prajatantra_news

prajatantra_news

ఏపీ లిక్కర్‌ ‌కుంభకోణంలో కీలక మలుపు

– సిట్‌ ‌దాడుల్లో హైదరాబాద్‌ ‌శివారులో భారీగా డబ్బు పట్టివేత – 12 బాక్సుల్లో భద్ర పరిచిన రూ.11 కోట్ల నగదు సీజ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 30: ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో జరిగిన లిక్కర్‌ ‌కుంభకోణంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మద్యంకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త…

హైదరాబాద్‌లో పలుచోట్ల ఈడీ దాడులు

– గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో.. హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 30:  గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో హైదరాబాద్‌లోని ఆరుచోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్‌ ‌రామచందర్‌ ‌నాయక్‌, ‌ప్రధాన నిందితుడు మొయినుద్దీన్‌, ‌పలువురి ఇళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. తొలుత ఈ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీని…

ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్‌ రాజ్‌

– బెట్టింగ్‌ యాప్‌ల కేసులో  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30: బెట్టింగ్‌ యాప్‌ల కేసులో ఈడీ విచారణకు సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ హాజరయ్యారు. బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో మనీ లాండరింగ్‌ జరిగినట్టు అనుమానిస్తూ నిందితులుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో…

తప్పు లేకుంటే ముందే ఎందుకు స్పందించలేదు?

– నోట్ల కట్టల కేసులో జస్టిస్‌ వర్మపై సుప్రీం ఆగ్రహం న్యూదిల్లీి, జూలై30: నోట్ల కట్టల వ్యవహారంపై విచారణకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్‌ చేస్తూ జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. నోట్ల కట్టలు వర్మవేనని కమిటీ తేల్చగా ఆయన తరఫున…

ముస్లింలకు రిజర్వేషన్లు రాజకీయ లబ్ధికే

– కాంగ్రెస్‌ కుట్రను వ్యతిరేకిస్తున్న బీసీ సంఘాలు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఇల్లందు, ప్రజాతంత్ర, జులై 30: బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రం తర్జనభర్జన చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలో భాగంగా ఆ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు కేటాయించేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ…

భద్రాద్రి రాముడి పట్ల గౌరవం లేని ప్రభుత్వాలు

– క్షేత్రం అభివృద్ధికి కేంద్రం బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది – బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు భద్రాచలం, ప్రజాతంత్ర, జులై 30: గతంలో కిషన్‌ రెడ్డి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి రూ.98 కోట్లు కేటాయించారని, అందులో రూ.42 కోట్ల నుండి రూ.48 కోట్ల వరకు ఇప్పటికే విడుదలయ్యాయని, మిగిలిన నిధులు డీపీఆర్‌…

రష్యాలో భారీ భూకంపం

– రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 8.8గా నమోదు – సునావిూ హెచ్చరికల జారీ – రష్యా తీరంతోపాటు, జపాన్‌పైనా ప్రభావం మాస్కో, జూలై 30: రష్యాలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 8.8గా నమోదైంది. రష్యా తీరంలోని కమ్చట్కా ద్వీపకల్పంతోపాటు జపాన్‌కు సునావిూ హెచ్చరికలు జారీ చేశారు. 3 విూటర్ల…

సీఎంతో మీనాక్షి, మహేష్‌కుమార్‌ల భేటీ

– పాదయాత్ర, దిల్లీ పర్యటనపై చర్చించిన నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కాంగ్రెస్‌ పాదయాత్ర జరగనున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయనతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌లు సమావేశమయ్యారు.…

ఫీల్డ్‌ అసిస్టెంట్లందరికీ ఒకే జీతం

– పదేళ్ల సమస్యలకు మంత్రి సీతక్క పరిష్కారం – హర్షం వ్యక్తం చే ఫీల్డ్‌ అసిస్టెంట్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు సచివాలయంలో సమావేశమై పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సీతక్క స్పందించి వారి…

విద్యార్థుల పాదయాత్రపై దృష్టి సారించండి

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

 – ముఖ్యమంత్రికి హరీష్‌రావు హితవు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం పాదయాత్ర చేయడం కాదు.. గురుకుల విద్యార్థుల పాదయాత్రపై దృష్టి సారించాలంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు కాంగ్రెస్‌కు హితబోధ చేశారు. దిగజారుతున్న గురుకుల వ్యవస్థను కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ అలంపూర్‌…