prajatantra_news

prajatantra_news

జ‌ల‌దిగ్బంధంలో రామాయంపేట

– లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు – వరద ప్రాంతాల్లో మంత్రి దామోదర పర్యటన రామాయంపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 28: మెదక్‌ జిల్లాలోని రామాయంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం పర్యటించి వరద బాధితులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.…

సహాయక చర్యలకు కేంద్రం సిద్ధం

– సిబ్బంది, సామగ్రి సిద్ధం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో కేంద్ర మంత్రులు – వరద పరిస్థితులపై ఫోన్‌లో ఆరా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాల పరిస్థితుల గురించి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావుకు ఫోన్‌ చేసి తెలుసుకుని భరోసా…

– భారీ వరదకు ‘పోచారం’ తట్టుకోగలిగింది

– ఈ విషయం మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది – ప్రజలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ సందేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: భారీ వరద ప్రవాహాన్ని తట్టుకుని 103 సంవత్సరాల పురాతన పోచారం ప్రాజెక్టు తట్టుకుని నిలబడగలగడం తనకు, నీటిపారుదల శాఖ సహచరులకు గొప్ప ఉపశమనం కలిగించిందని పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌…

పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టాలి

– భారీ వర్షాలకు ప్రజల ఇబ్బందులపై కేసీఆర్‌ ఆందోళన – కేటీఆర్‌కు దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవస్త్యం కావడం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో గురువారం ఆయన మాట్లాడారు. తమ వంతుగా పార్టీ…

ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం

– తన పరిధిలోని శాఖలు, కార్పొరేషన్ల ఉద్యోగుల హాజరుపై సమీక్ష – ఉద్యోగులంతా ఉదయం 10.30 గంటల లోపే రిపోర్టు చేయాలి – ఆ ఉద్యోగుల నుండి వివరణ తీసుకోవాలని తుమ్మల ఆదేశం – రేపటి నుండి ఆలస్యంగా వస్తే శాఖఆాపరమైన చర్యలు తప్పవు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: తన మంత్రిత్వ శాఖ పరిధిలోని…

‘ప్రజాతంత్ర’ పాఠకులకు వినాయక చవితి శుభాకాంక్షలు

అన్ని పండుగల్లోకి విశేషమైనది వినాయక చవితి. ప్రకృతిని ఆరాధించే పండుగ ఇది. దేశవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు, ఊరువాడా అనే తేడా లేకుండా పండుగను ఘనంగా జరుపుకుంటారు. తొలి పూజలందుకునే గణనాథుని అనుగ్రహం కోసం భక్తులు పూలు, పండ్లు, పత్రి కొనుగోలు చేస్తున్నారు. వీధివీధినా గణపయ్యలు కొలువుదీరారు. నేటినుంచి నవరాత్రులు ఆయనను పూజించి గంగమ్మ ఒడికి చేరుస్తారు.

స్పీక‌ర్ నోటీసుల‌పై వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు

– ఎమ్మెల్యేల‌ను కాపాడుకునే ప‌నిలో కాంగ్రెస్‌ – ఉప ఎన్నిక‌పై బీఆర్ఎస్ దృష్టి – రాష్ట్ర రాజ‌కీయాల‌పై జూబ్లీహిల్స్ ఎన్నిక ప్ర‌భావం                                                …

కేటాయించిన సంవత్సరాల్లోనే నిధులు ఖర్చు చేయాలి

– ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య – గిరిజన సంక్షేమ శాఖతో కమిషన్‌ సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: గత ప్రభుత్వ హయాం నుంచి ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులు ఎస్టీల సంక్షేమం కోసం ఆయా సంవత్సరాలలోనే ఖర్చు కాకుండా మిగిలిపోయాయని, ఆయా కేటాయించిన సంవత్సరాలలోనే ఖర్చు అయ్యేలా చర్యలు తీసుకోవాలని…

వినాయకుడి ఆశీస్సులు ఉండాలి

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

– బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు వినాయక చవితి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజల జీవనంలో ఆనందం, ఐశ్వర్యం, సుభిక్షం నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తెలిపారు. ప్రజలే మన బలం, కార్యకర్తల ఐక్యతే మన విజయానికి పునాది అని, వినాయక చవితి…

నేడు ఖైరతాబాద్‌ ‌వినాయకుడికి ప్రాణ ప్ర‌తిష్ఠ‌

– ప్రత్యేక ఏర్పాట్లతో పాటు బందోబస్తు – ట్రాఫిక్‌ ‌మళ్లింపు ప్రకటించిన పోలీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్26: ‌గణేశ్‌ ఉత్సవాల్లో ఖైరతాబాద్‌ ‌గణేశుడికి ఏటా ఆదరణ‌ పెరుగుతోంది.ప్రతిరోజూ లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు ఖైరతాబాద్‌ ‌గణపతి వద్దకు వస్తుంటారు. ఇక వారాంతపు రోజులైన శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 3 నుంచి 5 లక్షల వరకు…