prajatantra_news

prajatantra_news

డిసెంబర్‌ ‌రెండోవారంలో ‘స్థానిక’ ఎన్నికలు

– ప్రజాపాలన వారోత్సవాల అనంతరం నోటిఫికేషన్‌ -‌ కేబినెట్‌లో మంత్రులతో చర్చించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌17: ‌స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్‌ 1 ‌నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే…

గిగ్‌ ‌వర్కర్లకు ఇక రక్షణ కవచం

– వెట్టినుంచి విముక్తితోపాటు ఉద్యోగ భద్రత – సంక్షేమం, సామాజిక భద్రత లక్ష్యంగా బిల్లు – చర్చించి ఆమోడించిన తెలంగాణ కేబినెట్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 17: ‌తెలంగాణ గిగ్‌ ‌వర్కర్స్ ‌బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సోమవారం సీఎం రేవంత్‌ ‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో ‘తెలంగాణ…

బస్సు ప్రమాద ఘ‌ట‌న‌పై సౌదీలో ఉన్న‌త‌స్థాయి విచార‌ణ

– మృత‌దేహాల‌ను గుర్తించే ప్ర‌క్రియ సాగుతోంది – సౌదీ ప్ర‌భుత్వం డెత్ స‌ర్టిఫికెట్ ఇస్తుంది – కేంద్ర‌ మంత్రి కిష‌న్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17: సౌదీ అరేబియాలో ఇవాళ ఉదయం మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింద‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో…

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా

– అజారుద్దీన్‌ ‌నేతృత్వంలో సౌదీకి ప్రభుత్వ బృందం – అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు – తెలంగాణ కేబినేట్‌ ‌కీలక నిర్ణయం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 17:  ‌సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డి…

 ఆటో డ్రైవ‌ర్ల ప్ర‌మాద బీమా నేనే క‌డ‌తా

– రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఆటోడ్రైవ‌ర్ల‌కుకేటీఆర్ హామీ – ప్ర‌తి డ్రైవ‌ర్‌కు ప్ర‌భుత్వం రూ.24వేలు బాకీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17:  కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆటో డ్రైవర్ల అందరికీ రూ.5 లక్షల  ప్రమాద బీమా కోసం అవసరమైన ప్రీమియంను తానే చెల్లిస్తానని భారత రాష్ట్ర సమితి…

స్పీకర్‌ ‌తీరును తప్పుపట్టిన సుప్రీం కోర్టు

– పదిమంది ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ – నాలుగు వారాల్లో నిర్ణయం ప్రకటించాలని ఆదేశం న్యూదిల్లీ, నవంబర్‌ 17 (ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ స్పీకర్‌ ‌తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టుధిక్కర పిటిషన్‌పై తెలంగాణ…

కార్డియోజెనిక్‌ షాక్‌లో రోగి

– ప్రాణాలు కాపాడిన మలక్‌పేట్‌ కేర్‌ హాస్పిటల్స్‌ వైద్యులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: తీవ్ర కార్డియోజెనిక్‌ షాక్‌లో ఉన్న హైదరాబాద్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి అత్యవసర యాంజియోప్లాస్టీ చేసి మలక్‌పేట్‌లోని కేర్‌ హాస్పిటల్స్‌ వైద్యులు ప్రాణాలు కాపాడారు. తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో స్థానిక హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. అక్కడ సీపీఆర్‌ చేశారు,…

ల్యాబ్‌ ‌టెక్నీషియన్‌ ‌పోస్ట్ ‌ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 17:  ‌వివిధ విభాగాల్లో 1,284 ల్యాబ్‌ ‌టెక్నీషియన్‌ ‌గ్రేడ్‌ – ఎఎ ‌పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఈ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా విడుదల చేశారు. మెడికల్‌ అం‌డ్‌ ‌హెల్త్ ‌సర్వీసెస్‌ ‌రిక్రూట్‌మెంట్‌…

బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ ‌హసీనాకు ఉరిశిక్ష

– అల్లర్లలో కాల్పులకు ఆదేశించారన్న అభియోగం – ఢాకా ట్రైబ్యునల్‌ ‌కోర్టు సంచలన తీర్పు ఢాకా, న‌వంబర్‌ 17: ‌ఢాకా అల్లర్లకు కారణమంటూ బంగ్లాదేశ్‌ ‌మాజీ ప్రధాని షేక్‌ ‌హసీనాకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. దశాబ్దాల పాటు ఆ దేశ రాజకీయ చరిత్రను తానై నడిపించిన ఆమెను ‘ఉక్కు మహిళ’గా వ్యవహరిస్తుంటారు. కానీ, తన…

పిల్లలకు మంచి నడవడిక నేర్పాలి

– డాక్టర్‌ అనితా రెడ్డి వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: పిల్లలకు అందమైన బాల్యాన్ని బహుమతిగా అందించాలని, బాలల హక్కులను కాపాడటం అందరి బాద్యత అని అనురాగ్‌ హెల్పింగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ అనితా రెడ్డి పేర్కొన్నారు. బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని వరంగల్‌ ఆటోనగర్‌లోని…