prajatantra_news

prajatantra_news

మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిరదని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి 24 గంటలలో ఒరిస్సా తీరాన్ని దాటే అవకాశం ఉంది. రుతుపవన ద్రోణి బికనీర్‌,…

యూరియాపై కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు

– నిన్న 9 వేలు, నేడు 5 వేల మెట్రిక్‌ టన్నులు రాక – మరో వారంలో రానున్న 27,470 మెట్రిక్‌ టన్నులు – ఐదు రోజుల్లో పంట నష్టం సర్వే పూర్తి చేయాలి ` మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యూరియా సరఫరా విషయంలో…

ఏఐపై జ‌ర్న‌లిస్టుల‌కు నేడు వ‌ర్క్‌షాప్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2: తెలంగాణ‌ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (A.I.) వర్క్‌షాప్‌ – టూల్స్ & టెక్నిక్స్ శిక్షణ కార్యక్రమం ఈనెల‌ 3వ తేదీ ఉదయం 10 గంటలకు నాంపల్లి మీడియా అకాడమీ ఆడిటోరియం 5వ అంత‌స్తులో నిర్వహించనున్న‌ట్లు మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి…

వైఎస్‌కు సీతక్క నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రజా భవన్‌లో ఆయనకు మంగళవారం ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ చైర్మన్లు పటేల్‌ రమేష్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి, బండ్రు శోభారాణి, కాంగ్రెస్‌ నాయకుడు బాస…

రూ.700 కోట్లతో 429 గిరిజన ఆవాసాలకు రోడ్లు

– మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2: గిరిజ‌న‌ తండాలకు రోడ్ల విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టింద‌ని గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ తెలిపారు. మొన్నటి వరదలకు కొన్ని జిల్లాల్లో రోడ్లు దెబ్బతిన్నాయ‌ని, అక్క‌డ రోడ్లు వేసేందుకు జీవో 240 ప్రకారం నిధులు మంజూరు చేస్తున్నామ‌న్నారు. 429 గిరిజన ఆవాసాలకు…

లండ‌న్‌లో రోడ్డు ప్రమాదం

– ఇద్దరు హైదరాబాద్ యువకుల మృతి – హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2ః యునైటెడ్ కింగ్‌డ‌మ్‌(లండ‌న్‌)లో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ విషాద ఘటనలో హైదరాబాద్‌కు చెందిన రిషితేజ(21) , చైతన్య అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరంతా హాస్పిట‌ల్‌లో చికిత్సపొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి…

బ్యాడ్మింటన్‌.. స్ఫూర్తిని నింపే ఉత్తమ గురువు

– గ్లోబల్‌ స్పోర్ట్స్‌ హబ్‌గా తెలంగాణ – మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: బ్యాడ్మింటన్‌ ఒక ఆట మాత్రమే కాదని, జీవితానికి ఎన్నో పాఠాలను నేర్పే ఉత్తమ గురువు అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (బీఏటీ) అధ్యక్షుడు శ్రీధర్‌బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా…

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం

–  622 మంది మృత్యువాత – 1500 మంది  క్షతగాత్రులు కాబూల్‌,  సెప్టెంబర్ 01: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌ ‌సరిహద్దులోని కునార్‌ ‌ప్రావిన్స్‌లో రిక్టర్‌ ‌స్కేల్‌పై 6.0 తీవ్రత నమోదైంది. ఈ ఘోర విపత్తు కారణంగా 622 మంది మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్‌ అఫ్గానిస్థాన్‌ ‌వెల్లడించింది.…

సీబీఐ విచార‌ణ‌ను ఆప‌లేం

– స్ప‌ష్టం చేసిన హైకోర్టు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్ 1: ‌హైకోర్టులో కెసిఆర్‌,‌హరీష్‌ ‌రావులకు మరోమారు చుక్కెదురయ్యింది.కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తెలంగాణ హైకోర్టు సోమ‌వారం తేల్చిచెప్పింది. కాళేశ్వరం నివేదిక అంశాన్ని  కేసీఆర్‌, ‌హరీశ్‌ ‌మరోసారి హైకోర్టు దృష్టికి తెచ్చారు. కాళేశ్వరంపై విచారణను సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, రేపటి వరకు ఎలాంటి చర్యలు…

కేసీఆర్‌, ‌హరీష్‌రావు చరిత్రను చెదిరేది కాదు

– సిద్ధిపేటలో బిఆర్‌ఎస్‌ ‌శ్రేణుల నిరసన – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: ‌తెలంగాణ సాధకులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, హరీష్‌రావు చరిత్రను చెరిపేస్తే చెదిరేది కాదనీ, తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్‌, ‌హరీష్‌రావు చరిత్రలో నిలుస్తారనీ, అధికార మదంతో ముఖ్యమంత్రి ఎనుములు రేవంత్‌రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయాలకు ఎవరూ భయపడరనీ…