prajatantra_news

prajatantra_news

కామారెడ్డి డిక్లరేషన్‌కు ఎందుకు కట్టుబడలేదు?

– బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్‌ డ్రామాలు – ముస్లిం రిజర్వేషన్లతో బీసీిల కోటాకు గండి – కేంద్రం, బీజేపీలపై నెపం నెట్టి తప్పించుకునే యత్నం – ఇందిరాపార్కు వద్ద సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: రిజర్వేషన్‌లు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై బట్టకాల్చి విూద వేయాలని కాంగ్రెస్‌…

కాళేశ్వరం కేసులో కేసీఆర్‌ పక్కా దోషి

– కమిషన్‌ విచారణలో అదే తేలింది – సొంత లాభం కోసం రూ.లక్ష కోట్లు వృధా చేశారు – అందుకు మూల్చం చెల్లించక తప్పదు – పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 2: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. కేసీఆర్‌ దోషి…

కేంద్రం సహకరించకున్నా ఇందిరమ్మ ఇండ్లు ఆగవు

– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2 : రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఎంత క్లిష్టంగా ఉన్నాకూడా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచనకనుగుణంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మీడియాతో శనివారం ఇష్టాగోష్టిగా…

లోతుగా ఆలోచించే క్రీడా పాలసీకి రూపకల్పన

– యువతను క్రీడల వైపు మళ్లించడమే లక్ష్యం – క్రీడల్లో తెలంగాణ ప్రపంచంతో పోటీపడాలి – ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: ఇప్పటివరకు రాష్ట్రానికి క్రీడా విధానం ఏదీ లేనందున చాలా లోతుగా ఆలోచించిే తెలంగాణ క్రీడా పాలసీని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. హెచ్‌ఐసీసీ ఫస్ట్‌ ఎడిషన్‌ అఫ్‌…

ఒలింపిక్స్‌కు క్రీడాకారులను సిద్దం చేయటమే లక్ష్యం

-హెచ్‌ఐసీసీలో స్పోర్ట్సు కాంక్లేవ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీహరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: యువతను క్రీడల వైపు మళ్ళిస్తూ అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ క్రీడల పాలసీని తీసుకొచ్చినట్లు క్రీడలు, యువజన సర్వీసులు, పశు సంవర్ధక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. హెచ్‌ఐసీసీలో ఫస్ట్‌ ఎడిషన్‌ తెలంగాణ స్పోర్ట్స్‌ కాన్‌క్లేవ్‌ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య…

సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల పునర్వ్యవస్థీకరణ

– కార్పొరేట్‌స్థాయిలో శాశ్వత భవనాలు – త్వరలో గచ్చిబౌలిలో భవన శంకుస్దాపనకు ఏర్పాట్లు – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: ఇప్పటికే స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ మరో అడుగు ముందుకేసింది. ప్రజలకు మరింత…

మంత్రి సురేఖపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి

– కేటీఆర్‌ వేసిన పరువునష్టం దావా కేసులో – నాంపల్లి కోర్టు ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫిర్యాదుతోపాటు సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్లు పరిశీలించిన…

పార్లమెంట్‌ సాక్షిగా తప్పుడు లెక్కలు

– రాష్ట్రానికి కేటాయించిన యూరియా 9.80 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే – కేటాయింపుల ప్రకారం సరఫరా చేయకపోవడంతో 2.24 లక్షల మెట్రిక్‌ టన్నుల లోటు – కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌కు మంత్రి తుమ్మల లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: పార్లమెంట్‌ సాక్షిగా యూరియా సరఫరాపై తప్పుడు లెక్కలు చెప్పడం శోచనీయమని వ్యవసాయశాఖ…

లోక్‌సభ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్‌

‌- బిజెపికి అనుకూలంగా ఎన్నికల సంఘం పనితీరు – దాని ఆధారాలు తమవద్ద ఉన్నాయి – తాము అధికారంలోకి వొచ్చాక దేనినీ వొదలం – అధికారులు రిటైర్‌ అయినా పట్టుకుని శిక్షిస్తాం – కాంగ్రెస్‌ ‌న్యాయ సదస్సులో కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 2:  ‌మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌ ‌జరిగిందని, దానికి సంబంధించిన…

పోలవరం, బనకచర్ల సంగతి తేలుస్తాం

– బీఆర్‌ఎస్‌, టీడీపీ కుమ్మక్కై తెలంగాణపై కుట్రలు – ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేందుకు ఆర్డినెస్‌ తెచ్చారు – సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ దిల్లీకి వెళ్లడంతోనే బనకచర్ల ఆగింది – కొల్లాపూర్‌లోనే రాజకీయ ఓనమాలు దిద్దుకున్నా – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొల్లాపూర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: బీఆర్‌ఎస్‌, బీజేపీ,…