prajatantra_news

prajatantra_news

మళ్ళ అదే తంతు..

– కేంద్ర మంత్రి  రహమత్‌ నగర్‌ సభకు అనుమతి నిరాకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: రహమత్‌ నగర్‌లో శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మీటింగ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. రహమత్‌ నగర్‌లో మీటింగ్‌ నిర్వహించుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్‌కు అనుమతి ఇచ్చిన పోలీసులు కొద్దిసేపటి క్రితం బీజేపీ నేతలకు అనుమతి…

ఏడూళ్లబయ్యారంలో రేపటినుండి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

హాజరుకానున్న డిప్యూటీ సీఎం, మంత్రులు  పినపాక, ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం గ్రామం మరోసారి క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్రస్థాయి 69వ కబడ్డీ పోటీలు శనివారం నుంచి ఘనంగా జరగనున్నాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జట్లు హాజరుకానున్నాయి. కబడ్డీ క్రీడకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని…

టోపీ పెట్టుకునే రోజొస్తే తల నరుక్కుంటా

– కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ కోరే దమ్ముందా? – కాంగ్రెసోళ్లు తురకోళ్ల టోపీ పెట్టుకుని డ్రామాలాడుతున్నరు – 70 శాతం హిందువుల సత్తా ఏందో చూపించండి – మాగంటి గోపీనాథ్‌ చావుకు కేటీఆరే కారణం – రేవంత్‌కు దమ్ముంటే గోపీనాథ్‌ చావుపై విచారణ జరిపించాలి – బోరబండ సభలో కేంద్ర మంత్రి సంజయ్‌…

బీహార్‌ ‌తొలి విడతలో 60.13 శాతం పోలింగ్‌

-‌ ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌ ‌- డిప్యూటి సిఎం సిన్హా కారుపై దాడి పాట్నా, నవంబర్‌ 6:‌ దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బీహార్‌ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌ ‌పూర్తయింది. సాయంత్రం 5 గంటల సమయం వరకు 60.13 శాతం పోలింగ్‌ ‌నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. బీహార్‌ ‌రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు…

జర్నలిస్టుల సమస్యలపై ఆందోళన బాట తప్పదు

– టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సమావేశం స్పష్టం హయత్‌ ‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 6 : ‌గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం జర్న లిస్టుల సమస్యలను విస్మరిస్తే రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన బాట తప్పదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌  ‌జర్నలిస్టుల సంఘం (టీయూ డబ్ల్యూజే) స్పష్టం చేసింది. శంకర్‌ ‌పల్లి మండలంలోని పొద్దటూరులో యూనియన్‌…

డ్రగ్‌, ‌గన్‌ ‌కల్చర్‌ ‌పుణ్యం కెటిఆర్‌దే

– మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 6: ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డి పెట్టే ఇబ్బందుల కారణంగానే పారిశ్రామిక వేత్తలు తెలంగాణ వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ ‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణలో డ్రగ్‌, ‌గన్‌ ‌కల్చర్‌ ‌తెచ్చిందే కేటీఆర్‌…

గతంలో వొచ్చిన 25వేల వోట్లు తెచ్చుకోగలరా?

– ఉప ఎన్నికలో పది వేల లోపే వోట్లు రాలుతాయి – కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి మంత్రి పొన్నం సవాల్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 6:‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌మరోసారి సవాల్‌ ‌విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 25 వేల వోట్లు…

ప్రాణం తీసిన బీడీ

– మంటలు అంటుకుని వృద్ధుడి దుర్మరణం నిర్మల్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌6: ఓ ‌వృద్ధుడి ప్రాణాలను బీడీ బలి తీసుకుంది. మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. ఈ దారుణ ఘటన నిర్మల్‌ ‌జిల్లాలోని దండేపల్లి మండ పరిధిలోని తళ్లపేట గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తళ్లపేట గ్రామానికి చెందిన నాగయ్య(55) తన భార్య,…

జూబ్లీహిల్స్‌లో గెలుపే లక్ష్యంగా సాగాలి

– చిన్న ఏమరుపాటు కూడా పనికి రాదు – ఈ మూడు రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి – ప్రతి వోటరును కలిసి మన వాయిస్‌ ‌వినిపించాలి – బిఆర్‌ఎస్‌ ‌దుష్ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టాలి – మంత్రులు, పార్టీ నేతలకు సిఎం దిశానిర్దేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 6: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో చిన్నపాటి…

అబద్ధాలు చెప్పడంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ దిట్ట

– అప్పుడు అభివృద్ధి సాధ్యం కానిది ఇప్పుడు అవుతుందా? – బీజేపీి పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదు ? – మంత్రి పొంగులేటి  ప్ర‌శ్న‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధి నవీన్‌ యాదవ్‌ గెలుపు తథ్యమని తెలిసి బీఆర్‌ఎస్‌, బీజేపీలు లేనిపోని అబద్ధాలతో…