prajatantra_news

prajatantra_news

వైఫల్యాలనుంచి దృష్టి మరల్చేందుకే..

దిల్లీలో కాంగ్రెస్‌ ధర్నాపై కిషన్‌రెడ్డి దిల్లీ, ఆగస్టు 6: రాష్ట్రంలో రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలన్న లక్ష్యంతో రేవంత్‌ రెడ్డి దిల్లీ ధర్నా పెట్టుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. 31 నిమిషాల రేవంత్‌ రెడ్డి ప్రసంగంలో 50శాతానికంటే ఎక్కువ సమయం రాహుల్‌, సోనియా జపం చేయడానికే…

palle nidra: దూది వెంకటాపురంలో కలెక్టర్‌ పల్లె నిద్ర

– సమస్యలు విన్నవించుకున్న గ్రామస్తులు – పరిష్కారానికి హామీ ఇచ్చిన కలెక్టర్‌ హనుమంతరావు రాజాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 6: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట(Rajapeta) మండలంలోని దూది వెంకటాపురంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌(district collector) హనుమంతరావు బుధవారం రాత్రి పల్లె నిద్ర చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ,…

Free Education: ఉచిత విద్య, వైద్యంతోనే అభివృద్ధి సాధ్యం

– డాక్టర్‌ జయశంకర్‌ స్మారకోపన్యాసంలో ప్రొఫెసర్‌ నరసింహారెడ్డి కాళోజి జంక్షన్‌/హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 6: తెలంగాణ(Telangana) సమాజం అభివృద్ధి కోసం ప్రజలకు ఉచిత విద్య, వైద్యాన్ని సంపూర్ణంగా అందించాలని సెంట్రల్‌ యూనివర్సిటీ (Central University) ప్రొఫెసర్‌ డి.నరసింహారెడ్డి అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం(Kakatiya university) సెనేట్‌ హాల్‌లో వైస్‌ చాన్సలర్‌ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన డాక్టర్‌ కె.జయశంకర్‌…

Social justice: సామాజిక న్యాయం కోరుతున్నాం

– ఎక్స్‌ వేదికగా రాహుల్‌ గాంధీ వెల్లడి న్యూఢల్లీి, ప్రజాతంత్ర, ఆగస్ట్‌6: కులగణన ఆధారంగా సామాజిక న్యాయం కోరుతున్నామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. దిల్లీలో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన బీసీ ధర్నాపై ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలనే డిమాండ్‌తో ధర్నా జరిగినట్లు చెప్పారు. కాంగ్రెస్‌…

roll model: దేశానికి తెలంగాణ రోల్‌మోడ‌ల్‌

- PCC President Mahesh Kumar Goud

– 42‌శాతం రిజర్వేషన్ల‌తో వారికి అండగా నిలబడ్డాం – బిసి కోటా బిల్లును తొక్కిపెట్టిన మోదీ ప్రభుత్వం – దిల్లీ మహాధర్నాలో పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్ 6: ‌తెలంగాణలో కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ‌బిల్లులు ఆమోదించామని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌ అన్నారు. కులగణన…

Central-state : రిజర్వేషన్ అంశం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలది

– కాంగ్రెస్‌, బీజేపీలది కాదు – ఉప‌ ముఖ్య‌మంత్రి  మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 6:  బీసీల రిజర్వేషన్ (BC reservations) అంశం కాంగ్రెస్, బిజెపిలకు సంబంధించింది కాదు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల‌కు సంబంధించినది. తెలంగాణ (Telangana) దేశానికి దిక్సూచిగా మారింద‌ని ఉప‌ముఖ్య‌ మం త్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. బుధ‌వా…

Bc Reservations: బీసీ రిజ‌ర్వేష‌న్లు సాధించి తీరుతాం

* బిల్లులు ఆమోదం పొందే వ‌ర‌కు నిద్ర‌పోం * రిజ‌ర్వేష‌న్లకు ఆమోదం తెల‌ప‌క‌పోతే మోదీని గ‌ద్దె దించుతాం * వందేళ్లుగా కుల గ‌ణ‌న చేసిన ప్ర‌భుత్వం ఏదీ లేదు * బీసీ రిజ‌ర్వేష‌న్లు పెంచే అవ‌కాశం నాకు ద‌క్కింది * బీజేపీ నేత‌ల‌కు బీసీలు అవ‌స‌రం లేదా? * బీఆర్ఎస్ తెలంగాణ బంధాన్ని తెంచుకుందా? *…

Athletics : అథ్లెటిక్స్‌లో గురుకుల విద్యార్థులకు స్వర్ణ పతకాలు

– బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కార్యదర్శి, ఎంజేపీ కార్యదర్శి అభినంద‌న‌లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 6: హన్మకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఈనెల 3,4 తేదీల్లో జరిగిన క్రీడా పోటీల్లో బీసీ గురుకుల విద్యార్థులు రాష్ట్ర అథ్లెటిక్‌ అసోసియేషన్‌ నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్‌ పోటీల్లో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాసంస్థల్లోని ఇంటర్‌…

Industries : పరిశ్రమలకు పనికొచ్చే ఇంజినీర్లుగా ఎదగాలి

– క్రమశిక్షణపై విద్యార్థులు దృష్టి కేంద్రీకరించాలి – విద్యలో సామర్థ్యాలు, నైపుణాలే కీలకం – కిట్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ అశోక్‌రెడ్డి వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 6: పరిశ్రమలకు (Industries) పనికొచ్చే ఇంజనీర్‌గా, మంచి వ్యక్తిగా జీవితంలో మరింత క్రమశిక్షణను అలవరచుకోవడంపై విద్యార్థులు తమ దృష్టిని కేంద్రీకరించాలని కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, వరంగల్‌…

BC bill: బీసీ బిల్లు ఆమోదానికి కేంద్రం సైంధ‌వ‌పాత్ర‌

-సామాజిక న్యాయానికి క‌ట్టుబ‌డివున్నాం – బీసీల‌కు 42% రిజ‌ర్వేష‌న్ సాధించేవ‌ర‌కు పోరాటం – మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి దిల్లీ, ఆగ‌స్టు 6: కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఓ.బి.సి లకు 42% రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి(President of India) ఆమోదించడం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…