prajatantra_news

prajatantra_news

పీఎండీడీకేవైలో తెలంగాణ జిల్లాలను చేర్చండి

– క్రూడ్‌ పామాయిల్‌పై కస్టవమ్స్‌ డ్యూటీ తగ్గింపుతో సమస్యలు – కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌తో రాష్ట్ర మంత్రి తుమ్మల దిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: ప్రధాన మంత్రి ధన్‌-ధాన్య కృషి యోజన(పీఎండీడీకేవై)లో తెలంగాణ జిల్లాలను చేర్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశారు.…

మీ సంతోషమే మా సంతోషం

– బెండాలపాడులో సీఎం రేవంత్‌ – గిరిజనులచే ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం చండ్రుగొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: మీ అందరి ముఖంలో సంతోషం కనిపిస్తోంది.. మీ సంతోషమే మా సంతోషం.. మీ అందరికీ మంచి చేయాలని మీ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ఇండ్లు కట్టించారు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం…

ప్రజలకు తోడుగా ఉంటా

– మీ పంచాయతీలోకి మమ్మల్ని లాగొద్దు – కవిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌ కౌంటర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: తాను ప్రజల వెంట మాత్రమే ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌, కవిత వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీని బతకనివ్వమని ఆనాడు శాసనసభ్యుడిని కూడా కాకుండా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు.…

సకల సౌకర్యాలతో మహా మేడారం

– జాతర సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం – మాస్టర్‌ ప్లాన్‌ అమలు, భక్తుల సౌలభ్యం ప్రధాన లక్ష్యం – సమ్మక్క-సారలమ్మల త్యాగ నిరతికి తగిన వేడుకగా నిర్వహిస్తాం – ఏర్పాట్లు, మాస్టర్‌ ప్లాన్‌పై సమీక్షలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: మేడారం జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలని, మహా…

పార్టీకి, ఎమ్మెల్పీ పదవికి గుడ్‌బై

– నాన్నా.. మీ చుట్టూ ఏం జరుగుతోందో గమనించండి – నిజాలు మాట్లాడితే నిందలా? – పోరాటాలు చేస్తే పార్టీ వ్యతిరేక పనులంటారా? – విలేకరుల సమావేశంలో కేవిత ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 3: తనపై సస్పెన్షన్‌ వేటు వేయడంతో తన నిజాయతీని నిరూపించుకునేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు…

రూ.500కోట్లతో మహబూబ్‌సాగర్‌ ‌సుందరీకరణ

– త్వరలో సిఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన – అధికార్ల‌తో సమీక్షించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: ‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలోనే ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టబోయే పనులకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ ‌ప్రావీణ్య‌, టిజిఐఐసి ఛైర్‌పర్సన్‌ ‌నిర్మలారెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే, టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌…

సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే..

– కేసీఆర్‌పై ప్ర‌తీకార చ‌ర్య‌లు త‌గ‌వు – ఎమ్మెల్యే బండారి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుల ధర్నా ఉప్పల్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 2: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు పేరుతో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అసెంబ్లీ గౌరవాన్ని దిగజార్చే ప్రతీకార చర్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిగుతున్నారని పేర్కొంటూ బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మల్కాజిగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి రాగిడి…

నెరవేరబోతున్న గిరిజ‌నుల‌ సొంతింటి కల

– బెండలపాడులో రేపు చారిత్రక ఘట్టం – రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి చండ్రుగొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా పేదవారి సొంతింటి కల నెరవేరబోతోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ…

బాలాపూర్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల ధర్నా

మహేశ్వరం, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 2: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌పై, కాళేశ్వరం ప్రాజెక్టుపైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను బీఆర్‌ఎస్‌ పార్టీ నిరసించింది. ఈమేరకు బాలాపూర్‌ చౌరస్తాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి పూలదండ వేసి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్‌…

అప్ఘనిస్థాన్‌లో మళ్లీ భూకంపం

– 1400మంది మృతి న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 2: అఫ్గనిస్థాన్‌లో మంగళవారం మరోసారి భూకంపం సంభవిచంది. దేశ ఆగ్నేయ ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. తూర్పు అఫ్గనిస్థాన్‌లో 6.0 తీవ్రతతో వచ్చి భూకంపంతో ఇప్పటికే చెందగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదాన్ని మరువకముందే మంగళవారం మరోసారి భూకంపం వచ్చింది. ఈ భూకంపాలపై అంతర్జాతీయ…