prajatantra_news

prajatantra_news

పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట

– ఒకే అంశం.. ఆరు ఎఫ్‌ఐఆర్‌లు – అన్ని కేసుల్లోనూ హైకోర్టు స్టే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: ముఖ్యమంత్రిని దూషించారంటూ బీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ శాసనసభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డిపై రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్‌ స్టేషన్లల్లో ఆరు ఎఫ్‌ఐర్‌లను నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించారనే ఒకే అంశంపై ఆరు ఎఫ్‌ఐఆర్‌లను ఎలా నమోదు…

కాళేశ్వరం అక్రమాలకు బాధ్యుడు కేసీఆరే

– కేబినెట్‌ ముందుకు ఘోష్‌ కమిషన్‌ నివేదిక – నివేదికను పీపీటీ ద్వారా వివరించిన మంత్రి ఉత్తమ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కేబినెట్‌ ముందుంచారు. ఘోష్‌ కమిషన్‌…

ప్రజల కోసం చేయిచేయి కలిపి పనిచేద్దాం

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కొండబాల చేరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: సర్పంచ్‌ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా దశాబ్దాల కాలాలపాటు రాజకీయ అనుభవం కలిగిన కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. స్థానిక సంస్థలు,…

ములుగు అభివృద్ధికి అటవీ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌

– దశాబ్దాల రహదారి సమస్యలకు చరమ గీతం – రాష్ట్ర వైల్డ్‌ లైఫ్‌ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు – మంత్రి సీతక్క సుదీర్ఘ పోరాటానికి దక్కిన ఫలితం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క దీర్ఘకాలంగా చేస్తున్న పోరాటానికి ఫలితంగా రాష్ట్ర…

బృహత్తరమైనవి ‘యంగ్‌ ఇండియా‘ స్కూల్స్‌

– నల్గొండను విద్యా హబ్‌గా తీర్చిదిద్దుతాం – ఇక్కడి ఇంటిగ్రేటెడ్‌ స్కూలు రాష్ట్రంలోనే మొదటిది కావాలి – రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 4: అన్ని వర్గాలకు ఉత్తమమైన చదువునందించాలన్న లక్ష్యంతో నల్గొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల రాష్ట్రంలోనే మొదటిది కావాలని…

తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో మైలురాయి

– ఎలీ లిల్లీ గ్లోబల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: ఎలీ లిల్లీ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడమంటే ఈ నగరం ఘనతను మీరు ప్రపంచానికి చాటిచెప్పినట్లేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశ లైఫ్‌ సైన్సెస్‌ రాజధానిగా హైదరాబాద్‌ ఇప్పటికే గుర్తింపు పొందిందని, 2000కుపైగా లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలు ఇక్కడ…

శిబూసోరెన్‌ మృతి ఫెడరల్‌ రాజకీయాలకు తీరని లోటు

– బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 4: జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్‌ మృతి పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకంట్ల చంద్రశేఖర్‌ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కుల కోసం, ప్రాంతీయ ఆస్థిత్వం కోసం శిబూసోరెన్‌ చేసిన పోరాటం తెలంగాణ రాష్ట్ర…

బీసీల‌కు స‌ముచిత స్థానం ద‌క్కాలి

– బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష ప్రారంభం – ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది – బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధర్నా చౌక్‌ వద్ద 72 గంటల నిరాహార దీక్షను సోమవారం చేపట్టారు.…

పోరాట యోధుడు గురూజీ

CM Revanth Reddy

– శిబు సోరెన్‌ మృతికి ముఖ్యమంత్రి సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: జార్ఖండ్‌ ప్రత్యేక రాష్ట్ర సాధనలో, గిరిజన సమస్యల పరిష్కారంలోనూ మడమ తిప్పని పోరాటం చేసిన యోధుడు గురూజీ జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్‌ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి కొనియాడారు. శిబుసోరెన్‌ మృతికి ఆయన సంతాపం వ్యక్తం…

జార్ఖండ్ మాజీ సీఎం శిబుసోరెన్ క‌న్నుమూత‌

దిల్లీ, ఆగస్టు 4: జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖడ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు శిబు సోరెన్‌ (81) ఢల్లీిలోని సర్‌ గంగారాం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. జూన్‌ చివరి వారంలో ఆయన హాస్పిటల్‌లో చేరగా అప్పటి నుండి వెంటిలేటర్‌ సహాయంతో…