prajatantra_news

prajatantra_news

రైతు సమస్యల పరిష్కారానికి చర్యలు

– రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులకు మంత్రి తుమ్మల హామీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: మార్కెటింగ్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అన్ని చర్యలు తీసుకొంటున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి తగిన సహాయ సహకారాలు లేకపోవడంతో పత్తి కొనుగోళ్లలో…

ప్రసవాల నిర్వహణలో నల్గొండ హాస్పిటల్‌ ఫ‌స్ట్‌

– మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి నల్లగొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ప్రసవాల నిర్వహణలో నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్‌ రాష్ట్రంలోనే ముందుందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్‌లో రూ.30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల…

పర్యాటక ప్రదేశాలను దత్తత తీసుకోండి

– కార్పొరేట్‌ సంస్థలకు మంత్రి జూపల్లి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: పర్యాటకం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదని, వారసత్వం, ప్రాచీన సంస్కృతిని మన ముందు ఆవిష్కరిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శిల్ప కళా వేదికలో బుధవారం నిర్వహించిన దక్షిణ భారత అతిపెద్ద సీఎస్‌ఆర్‌ సమ్మిట్‌ రెండో ఎడిషన్‌లో ఆయన ముఖ్య…

డీజీపీపై కేటీఆర్‌వి అనుచిత వ్యాఖ్యలు

– క్షమాపణ చెప్పాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: డీజీపీ శివధర్‌రెడిపై ఎమ్మెల్యే కె.టి.రామారావు చేసిన అనుచిత, అసభ్య వ్యాఖ్యలను రాష్ట్ర పోలీస్‌ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఒక వార్తా ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అసభ్యంగా, అనుచితంగా, అనాగరికంగా ఉన్నాయని సంఘం…

‘జువెల్స్‌ ఆఫ్‌ అసఫ్‌ జాహి – ద గ్లోరీ ఆఫ్‌ వరంగల్‌’ను ఆవిష్కరించిన సీఎస్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12 : సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కన్నెకంటి వెంకట రమణ రచించిన జువెల్స్‌ ఆఫ్‌ అసఫ్‌ జాహి – ద గ్లోరీ ఆఫ్‌ వరంగల్‌ అనే కాఫీ టేబుల్‌ బుక్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు బుధవారం ఆవిష్కరించారు. డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలోని తన…

సివిల్స్‌ మెయిన్స్‌కు ఎంపికైన వారికి సీఎం అభినందనలు

\హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12 : రాష్ట్రం నుంచి సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. యూపీఎస్సీ మెయిన్స్‌-2025 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. సివిల్స్‌ సాధించే…

ర‌వాణా శాఖ‌లో నిరంత‌ర ఎన్‌ఫోర్స్ మెంట్ వుండాలి

– వాహ‌నాల ఫిట్‌నెస్‌, చ‌లానాల‌పై త‌నిఖీలు – ప్ర‌యాణికుల ఆటోలు, వ్య‌వ‌సాయ ట్రాక్ట‌ర్ల‌ను వేధించొద్దు – రాష్ట్రవ్యాప్తంగా ఆక‌స్మిక త‌నిఖీలు –  రవాణా శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబ‌ర్ 12:  రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకొనేందుకు రవాణా శాఖలో నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ ఉండేలా ప్రభుత్వం ప్లాన్…

రిటైర్డ్‌ ఉద్యోగుల బెనిఫిట్స్‌ వెంటనే చెల్లించాలి

– టీజీపీజేఏసీ ఆధ్వర్యంలో 17న మహా ధర్నాను జయప్రదం చేయండి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు మార్చి 2024 నుండి అక్టోబర్‌ 2025 వరకు రిటైర్మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శులు కె.లక్ష్మయ్య,ఎం.వి. నర్సింహారావులు…

నిర్దేశిత‌ సమయానికి పనులు పూర్తి : మంత్రి పొంగులేటి 

– మేడారంలో మంత్రుల పర్యటన – పనులను పర్యవేక్షించిన అమాత్యులు – భక్తులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పూర్తికి చర్యలు ములుగు, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ‌మేడారంలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పదికోట్ల మంది భక్తులు వచ్చినా దర్శనానికి…

సమయపాలనను కఠినంగా అమలు చేయాలి

– కార్యాలయాల్లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు – సమయానికి రాని అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: వ్యవసాయం, మార్కెటింగ్‌, సహకార, హ్యాండ్లూమ్స్‌ అండ్‌ టెక్స్‌ెటైల్స్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన పరిధిలోని శాఖల ప్రధాన కార్యాలయాల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాకా,…