివ్య దేశ్‌ముఖ్‌

– అభినందించిన సిఎం రేంవత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 28: ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ ‌ఛాంపియన్‌గా అవతరించిన దివ్య దేశ్‌ముఖ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అభినందించారు. ఈ మేరకు సోషల్‌ ‌డియా వేదికగా సిఎం రేవంత్‌ ‌పోస్టు పెట్టారు. దివ్య దేశ్‌ముఖ్‌ ‌తోటి భారతీయ గ్రాండ్‌మాస్టర్‌ ‌కోనేరు హంపితో తలపడి ప్రతిష్టాత్మక టైటిల్‌ను…