prajatantra_news

prajatantra_news

నైపుణ్యంతో కూడిన జర్నలిజాన్ని అందించాలి

– తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 04 : సమాజానికి నైపుణ్యంతో కూడిన జర్నలిజాన్ని అందించాల‌ని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ భవనంలో గిరిజన జర్నలిస్టులకు రెండు రోజులపాటు శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా…

కవితకు ఎదురుదెబ్బ

– నిరసన దీక్ష పొడిగింపునకు హైకోర్టు నిరాకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ 72 గంటల దీక్షను ప్రారంభించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ధర్నా చౌక్‌ వద్ద సోమవారం కవిత ప్రారంభించిన దీక్షకు పోలీసులు 72 గంటలపాటు…

50శాతం పరిమితి ఎత్తివేయకుండా అడ్డంకి

- PCC President Mahesh Kumar Goud

– బీజేపీ తీరుపై మండిపడ్డ పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్టు 4: రిజర్వేషన్లపై 50 శాతం క్యాప్‌(పరిమితి)ని ఎత్తేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడిన ఆయన బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిజర్వేషన్‌…

జాగృతి కవిత ఎవరో తెలియదు

– బీసీ రిజర్వేషన్ల ఆమె ధర్నా ఓ జోక్‌ – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్లు – నల్లగొండలో క్యాంప్‌ కార్యాలయానికి ఇందిరా భవన్‌గా నామకరణం – ఫోన్‌ చేసి అభినందించిన సీఎం నల్లగొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎవరో తనకు తెలియదంటూ మంత్రి కోమటిరెడ్డి…

కాళేశ్వ‌రంపై  కాంగ్రెస్‌ ‌దుప్ప్ర‌చారాన్ని తిప్పికొట్టాలి

‌- కొందరిని అరెస్ట్ ‌చేసినా భయపడేది లేదు – పార్టీ శ్రేణులకు బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌పిలుపు గజ్వేల్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4 : ‌కొంత మంది బీఆర్‌ఎస్‌ ‌నేతలను అరెస్ట్ ‌చేయవచ్చు.. భయపడ వద్దని వారికి బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌పనికిరాదన్నవాడు అజ్ఞాని అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్‌ ‌దుష్ప్రచారాన్ని…

భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు

– యాదాద్రి ఆలయంలో క్యూ ఆర్‌ కోడ్‌తో రూట్‌ మ్యాప్‌  యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 4: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ ఈవో వెంకట్రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా యాదాద్రి దేవస్థాన పరిధిలో భక్తులు ఎక్కడికి వెళ్లాలన్నా ఏ మార్గంలో వెళ్లాలి…

సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు

– రాహుల్‌ ‌వ్యాఖ్యలపై ‘సుప్రీమ్‌’ ‌ఘాటు హెచ్చరిక – ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నలు న్యూదిల్లీ, ఆగస్ట్ 4: ‌సుప్రీంకోర్టు సోమవారం రాహుల్‌ ‌గాంధీకి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. 2020 గల్వాన్‌ ‌వ్యాలీలో జరిగిన ఘర్షణల గురించి ఆయన చేసిన కామెంట్స్ ‌కారణంగా ఈ హెచ్చరిక చేసింది.  రాహుల్‌, ‌తన భారత్‌ ‌జోడో యాత్రలో…

పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట

– ఒకే అంశం.. ఆరు ఎఫ్‌ఐఆర్‌లు – అన్ని కేసుల్లోనూ హైకోర్టు స్టే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: ముఖ్యమంత్రిని దూషించారంటూ బీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ శాసనసభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డిపై రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్‌ స్టేషన్లల్లో ఆరు ఎఫ్‌ఐర్‌లను నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించారనే ఒకే అంశంపై ఆరు ఎఫ్‌ఐఆర్‌లను ఎలా నమోదు…

కాళేశ్వరం అక్రమాలకు బాధ్యుడు కేసీఆరే

– కేబినెట్‌ ముందుకు ఘోష్‌ కమిషన్‌ నివేదిక – నివేదికను పీపీటీ ద్వారా వివరించిన మంత్రి ఉత్తమ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కేబినెట్‌ ముందుంచారు. ఘోష్‌ కమిషన్‌…

ప్రజల కోసం చేయిచేయి కలిపి పనిచేద్దాం

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కొండబాల చేరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: సర్పంచ్‌ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా దశాబ్దాల కాలాలపాటు రాజకీయ అనుభవం కలిగిన కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. స్థానిక సంస్థలు,…