prajatantra_news

prajatantra_news

రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల విక్రయం

– 17,18 తేదీల్లో 163 ప్లాట్లకు  బహిరంగ వేలం – 15వ తేదీ రిజిస్ట్రేషన్ కు ఆఖరు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 11: స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన లే అవుట్లలో నివాస భవనాల నిర్మాణానికి అనువైన ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. నగరానికి సమీపంలో ఉన్న తొర్రూర్, బహూదూర్ పల్లి, కుర్మల్…

ధాన్యం కొనుగోళ్ల‌లో కొత్త మైలురాయి

– గ‌త ఏడాది కంటే రెండింత‌లు అధికంగా కొనుగోళ్లు – ప్ర‌భుత్వానికి అమ్మిన రైతుల సంఖ్య రెట్టింపు – ఇది ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త‌కు నిద‌ర్శ‌నం – పంట కొనుగోళ్ల‌ను వేగ‌వంతం చేయాలి – ప‌త్తి కొనుగోళ్ల ప‌రిమితిని పెంచేందుకు కేంద్రంపై ఒత్తిడి – మంత్రి ఉత్గ‌మ్ కుమార్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 10: ధాన్యం కొనుగోళ్లలో…

దిల్లీ ఎర్ర‌కోట వ‌ద్ద భారీ పేలుడు

– 9మంది మృతి? – ప‌లువురికి గాయాలు – ఎర్ర‌కోట మెట్రోస్టేష‌న్ వ‌ద్ద కారులో విస్ఫోటం –  5 వాహ‌నాలు ద‌గ్ధం..  క‌కావిక‌ల‌మైన జ‌నం – కీల‌క ప్రాంతాల్లో మ‌రింత‌ భ‌ద్ర‌త పెంపు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 10:  దేశ రాజధానిలో అత్యంత రద్దీ ప్రదేశాల్లో ఒకటైన ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం.1  వెలుప‌ల…

శంషాబాద్ విమానాశ్ర‌యంతో పోటీప‌డే స‌దుపాయాలు

– రూ.715 కోట్లతో  ఆధునికీక‌ర‌ణ‌  – సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌కు రోజుకు 2.7ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికులు – మెట్రోకు, బ‌స్‌స్టేష‌న్‌కు నేరుగా చేరుకునే ఏర్పాటు – 26 లిఫ్టులు, 32 ఎస్క‌లేట‌ర్లు – మహబూబాబాద్ వ‌ద్ద‌ మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో – చర్లపల్లి రోడ్డు కనెక్టివిటీని రాష్ట్రం పూర్తి చేయాలి – కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి…

ఈ నెల పంటల సేకరణకు కీలకం

– జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల దిశానిర్దేశం – ధాన్యం సేకరణ, పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు కొనుగోళ్లపై సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: పంటల సేకరణకు ఈ నవంబర్‌ నెల కీలకమని, జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్దేశం చేశారు.…

భక్తులకు మెరుగైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

– పరిమిత సంఖ్యలో ప్రొటోకాల్‌ దర్శనాలు – అధికారులకు యాదాద్రి ఆలయ ఈవో ఆదేశాలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: ఇకపై పరిమిత సంఖ్యలోనే ప్రొటోకాల్‌ దర్శనాలు కల్పించాలని, సామాన్య భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యమిచ్చేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ఆలయంలోని వివిధ విభాగాల్లో ఆయన…

ఉద్యమంలో అందెశ్రీ గీతాలది కీలక భూమిక

– మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ గీత రచయిత అందె శ్రీ ఆకస్మిక మృతి పట్ల ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావానికి ఆత్మ అయిన ఆయన రచనలు…

రాష్ట్రానికి తీరని లోటు

– ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : సహజ కవి అందెశ్రీ మరణం రాష్ట్రానికి తీరని లోటు.. ఆయన రచించిన రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ..’ చిరస్థాయిలో నిలిచిపోతుంది అని ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధనోద్యమంలో ఆయన రచించిన అనేకమైన గేయాలు…

మరోమారు పెరిగిన బంగారం ధరలు

– 24 క్యారెట్ల ధర 1, 23, 220కి చేరిక హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 10 :ఇటీవలి కాలంలో వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర సోమవారం మళ్లీ పెరిగింది.  ఉదయం 9 గంటల తర్వాత బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,…

రేపు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక

– పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి – పోలింగ్‌ కేంద్రాలకు తరలిన ఎన్నికల సిబ్బంది – డ్రోన్ల ద్వారా పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణ – 407 కేంద్రాలు ఏర్పాటు.. 226 సమస్యాత్మక కేంద్రాలు – డ్రోన్ల ద్వారా పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణ హైదరాబాద్‌, నవంబర్‌ 10: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మంగళవారం…