prajatantra_news

prajatantra_news

పాలనలో ఇందిరాగాంధీ ఓ రోల్‌ మోడల్‌

– ఆమె స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం – ఇందిరకు ఘనంగా నివాళి అర్పించిన సీఎం – జయంతి వేడుకల సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇందిరా గాంధీ బ్యాంకుల జాతీయకరణ, అగ్రికల్చర్‌ ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ తెచ్చారని, పేదలకు…

మెరుగైన మ‌హిళా సాధికార‌తపై చ‌ర్చించాలి

– ఉమెన్‌ రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబరు 19: మహిళలకు ఉపాధి అవకాశాలు, వివక్షను రూపుమాపడం, లింగ సమానత్వం సాధించడం, మహిళల భద్రత, ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాలపై నిపుణుల, మేధావుల, అధికారుల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనున్నదని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క…

పేదరిక నిర్మూలనకు కృషి చేసిన ఇందిర

– ఇందిరాగాంధీకి మంత్రి సీతక్క నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: భూ పంపిణీ కోసం, పేదరిక నిర్మూలనకు, అణగారినవర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ధీశాలి ఇందిరాగాంధీ అని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కొనియాడారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధి జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించి…

ఉద్యోగులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

– సచివాలయంలో హెల్త్‌ క్యాంప్‌ను ప్రారంభించిన మంత్రి దామోదర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: మారుతున్న జీవన శైలిలో భాగంగా ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికీ ఉందన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలోని ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం రెనోవా హాస్పిటల్స్‌ అద్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఐ బేస్డ్‌…

ఇందిరాగాంధీ సేవా భావం చిరస్మరణీయం

– ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌, బీసీ కమిషన్‌ చైర్మన్‌ల నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: దివంగత ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ 108వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య, తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌ హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా…

మరో ఉప ఎన్నిక అనివార్యమా?

– సుప్రీంకోర్టు నిర్దేశంతో కాంగ్రెస్ నేతల కొత్త వ్యూహం – ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా కోరే అవకాశం – స్పీకర్కోర్టును ధిక్కరణ నుంచి తప్పించే వ్యూహం – జూబ్లీ విజయంతో కాంగ్రెస్లో పెరిగిన ఆత్మవిశ్వాసం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గాంధీ భవన్ (తెలంగాణ కాంగ్రెస్…

21న జాతీయ రహదారుల దిగ్బంధం

– పత్తి, సోయాబీన్ పంటలను వెంటనే కొనాలి – పత్తి రైతులకు అండగా ప్రభుత్వం నిలవాలి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ – ఆదిలాబాద్ పత్తి మార్కెట్ సందర్శన ఆదిలాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 18: అన్న వాతలకు మద్దతుగా ఈ నెల 21న జాతీయ రహదారుల దిగ్బంధం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్…

చీలికలతో చితికిన మావోయిస్టు పార్టీ

– ఆపరేషన్ కగార్ విజయవంతం అయినట్లే – పార్టీ పతనంపై ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినట్లే భావిస్తున్నామని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. అగ్రనాయకులంతా హతం కావడం, ఉన్నవా రు లొంగిపోవడం, మావోలకు ప్రజల్లో మద్ద తు కరువవ్వడం…

తుది దశకు శాసనమండలి పునరుద్ధరణ పనులు

–  పరిశీలించి సూచనలు చేసిన సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌18: ‌శాసనమండలి భవనం పనులు చివరిదశకు చేరాయి. పాత శాసనసభ భవనాన్ని అందంగా తీర్చి ముస్తాబు చేస్తున్నారు. దీంట్లో మండలి కార్యకలాపాలు జరుగనున్నాయి. దీంతో రెండు సభలు ఒకే ప్రాంగణంలోకి అందుబాటులోకి రానున్నాయి. శాసనసభ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌, ‌శాసన మండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌…

పద్ధతి మార్చుకోకపోతే మిమ్మల్ని మారుస్తాం

– అంగన్‌వాడీలకు సరకుల సరఫరాలో జాప్యాన్ని సహించం – జిల్లాలవారీగా మంత్రి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: అంగన్‌వాడీలకు సరకుల సరఫరాలో జరుగుతున్న జాప్యంపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణాలు చెప్పకండి.. అంగన్‌వాడీ చిన్నారుల కోసం కోడి గుడ్లు పది రోజులకు ఒకసారి తప్పనిసరిగా సరఫరా…