prajatantra_news

prajatantra_news

బీసీలను దగా చేస్తున్న కాంగ్రెస్‌

– ధర్నా చౌక్‌లో బీజేపీ మహాధర్నాలో రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: బీసీలకు అనేక హామీలు ఇస్తూ కాంగ్రెస్‌ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిందని, బీసీ సంక్షేమానికి ఏడాదికి రూ.20 వేల కోట్లు, ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఆ హామీలను…

రైతును రారాజును చేయడమే మోదీ లక్ష్యం

-11 ఏళ్లలో వారి కోసం రూ.71 లక్షల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మాదే – ఎరువుల సబ్సిడీ రూపంలో రూ.11 లక్షల కోట్లకుపైగా ఖర్చు – కనీస మద్దతు ధర కోసం రూ.16 లక్షల 35 వేల కోట్లు ఖర్చు – టెన్త్‌ ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు స్కూటీ ఇచ్చేందుకు యత్నిస్తా – కేంద్ర హోంశాఖ…

దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి

– సామాజిక న్యాయం కాంగ్రెస్‌కే సాధ్యం – దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్‌ -‌ పదవులను త్యాగం చేసిన ఘనత సోనియాది – రాహుల్‌ను ప్రధానిని చేస్తామని తెలంగాణ పక్షాన హామీ – మోదీని గద్దెదించడం కేవలం రాహుల్‌కు మాత్రమే సాధ్యం – కాంగ్రెస్‌ ‌న్యాయ సదస్సులో సిఎం రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ,ఆగస్ట్2:…

మ‌న ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌పై అప్ర‌మ‌త్తత అవ‌స‌రం

ట్రంప్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో మోదీ పిలుపు వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గంలో మోదీ ప‌ర్య‌ట‌న‌ వారణాసి, ఆగస్టు 2: భారత ఆర్థిక వ్యవస్థ డెడ్‌ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసి వ్యాఖ్యలను ప్రదాని నరేంద్ర మోదీ దీటుగా తిప్పికొట్టారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్‌ పరుగులు పెడుతోందన్నారు. ట్రంప్‌ టారిఫ్‌…

పీఎం కిసాన్‌ 20వ విడత నగదు విడుదల

న్యూదిల్లీ, ఆగస్టు 2: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన 20వ విడత నగదును ప్రధాని మోదీ వారాణసీ నుంచి తాజాగా విడుదల చేశారు. వారాణసి పర్యటనలో భాగంగా ప్రధాని రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. సేవాపురిలోని బనౌలిలో జరిగిన కార్యక్రమంలో ఈ నగదును అధికారికంగా విడుదల చేశారు. ఈసారి…

అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా

-గత నెలలో 22 కేసులు నమోదు – ఏడు నెలల్లో 148 కేసులు నమోదు – రూ.30.32 లక్షల నగదు స్వాధీనం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది లంచం డిమాండ్‌ చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రజలకు అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం…

బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో బీఆర్ఎస్ దే త‌ప్పు

-కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం – ఆంధ్ర‌పాల‌కుల‌కు మేలు చేసిన బీఆర్ ఎస్‌ – గ‌త ప్ర‌భుత్వం త‌ప్పుల‌ను స‌రిదిద్దుతున్నాం -పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను గుండెల్లో పెట్టుకుంటాం – తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్‌ పరిగి,  ప్రజాతంత్ర,  ఆగస్ట్ 1:  బనకచర్ల విషయంలో బిఆర్ఎస్ ప్రభుత్వానిదే త‌ప్ప‌ని, తెలంగాణ వాటాను తాకట్టుపెట్టి  రాజకీయం చేసిందని, అదేవిధంగా కులాలు,…

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.

– మంత్రి వాకిటి శ్రీహరి మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్‌, క్రీడలు, యువజన సేవలు, మత్స్య శాఖల మంత్రి మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్‌ నియోజకవర్గంలోని ఉట్కూరు మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఆహార భద్రత రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల…

స్పోర్ట్స్‌ కాంక్లేవ్‌కు సర్వం సిద్ధం

– అధికారికంగా తెలంగాణ క్రీడా విధానం ప్రకటన – హాజరుకానున్న సీఎం రేవంత్‌, పలువురు క్రీడా సెలబ్రిటీలు – పలు క్రీడా సంస్థలతో ఎంవోయూలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 1: రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ హెచ్‌ఐసిసి, నోవాటెల్‌లో శనివారం నిర్వహించనున్న స్పోర్ట్స్‌ కాంక్లేవ్‌కు సర్వం సిద్ధమైంది. తెలంగాణ క్రీడా విధానంI2025ను యావత్‌…

తెలుగు సినీ రంగానికి 7 అవార్డులు రావడం హర్షణీయం

– గద్దర్‌ ఫిలిం అవార్డులతో తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 1: జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఏడు అవార్డులు లభించడం పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందులో ఉత్తమ తెలుగు…