prajatantra_news

prajatantra_news

బర్త్‌ డే పార్టీలో డ్రగ్స్‌

– ఆరుగురు టెకీల అరెస్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 3: డ్రగ్స్‌పై ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు, చర్యలు చేపట్టినా వాటి వాడకంలో తగ్గేదేలే అంటున్నారు కొందరు డ్రగ్స్‌ ప్రియులు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ విలాసాలకు అలవాటుపడిన కొందరు టెకీలు డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. తాజాగా చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ తీసుకుంటూ టెకీలు పట్టుబడడం కలకలం రేపింది.…

ప్రజలకు చేరవయ్యేందుకే పాదయాత్ర

– ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆదేశాలతోనే.. – జనహిత పాదయాత్రపై మహేష్‌ కుమార్‌ గౌడ్‌ నిజామాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 3: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతోనే జనహిత పాదయాత్ర నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. ఈ పాదయాత్రపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు రాతలు…

ఆ ఆపరేషన్‌లు చరిత్ర సృష్టించాయి

– ఆపరేషన్‌ సిందూర్‌, ఆపరేషన్‌ మహదేవ్‌లకు వెంకయ్య నాయుడు ప్రశంస హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 3: సాధారణ పౌరులకు ప్రమాదం లేకుండా ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినదని, ఈ ఆపరేషన్‌ చేపట్టడం త్రివిధ దళాల ప్రతిభకు నిదర్శనమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌…

ఆమె అజ్ఞానానికి జోహార్లు

– బీఆర్‌ఎస్‌ శత్రువుల మాటలనే వల్లె వేస్తున్నారు – ఎమ్మెల్సీ కవితకు మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్‌ సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 3: తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. కేసీఆర్‌కు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్లు ఏం మాట్లాడుతున్నారో కవిత కూడా…

జగదీష్‌రెడ్డి ఓ లిల్లీపుట్‌

– కేసీఆర్‌ లేకుంటే ఆయన ఎవరు? – ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ఆగస్టు 3: ఎమ్మెల్సీ కవిత బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలపైనే మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి ఒక లిల్లీపుట్‌ అని ఆయనను లక్ష్యంగా చేసుకుని ఈరోజు హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఇటీవల జగదీష్‌ రెడ్డి…

సంక్షేమ పథకాలు పేదలకు సక్రమంగా అందాలి

– ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కొల్లాపూర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు జరిగేలా జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమశిల తెలంగాణ టూరిజం గెస్ట్‌హౌస్‌ వద్ద…

అనారోగ్యంతో కాలేజీకి రాలేదని పరీక్షకు అనుమతించరా?

– ప్రతిభను కూడా పరిగణించాలి – విద్యార్థినిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: అనారోగ్యం వల్ల ఎవరైనా విద్యార్థికి హాజరు శాతం తగ్గితే దానిని తీవ్రంగా పరిగణించొద్దని ఉన్నత విద్యా శాఖకు హైకోర్టు ఆదేశించింది. ఇంజనీరింగ్‌ పరీక్షలు రాసేందుకు పిటిషనర్‌ను అనుమతించాలన్నది. ఇంజనీరింగ్‌ మూడో ఏడాది (2024-25) సెకండ్‌ సెమిస్టర్‌…

నీటి నిర్వ‌హ‌ణ క‌మిటీలు ఏర్పాటు చేయాలి

– చెరువులు, కుంట‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు సూచ‌న‌లు – ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో రైతు క‌మిష‌న్ భేటీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 2: ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్ రాష్ట్ర సచివాలయంలో శ‌నివారం  భేటీ అయ్యింది. ఈ భేటీలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, గడుగు గంగాధర్, భవానీ రెడ్డి…

హస్తిన యాత్రల్లో అర్ధశతకం సాధించిన రేవంత్‌

KTR

– అయినా రాష్ట్రానికి నయా పైసా లాభం లేదు – టూరిస్టు సీఎంగా మిగిలిపోతారు – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా రేవంత్‌రెడ్డి ఫ్లైట్‌ బుకింగ్స్‌తో నడిపిస్తున్నారని, రాహుల్‌ గాంధీ, నరేంద్రమోడీ, చంద్రబాబుల ముద్దుల బానిసగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిండు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌…

 బీసీ రిజర్వేషన్ల కోసం సంఘటిత పోరు

– బీసీల డిమాండ్ నెర‌వేరే అవ‌కాశం వ‌చ్చింది – రాజ‌కీయ పార్టీల రెండు నాల్క‌ల ధోర‌ణి – కాంగ్రెస్ నేత వి. హ‌నుమంత‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 2: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకై బీసీలందరూ సంఘటితంగా పోరాటం చేయడమే ఏకైక మార్గమని మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు.…