prajatantra_news

prajatantra_news

కాళేశ్వరం కోసం రూ.84వేల కోట్ల అప్పు

– తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్పు – రాజకీయాలకు తావు లేకుండా విచారణ – జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్‌ కేమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత పాలకులు అధిక వడ్డీలతో రూ.84వేల కోట్ల అప్పు తెచ్చారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి,…

కొనసాగింపునకు కోర్టు అనుమతి నిరాకరణ

– దీక్ష విరమించిన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. నిరాహార దీక్షకు కోర్టు అనుమతి నిరాకరించిందని చెప్పారు. దీంతో తాను చేపట్టిన ఈ దీక్షను…

వ్యక్తిగత నిర్ణయాలతో కాళేశ్వరం కుంగింది

 – పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై డిప్యూటీ సీఎం భ‌ట్టి  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 04 :  తెలంగాణ రాష్ట్ర ప్రజలు జల హక్కు కోసం పోరాడి సాధించిన రాష్ట్రంలో, లక్ష కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం వ్యక్తిగత నిర్ణయాల వల్ల కుంగిపోయింద‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.  పీసీ…

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

– హైదరాబాద్‌లో వాన బీభ‌త్సం – పొంగి పొర్లిన నాలాలు..  ట్రాఫిక్‌ ‌జామ్‌ – అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4:  ‌కొన్నిరోజులుగా వర్షాలు లేక పంటలు ఎండుతున్న రైతులకు వాతావరణం చల్లటి కబురు చెప్పింది. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కుండపోత…

 రాష్ట్రానికి మరో రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు

– కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో పనిచేయనున్న కేంద్రాలు – ఐఐటీ – హైదరాబాద్, ఎన్ ఎఫ్‌టీడీసీ ద్వారా క్రిటికల్ మినరల్స్ పై విస్తృత పరిశోధనలు – క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, స్పేస్ రంగాల్లో ప్రగతికి ఊతం న్యూదిల్లీ, ఆగ‌స్ట్ 4 : ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోపాటుగా రక్షణ, వ్యవసాయ, బయోటెక్నాలజీ పరిశోధన రంగాల్లో…

నైపుణ్యంతో కూడిన జర్నలిజాన్ని అందించాలి

– తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 04 : సమాజానికి నైపుణ్యంతో కూడిన జర్నలిజాన్ని అందించాల‌ని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ భవనంలో గిరిజన జర్నలిస్టులకు రెండు రోజులపాటు శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా…

కవితకు ఎదురుదెబ్బ

– నిరసన దీక్ష పొడిగింపునకు హైకోర్టు నిరాకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ 72 గంటల దీక్షను ప్రారంభించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ధర్నా చౌక్‌ వద్ద సోమవారం కవిత ప్రారంభించిన దీక్షకు పోలీసులు 72 గంటలపాటు…

50శాతం పరిమితి ఎత్తివేయకుండా అడ్డంకి

- PCC President Mahesh Kumar Goud

– బీజేపీ తీరుపై మండిపడ్డ పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్టు 4: రిజర్వేషన్లపై 50 శాతం క్యాప్‌(పరిమితి)ని ఎత్తేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడిన ఆయన బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిజర్వేషన్‌…

జాగృతి కవిత ఎవరో తెలియదు

– బీసీ రిజర్వేషన్ల ఆమె ధర్నా ఓ జోక్‌ – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్లు – నల్లగొండలో క్యాంప్‌ కార్యాలయానికి ఇందిరా భవన్‌గా నామకరణం – ఫోన్‌ చేసి అభినందించిన సీఎం నల్లగొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎవరో తనకు తెలియదంటూ మంత్రి కోమటిరెడ్డి…

కాళేశ్వ‌రంపై  కాంగ్రెస్‌ ‌దుప్ప్ర‌చారాన్ని తిప్పికొట్టాలి

‌- కొందరిని అరెస్ట్ ‌చేసినా భయపడేది లేదు – పార్టీ శ్రేణులకు బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌పిలుపు గజ్వేల్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4 : ‌కొంత మంది బీఆర్‌ఎస్‌ ‌నేతలను అరెస్ట్ ‌చేయవచ్చు.. భయపడ వద్దని వారికి బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌పనికిరాదన్నవాడు అజ్ఞాని అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్‌ ‌దుష్ప్రచారాన్ని…