prajatantra_news

prajatantra_news

పోలింగ్‌ స్టేషన్లపై 26లోగా అభ్యంతరాలు తెలపాలి

– పార్టీలు వెంటనే బూత్‌ ఏజెంట్ల జాబితా అందజేయాలి – జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌.వి.కర్ణన్‌ – జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో 79 కొత్త పోలింగ్‌ స్టేషన్ల ప్రతిపాదన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్‌ సూచన మేరకు పోలింగ్‌ స్టేషన్ల రేషనలైజేషన్‌పై ఈనెల 26లోగా అభ్యంతరాలు సమర్పించాలని హైదరాబాద్‌…

దర్యాప్తునకు సహకరించండి

– ప్రభాకర్‌ ‌రావుకు సుప్రీం కోర్టు ఆదేశం న్యూదిల్లీ, ఆగస్ట్ 25: ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌ ‌రావు బెయిల్‌ ‌పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దర్యాప్తునకు సహకరించాలని ప్రభాకర్‌రావును ఆదేశించింది. ప్రభాకర్‌ ‌రావు దర్యాప్తునకు ఏమాత్రం…

జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌ ‌హౌస్ అరెస్టు అంటూ ప్ర‌చారం

– విపక్షాల తీరును తప్పు పట్టిన హోం మంత్రి అమిత్‌ ‌షా – ఆయన అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారు – దీనిపై రాద్దాంతం చేయడం తగదని హితవు న్యూదిల్లీ, ఆగస్ట్ 25: ఉపరాష్ట్రపతి పదవికి అనూహ్యంగా రాజీనామా చేసిన  జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌ ‌హోమ అరెస్ట్ అం‌టూ విపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర హోంమత్రి అమిత్‌…

jobs: ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్‌ ‌మోసం

– నిలదీస్తారనే భయంతో విద్యార్థుల అరెస్ట్ ‌- సిఎం ఓయూ పర్యటనపై ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో విద్యార్థులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శించారు.  విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణ…

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం

లక్నో, ఆగస్టు 25: ఉత్తరప్రదేశ్‌లో సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. ట్రాక్టర్‌ ట్రాలీని కాంటర్‌ ట్రక్‌ ఢీకొన్న ఈ ప్రమాదంలో మరో 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.…

Education: విద్య ద్వారానే ప్రపంచంతో పోటీపడగలం

– విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రాలు దాటి ప్రపంచంతో పోటీ పడాలంటే విద్య ద్వారానే సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థ విద్యారంగంపై రూపొందించిన కాఫీ టేబుల్‌ను…

Urea : రాష్ట్రం ఒత్తిడితో యూరియా మంజూరు

– డిమాండ్‌కనుగుణంగా జిల్లాలకు పంపిణీ – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో ఈ వారం రోజులలో రాష్ట్రానికి 35 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా విడుదలైందని వ్యవసాయ, జౌళి, చేనేతల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన యూరియాను తక్షణమే డిమాండుకనుగుణంగా…

‘Vatsalya‘: ‘మిషన్‌ వాత్సల్య’ కింద ఆర్థిక సాయం

~ గాయపడిన బాలుడి కుటుంబ ఖాతాలో జమ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: పుష్ప సినిమా బెనిఫిట్‌ షోలో గాయపడిన బాలుడి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన మిషన్‌ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో గాయపడిన బాలుడి అక్కకు చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ కొత్తకోట…

OU : తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఓయూ

– కోదండరాం సర్‌కు మళ్లీ ఎమ్మెల్సీ ఇస్తా – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి – వర్సిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) అని, తెలంగాణ, ఉస్మానియా రెండూ అవిభక్త కవలల్లాంటివని (twins) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి…

ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణ

– సీఎం రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌సు్ట 24: తెలంగాణ రాష్ట్రాన్ని బయోడిజైన్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ టెక్నాలజీలకు కేంద్రంగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌లో ఆసియా పసిఫిక్‌ బయో డిజైన్‌ ఇన్నొవేషన్‌ సమ్మిట్‌ 2025ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఇన్నోవేషన్‌ ఆఫ్‌ భారత్‌ –…