prajatantra_news

prajatantra_news

హైదరాబాద్‌లో హై అలర్ట్

‌- సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో ముమ్మర తనిఖీలు – పర్యాటక ప్రాంతాలు, షాపింగ్‌ ‌మాల్స్‌లోనూ సోదాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌13: ‌భాగ్యనగరంలో హైఅలర్ట్ ‌కొనసాగుతోంది. దేశ రాజధాని దిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో మెట్రో నగరాల్లో హై అలర్ట్ ‌కొనసాగుతోంది. బస్టాండ్‌ ‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు , శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్టులలో విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. ఇందులో…

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

– సీఈవో సుదర్శన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎ న్నిక ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌ రెడ్డి ప్రకటించారు. ఈనెల 14వ తేదీ ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ల పరిశీలనతో కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ఉపఎన్నికలో 59…

పంటల కొనుగోళ్లలో సడలింపులు ఇవ్వాలి

– ‘మొంథా’తో సోయా, మొక్కజొన్న, పత్తి రైతులకు నష్టాలు – కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రి తుమ్మల లేఖలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: రాష్ట్రంలో మొంథా తుఫాను, అనిశ్చిత వాతావరణం కారణంగా సోయాబీన్‌, మొక్కజొన్న, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నందున ఆయా పంటల కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని మంత్రి…

పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానం హైదరాబాద్‌

– అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రాధాన్యం – యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ వార్షిక సమ్మిట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌  – సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ ప్రదర్శన – ముఖ్యమంత్రి విజన్‌పై ప్రశంసలు కురిపించిన టెక్‌ దిగ్గజాలు దిల్లీ, న‌వంబ‌ర్ 13: అంతర్జాతీయస్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎలాంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో…

స్విమ్మింగ్ పూలా.. ఆర్టీసీ బ‌స్టాండా?

– వరంగల్‌ బస్టాండు స్థ‌లంలో ఉచిత పడవ ప్రయాణం పేర బీజేపీ నిరసన – సీఎం, మంత్రి, మాజీ సీఎం కేసీఆర్‌లకు ప్రయాణం ఉచితం – ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌ వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: వరంగల్‌ బస్టాండ్‌ పనుల్లో నిర్లక్ష్యం, ప్రమాద స్థాయిలో గుంతలు తీయడంతో నీళ్లు నిలిచి స్విమ్మింగ్‌ ఫుల్‌లా మారిందని,…

ప్రతీ పైసా ప్రజల కోసమే ఖర్చు

– డిమాండ్‌ పెరిగినా విద్యుత్‌ సరఫరాకు లోటుండదు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వాన్ని ప్రజలకే అంకితం చేశాం.. ప్రజలకే జవాబుదారీగా ఉంటాం అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి పైసా ప్రజల అవసరాలకు ఖర్చు పెడతామని, ఎట్టి…

జూబ్లీహిల్స్‌ కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

– కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో రేపు లెక్కింపు – పోస్టల్‌ బ్యాలెట్‌తో ప్రారంభం – 42 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు ఆర్వో కర్ణన్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఆర్‌.ఒ కర్ణన్‌ తెలిపారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలోని డీఆర్సీ…

ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలి

– కొత్త కాలనీలకు బస్సు రూట్లు పెంపుపై స్టడీ చేయండి – నష్టాల్లో ఉన్న డిపోలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు – లాభాల్లోకి వచ్చేలా ఆయా డిపోలకు ప్రత్యేక కార్యాచరణ – ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్‌ మానిటరింగ్‌ సిస్టం అమలు – ఆర్టీసీ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13:…

మానవత్వం చూపిన మంత్రి.. బాలుడికి మ‌రో జ‌న్మ‌

– పిడుగుపాటుకు గాయపడిన విద్యార్థికి ప్రభుత్వ ఖర్చుతో వైద్యం – కృతజ్ఞతలు తెలుపుకున్న బాలుడి తండ్రి – మంత్రి అడ్లూరికి జిల్లావాసుల ప్రశంసలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ఓ చిన్నారి ప్రాణాన్ని రక్షించడంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ చూపిన మానవతా సహాయం, మనసున్న నాయకుడిగా అక్కడి ప్రజల హృదయాలను తాకింది. ప్రజల మధ్య…

బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి

– సీఐడీ విచారణకు హాజరైన ప్రకాష్‌ ‌రాజ్‌ – బెట్టింగ్‌ ‌యాప్‌లు ప్రమోట్‌ ‌చేసిన కేసులో హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌12: బెట్టింగ్‌ ‌యాప్స్ ‌ప్రమోట్‌ ‌చేసిన కేసులో సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే హీరో విజయ్‌ ‌దేవర కొండను విచారించిన సీఐడీ.. బుధవారం మరో నటుడు ప్రకాష్‌ ‌రాజ్‌ను ప్రశ్నించింది. బెట్టింగ్‌ ‌యాప్స్ ‌కేసులో సీఐడీ…