prajatantra_news

prajatantra_news

షట్‌డౌన్‌ నుంచి బయటపడే దశలో అమెరికా

– 40 రోజులపాటు నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు వాషింగ్టన్‌, నవంబర్‌ 10: అమెరికాలో నెలకొన్న ప్రభుత్వ షట్‌డౌన్‌ మేఘాలు వీడిపోనున్నాయి. దీనికి అనుకూలంగా ఆ దేశ సెనెట్‌ ఓటింగ్‌ జరిగింది. కొందరు డెమోక్రాట్లు కూడా అనుకూలంగా ఓటు వేయడంతో 40 రోజులపాటు నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అమెరికా ప్రభుత్వానికి నిధుల విడుదలకు…

సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు

– అందె శ్రీ మృతికి ప్ర‌ధాని సంతాపం న్యూదిల్లీ, న‌వంబ‌ర్ 10: అందె శ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎక్స్ వేదిక‌గా పేర్కొన్నారు. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు, అకుంఠిత…

అరుదైన కవి అందెశ్రీ

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అందెశ్రీ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన అరుదైన కవి అని కొనియాడారు. ఆయనతో చాలాకాలంగా తనకు సన్నిహిత సంబంధం ఉందన్నారు.…

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ రాష్ట్ర మైనారిటీ సంక్షేమం, ప్రభుత్వ సంస్థల మంత్రిగా సచివాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఇతర కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. గత నెల 31న రాజ్‌భవన్‌లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన…

మద్యం, డబ్బు పంచుతున్న కాంగ్రెస్‌ నాయకులు

– కొందరు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారు – ఇవిగో ఆధారాలు.. ఈ ఆగడాలపై చర్యలు తీసుకోవాలి – ప్రధాన ఎన్నికల అధికారికి హరీష్‌రావు బృందం ఫిర్యాదు -హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: జూబ్లీహిల్స్‌ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లు పంపిణీ…

ఉద్య‌మంలో సాంస్కృతికంగా ఆయనది కీలక పాత్ర

– అందెశ్రీ మృతికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: ప్రముఖ కవి, ‘జయ జయహే తెలంగాణ’ ఉద్యమ గీత రచయిత డాక్టర్‌ అందెశ్రీ మరణం పట్ల భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి…

తెలంగాణ సమాజానికి తీరని లోటు

– అందెశ్రీ మృతికి కేటీఆర్‌ సంతాపం – ఆయన పార్థివ దేహానికి నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి, సాహిత్యానికి తీరని లోటు అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఆయన ఆకస్మిక మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి…

‘జయజయహే..’ మైలురాయిగా నిలుస్తుంది

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి – అందెశ్రీ మృతికి తీవ్ర సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో సమాజంలోని అన్ని వర్గాలను కదిలించి ఉద్యమం వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించించిన గొప్ప వ్యక్తి అందెశ్రీ అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కొనియాడారు. మరీ ముఖ్యంగా జయజయహే తెలంగాణ జననీ…

తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది

– అందెశ్రీ మరణం సాహితీలోకానికి తీరని లోటు – జయజయహే..ను రాష్ట్ర గీతంగా మార్చుకున్నాం – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి – మంత్రుల సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: మాయమై పోతున్నాడమ్మ మనిషన్నవాడు.. అఅనే పాట‌తో  ప్రఖ్యాతిగాంచిన కవి అందెశ్రీ ఇపుడు మనల్ని వీడి మాయమయ్యారు. మన కళ్లెదుట లేకున్నా మన గుండెల్లో మాత్రం…

రేవంత్‌లో జూబ్లీహిల్స్‌ భ‌యం

– ఓడితే పది ఊడడం ఖాయం – ఇక్కడ గెలిపించేది హైదరాబాద్‌ అభివృద్దే – విూడియా సమావేశంలో మాజీమంత్రి జగదీశ్‌ రెడ్డి హైదరాబాద్‌,ప్ర‌జాతంత్ర, నవంబర్‌ 8:ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో భయం మొదలైందని, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల తర్వాత పదవీగండం పొంచి ఉందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి అజెండాపైనే జూబ్లీహిల్స్‌ ప్రజలు ఓటు వేయబోతున్నారని…