prajatantra_news

prajatantra_news

విద్యపై రాజీ పడేదే లేదు

– అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య – అదే ప్రజాప్రభుత్వ లక్ష్యం – ‘యంగ్‌ ఇండియా’ పనులు పరిశీలించిన భట్టి విక్రమార్క బోనకల్లు, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: విద్య అనేది భవిష్యత్తు తరాలకు మనం అందించే ఒక అతిపెద్ద ఆస్తి అని, అందుకే తెలంగాణ బిడ్డలకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రజా…

ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాపాడాలి

– ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తున్నాయి – మొగులయ్య వేదన విని అండగా ఉంటానన్న కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18 : ఇంటి స్థల సమస్య, ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అండగా నిలిచారు. కేటీఆర్‌ను మొగులయ్య శనివారం కలిసి…

తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులపై చర్యలు

– త్వరలోనే చట్టం తెస్తాం – ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తాం – ఆ మొత్తాన్ని తల్లిదంద్రులకు అందచేస్తాం – తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కండి – సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌18: ‌నిస్సహాయకులకు సహాయం అందించడమే మన బాధ్యత అని  గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన…

ఖర్గేను పరామర్శించిన మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18 : అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రావీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క శనివారం బెంగళూరులో పరామర్శించారు. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన ఇటీవల అస్వస్థతకు గురికాగా పేస్‌మేకర్‌ చేయించుకుని బెంగళూరులో విశ్రాంతి…

దండుపాళ్యం బ్యాచ్‌ ఎవరిదో ప్రజలకు బాగా తెలుసు

-అవినీతి, అక్రమాలు కప్పిపుంచుకుంటే పోవు -హరీష్‌ ‌రావు వ్యాఖ్యలపై ఘాటుగా మంత్రి శ్రీధర్‌బాబు స్పందన  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 18: ‌దండుపాళ్యం పాలన ఎవరిదో అందరికీ తెలుసని, అధికారంలేదన్న అసహనంతో కేబినెట్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ‌నేతలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్‌ ‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్గత కుమ్ములాటలు కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై కట్టుకథలు…

కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తాం

-సరైన సమయంలో దీనిపై  నిర్ణయం తీసుకుంటాం -కేంద్రహోంమంత్రి అమిత్‌ ‌షా వెల్ల‌డి పాట్నా, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్‌ 18: ‌జమ్మూ కశ్మీర్‌ ‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ పై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంత‌మైన‌ లద్దాఖ్‌ ‌విషయంలోనూ ప్రజలు లేవనెత్తిన డిమాండ్లపై కూడా మంచి…

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

-అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు -8మంది ప్రయాణికుల దుర్మరణం ముంబై, ప్ర‌జాతంత్ర‌, అక్టోబర్‌ 18: ‌మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో తీసుకెళ్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమంది దుర్మరణం చెందారు. తొలుత ఆరుగురు చనిపోగా..ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. ఈ ప్రమాదంలో 28 మంది గాయపడ్డారు. వీరి…

ఆవిష్కరణల పట్ల మక్కువ ఉండాలి

– కిట్స్‌ డీన్‌ అకడమిక్‌ అఫైర్స్‌, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ వేణుమాధవ్‌ – ముగిసిన ’సమ్‌ శోధిని-25’ గ్రాండ్‌ వాలెడిక్టరీ వరంగల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: పరిశ్రమకు సిద్ధంగా ఉన్న ఇంజనీర్లు అధిక సిటిసి ఉపాధిని సాధించడానికి ఆవిష్కరణ, ఇంక్యుబేషన్‌, రీసెర్చ్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌-ఐ స్క్వేర్‌ ఆర్‌ఈ సంస్కృతి పట్ల మక్కువ కలిగి ఉండాలని కిట్స్‌…

బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతాం

– అందరి ఆమోదంతోనే ముందుకు సాగుతాం – మంత్రి తుమ్మల వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: ‌కులగణన ఆధారంగా బీసీల రిజర్వేషన్ల కోసం శాసనసభలో అన్ని పార్టీల ఆమోదం తీసుకొని హైకోర్టు, సుప్రీంకోర్టు ద్వారా న్యాయం కోసం ముందుకెళ్లామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. సత్తుపల్లిలో చేపట్టిన బీసీ బంద్‌ ‌కార్యక్రమంలో ఆయన పాల్గొని…

తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమం

– రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్‌కు మద్దతు ఇవ్వడం వింత – ఆటోలతో ర్యాలీ నిర్వహించిన జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 18: ‌తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బీసీల బంద్‌కు మద్దతుగా ఆటోలతో ర్యాలీగా బయల్దేరి హైదరాబాద్‌ ‌లోని ఖైరతాబాద్‌ ‌చౌరస్తాలో…