prajatantra_news

prajatantra_news

నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారు

– ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: తనకు మంత్రి పదవి ఇస్తామని గతంలో భట్టి విక్రమార్క హావిూ ఇచ్చారని, ఇది వాస్తవమని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అయితే ఆ హావిూని అధిష్ఠానం అమలు చేయలేదని వాపోయారు. ఈ విషయంలో తనను రాష్ట్రంలోని ముఖ్య నేతలే అడ్డుకుంటూ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే…

సిఎం రేవంత్‌ రెడ్డికి ఊరట

~ ఎన్నికల కేసును కొట్టివేసిన హైకోర్టు హైదరాబాద్‌, ఆగస్టు 11: సిఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. 2019 అక్డోబర్‌లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని నమోదైన ఈ కేసును కొట్టేయాలని రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌…

రైతులకు రూ.లక్ష కోట్లు అందజేశాం

– పులుసుబంత ప్రాజెక్టు ప్రారంభిస్తాం – రైతులకు అందుబాటులో సహకార బ్యాంకులు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మణుగూరు, ప్రజాతంత్ర, ఆగస్టు 11: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు వివిధ రూపాలలో రూ.లక్ష కోట్లు సబ్సిడీ రూపంలో అందజేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

Discussions: చర్చలతోనే ఏ సమస్యకైనా పరిష్కారం

– మా ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉంటుంది – హైదరాబాద్‌ను ఫిల్మ్‌ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నాం – అందుకు అందరి సహకారం అవసరం – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: సినిమా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నామని, ఈ కమిటీ అన్ని పక్షాలతో చర్చలు జరిపి…

యాదగిరిగుట్ట ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 11: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రతీ సంవత్సరం మాదిరి శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం(15వ తేదీన) సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కొండ కింద గల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించుకొనుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ…

government’s incompetence: ప్రభుత్వ అసమర్థత బయటప‌డింది

– కాగ్‌ నివేదికపై కేటీఆర్‌ స్పందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: కాంగ్రెస్‌ ప్రభుత్వం(congress government)  ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) ఒక ప్రకటనలో విమర్శించారు. కాగ్‌ (CAG)  నివేదికపై ఆయన స్పందిస్తూ రాష్ట్ర ఆదాయం పడిపోవటంతోపాటు అప్పులు భారీగా పెరిగాయన్నారు. ఆ…

_CM Revant_Mahesh: సీఎం రేవంత్‌తో పీసీసీ చీఫ్‌ బేటీ

– బీసీ రిజర్వేషన్లు, తాజా రాజకీయాలపై చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : తాజా రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై గంటన్నరకుపైగా సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్త్రృత్రంగా…

Medigadda: మేడిగడ్డ వంటి ఘటనలు పునరావృతం కానివ్వం

– కాళేశ్వరంపై ఎన్‌డీఎస్‌ఏ నివేదికే ముఖ్యం – స్పీకర్‌ పరిధిలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం – మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: మేడిగడ్డ ప్రాజెక్ట్‌ వంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్‌ డ్యాం సేప్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఆధారంగా ముందుకెళ్తామన్నారు. మంత్రి శ్రీధర్‌…

Har Ghar Tiranga :14న హర్‌ ఘర్‌ తిరంగా, 15న తిరంగా యాత్ర

– స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా బీజేపీ దేశభక్తి కార్యక్రమాలు – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా హర్‌ ఘర్‌ తిరంగా, తిరంగా యాత్ర వంటి దేశభక్తి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆయన…

MP flats: ఎంపీల‌కు  కొత్త నివాస సముదాయం

-ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూదిల్లీ, ఆగస్ట్‌ 11: దిల్లీలో నూతనంగా నిర్మించిన ఎంపీల నివాస సముదాయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో కలిసి ఎంపీల ఫ్లాట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇకపై ఎంపీల కొత్త నివాసాల్లో ఎటువంటి సమస్యలు ఎదుర్కోరని, పనిపై ఎక్కువ దృష్టి పెడతారని చెప్పారు. అద్దె…