prajatantra_news

prajatantra_news

బోనాల ఉత్సవాలకు రూ. 20 కోట్ల కేటాయింపు

మం్ర‌తి కొండా సురేఖ‌   హైద‌రాబాద్ః త్వ‌ర‌లో ప్రారంభం కానున్న బోనాల ఉత్సవాల నిర్వ‌హ‌ణ‌కు ప్రభుత్వాన్ని రూ. 30 కోట్లు అడిగామని, అయితే రూ. 20 కోట్లు కేటాయించిందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ ఉత్స‌వాల‌కు సంబంధించి అన్ని విభాగాల అధికారులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. గత ఏడాది…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ జాగృతి నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. బస్ పాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ జాగృతి కార్యకర్తలతో కలిసి మంగళవారం బస్ భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కవిత, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం…

ఆస్ట్రియా పాఠశాలలో కాల్పులు

8 మంది దుర్మరణం ఆస్ట్రియాలో మంగళవారం కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో సుమారు 8మంది మరణించారు. దేెశ రాజధాని వియన్నాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన గ్రాజ్‌లో ఈ పాఠశాల ఉంది. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని అక్కడి అధికారులు తెలిపారు. ఘటనపై ఆస్ట్రియా అంతర్గత…

దిల్లీలో భారీ అగ్నిప్రమాదం

ముగ్గురి మృతి న్యూదిల్లీ, జూన్ 10 : దిల్లీలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ద్వారకా ప్రాంతంలోని అపార్టుమెంట్‌లో మంటలు వ్యాపించాయి. ఆరో అంతస్తు నుంచి మంటలు ఎగసిపడుతుండగా మంటల నుంచి తప్పించుకునేందుకు తొమ్మిదో అంతస్తు నుంచి ఓ కుటుంబం కిందకు దూకింది. ఈ కుటుంబంలోని తండ్రితోపాటు ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మంటలను ఆర్పడానికి…

కేరళలో కార్గో నౌకలో మంటలు

నలుగురు గల్లంతు! రక్షణ చర్యలు చేపట్టిన భారత నౌకాదళం తిరువనంతపురం : కేరళ తీరంలో ఓ కార్గో నౌకలో సోమవారం హఠాత్తుగా పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగి ఎంవీ వాన్‌ హై 503 అనే ఈ నౌకలో ఉన్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించి హుటాహుటిన…

మరో దేశంలో అయితే కాళేశ్వరానికి బ్రహ్మరథం

బద్నాం చేయడమే కాంగ్రెస్‌, బిజెపిల లక్ష్యం బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 09: మరో దేశంలో అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకి బ్రహ్మరథం పట్టేవారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రయోజనాలు ప్రజలకు తెలుసని, కేసీఆర్‌ను బద్నాం చేయడమే భాజపా, కాంగ్రెస్‌ అజెండా అని విమర్శించారు. కాళేశ్వరం అంశంపై ఏర్పాటు…

గౌడ్‌ల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి

నాటేందకు సిద్ధంగా 40 లక్షల తాటి మొక్కలు అన్ని కులాలకు ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్‌ ఖమ్మంలో గౌడ కుల కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపనలో పొన్నం హాజరైన మంత్రులు భట్టి, తదితరులు ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 09: గౌడల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ముఖ్యమంత్రి…

కాళేశ్వరంలో విష జ్వరాల విజృంభణ

గ్రామమంతా జ్వర పీడితులు పారిశుధ్యం పై దృష్టి సారించని అధికారులు వైద్య శిబిరాలు మరిచిన వైద్య సిబ్బంది జయశంకర్‌ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 09 : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలం కాళేశ్వరం గ్రామం జ్వర పీడితులతో విలువిలలాడుతున్నది. కాళేశ్వరం పుణ్యక్షేత్రం కేంద్రంగా గత నెల 15నుండి 26వ తేదీ వరకు 12 రోజుల…

ఖ‌నిజాన్వేష‌ణ‌లో శాస్త్రసాంకేతిక ప‌రిజ్ఞానం కీల‌క‌పాత్ర‌

జియోసైన్సెస్ లో ఉజ్వ‌ల భ‌విష్య‌త్తుకు భారత్ బాటలు కేంద్ర‌ మంత్రి కిష‌న్‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర , జూన్ 9:  ఖనిజాన్వేషణలో శాస్త్ర, సుస్థిరత, సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించే కొత్త శకంలోకి భారత్ ప్రవేశిస్తోందని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బండ్లగూడ-నాగోల్ లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్…

కవిత’ ధిక్కార స్వరం ఒక నిష్ఫల ప్రయోగం

బీఆర్ఎస్ పార్టీ చీలుతుందా అన్న చర్చ దగ్గరి నుంచి కేసీఆర్ తనయ కవిత కొత్త పార్టీ పెట్టేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టే స్థాయికి చేరాయి. ఏడాదిన్నరగా రేవంత్ ప్రభుత్వాన్ని ఎలా ఎండగట్టాలి, ప్రజలను ఎలా రెచ్చగొట్టాలి బీఆర్ఎస్ పై వచ్చిన నిందలకు ఎలా సమాధానం చెప్పాలి అనే ప్రయత్నంలో కేసీఆర్ నిమగ్నమై ఉంటే పిడుగులాంటి ‘మై…