prajatantra_news

prajatantra_news

కిశోర బాలికల కోసం స్నేహ సంఘాలు

– ప్రజాభవన్‌లో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: కిశోర బాలికల కోసం ఏర్పాటు చేసిన స్నేహ సంఘాలను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రజాభవన్‌లో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగానే స్నేహ సంఘాలు కూడా…

జూబ్లీహిల్స్‌ ఓటర్లకు శిరసా నమామి

– మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థి నవీన్‌ మాదవ్‌కు విజయం కోసం కష్టపడ్డ ప్రతీ కాంగ్రెస్‌ కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.…

ప్రజా పాలనపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచారు

– రేవంత్‌ రెడ్డి కార్యదీక్షకు జూబ్లీహిల్స్‌ ఫలితం నిలువుటద్దం – సమష్టి కృషితో సత్ఫలితాలు సాధించాం ` విజేత నవీన్‌ యాదవ్‌కు అభినందనలు – రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితంతో కాంగ్రెస్‌ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచారన్న…

జూబ్లీహిల్స్‌లో న‘విన్‌’

-బీజేపీకి దక్కని డిపాజిట్‌ – బీఆర్‌ఎస్‌కు రెండో స్థానమే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్ యాదవ్ విన్ అయ్యారు. సమీప బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729ఓట్ల మెజారిటీ రు. కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో కౌంటింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.…

బీజేపీకి మహనీయులనూ గౌర‌వించే సంప్ర‌దాయం ఉంది

–  రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: ఎన్నికలు అంటే చాలా పార్టీలకు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఒక సాధనం మాత్రమే. కానీ బీజేపీకి ఎన్నికలతోపాటు దేశ గౌరవం కోసం, భారతదేశ స్వాతంత్య్రం కోసం, దేశ సంస్కృతి, ధర్మాన్ని కాపాడేందుకు పోరాడిన మహనీయులను గౌరవించే సంప్రదాయం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు…

బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరగాలి

– ఏటా ఉత్పత్తి, ఆదాయం విషయాల్లో పురోగతి సాధించాలి – వీలైనన్ని సంస్కరణలు తీసుకురావాలి – కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి న్యూదిల్లీ, నవంబర్ 13: గతేడాది భారత బొగ్గు రంగం గణనీయమైన ప్రగతిని నమోదు చేసిన నేపథ్యంలో ఈసారి కూడా ఆ కార్డులను అందుకోవడమే కాకుండా అంత కుమించిన ప్రగతిని ఈ ఆర్థిక సంవత్సరంలో మా…

అవ‌య‌వాల‌ను మెల్ల‌గా దెబ్బ‌తీసే మ‌ధుమేహం

– కేర్ హాస్పిట‌ల్‌లో అందుబాటులో స‌మ‌న్వ‌య చికిత్స – నేడు ప్ర‌పంచ మ‌ధుమేహ దినం హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,  నవంబర్ 13 : మ‌ధుమేహం గుండె, మూత్రపిండాలు, కళ్లూ, నరాలు, పాదాలు వంటి అవయవాలను మధుమేహం మెల్లగా దెబ్బతీస్తుందని కేర్ హాస్పిటల్స్‌ డాక్టర్లు హెచ్చరించారు. మధుమేహం వల్ల కలిగే ఇలాంటి సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం, వాటిని…

బకాయిలు చెల్లించండి.. ప్రాణాలు కాపాడండి

– రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ బకాయిల సాధన కమిటి ధర్నా వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: రిటైర్డ్‌ ఉద్యోగుల, టీచర్ల పెండిరగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ బకాయిల సాధన ఉమ్మడి వరంగల్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏకశిలా జయశంకర్‌ పార్కు వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ప్రొఫెసర్‌ కూరపాటి…

‘సుప్రీమ్’ ఆదేశాలను పాటించని స్పీకర్

న్యూదిల్లీ, నవంబర్ 13: తెలంగాణ రాజకీయాల్లో మరోమారు ఉత్కంఠ మొదలయ్యింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణలో స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్దారని బిఆర్ఎస్ సుప్రీంలో కేసు దాఖలు చేసింది. అయితే అంతకుముందే ఎమ్మెల్యేల ఫిరాయిం పు విచారణపై స్పీకర్ సుప్రీంను గడువు కోరు తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పార్టీ మారిన ఫిరాయింపు…

పుస్తకాలతో స్నేహం చేయాలి

– గ్రంథాలయాలు సమాజ అభివృద్ధికి పునాదులు – నేటినుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు   దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్‌ 14 నుండి 20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా విభిన్న కార్యక్రమాలు, పోటీలు, పుస్తక ప్రదర్శనలు, అవగాహనా సమావేశాలు నిర్వహిస్తారు. ప్రముఖ గ్రంథాలయ ఉద్యమకారులను స్మరించుకోవడంతోపాటు పిల్లలకు, విద్యార్థులకు, ఆసక్తి…