prajatantra_news

prajatantra_news

మదీనా చేరుకున్న మంత్రి అజారుద్దీన్‌ బృందం

– బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు అండ – సహాయక చర్యలను సమన్వయం చేస్తున్న మంత్రి మదీనా/న్యూదిల్లీ, నవంబర్‌ 19: సౌదీ అరేబియాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంపై వివరాలు తెలుసుకునేందుకు బాధితులకు బాసటగా ఉండేందుకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమం, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మంత్రి మొహమ్మద్‌ అజారుద్దీన్‌ సోమవారం రాత్రి మదీనా చేరుకున్నారు. అక్కడ సహాయక…

మహిళా ఉత్పత్తులకు గ్లోబ‌ల్‌ మార్కెటింగ్‌

– అమెజాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం – మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి పేరిట చీరల పంపిణీ – మహిళా సంఘాలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వివిధ వస్తువులను ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అమెజాన్‌తో సంప్రదింపులు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి…

యాదగిరిగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు

– గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 19 :యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని భక్తులు వేకువ జామునే గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కవచమూర్తుల అష్టోత్తర శతకటాభిషేకం పూజలు నిర్వహించారు.…

ఉప్పల్‌-నారపల్లి కారిడార్‌ వచ్చే దసరాకు పూర్తి

– ఆ మార్గంలో ఇప్పటికే బీటీ రోడ్డు పనులు మొదలయ్యాయి – మేడారం జాతర నాటికి నాణ్యమైన బీటీ రోడ్డు పూర్తి చేస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు సంబంధించి ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, ప్రయాణికులకు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి…

ఈ నెల 22న జాబ్‌ మేళా

– బీటెక్‌, డిప్లమా మెకానికల్‌ & డీజిల్‌ మెకానికల్‌ ఐటిఐతో భర్తీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో మిత్రా ఏరిన ఆటోమొబైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు జాబ్‌ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా ఉన్న…

మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే నవీన్‌ కృతజ్ఞతలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: జూబ్లీహిల్స్‌ నియోజవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ విజయసాధనకు విశేష కృషి చేసిన రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ రాష్ట్ర సచివాలయంలో బుధవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. రహ్మత్‌ నగర్‌, బోరబండ డివిజన్‌లకు…

ఇస్లాంలో బలిదానానికి తావు లేదు

– ఉమర్‌ది ముమ్మాటికీ ఉగ్రవాదమే – ‘ఎక్స్’ ‌వేదికగా తీవ్రంగా ఖండించిన ఓవైసీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ఎ‌ర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్‌ ఉమర్‌ ‌నబీకి  చెందిన వెలుగులోకి వొచ్చిన వీడియోలో ఆత్మాహుతి దాడిని సమర్థిస్తూ అతడు మాట్లాడాడు. అయితే ఉమర్‌ ‌చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎం‌పీ అసదుద్దీన్‌…

వయోవృద్ధులను వేధిస్తే కఠిన చర్యలు

– హన్మకొండ డిస్ట్రిక్ట్‌ జడ్జి డాక్టర్‌ పట్టాభి రామారావు హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ట్రిబ్యునల్‌ బెంచ్‌ సీనియర్‌ సిటిజన్స్‌కు వరం అని, వారికి ఏ సమస్య వచ్చినా ట్రిబ్యునల్‌ బెంచ్‌కు ఫిర్యాదు చేయవచ్చని హన్మకొండ జిల్లా జడ్జి డాక్టర్‌ కె.పట్టాభిరామా రావు తెలిపారు, డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీ హన్మకొండ ఆధ్వర్యంలో డాక్టర్‌ అనితా…

విరాళాల‌ రూపంలో రూ.415 కోట్లు వసూలు

– అక్రమంగా నిధులు సమీకరించినట్లు ఆరోపణలు – కస్టడీకి అల్‌ ‌ఫలాహ్‌ ‌వర్సిటీ గ్రూపు చైర్మన్‌ ‌సిద్దిఖి ‌- విచారణలో పలు కీలక ఆధారాల సేకరణ న్యూదిల్లీ, నవంబర్‌ 19: అల్‌ ‌ఫలాహ్‌ ‌గ్రూపు చైర్మన్‌ ‌జావద్‌ అహ్మద్‌ ‌సిద్ధిఖికు విరాళాల రూపంలో రూ.415 కోట్లు అందినట్లు ఈడీ పేర్కొన్నది. తన ట్రస్టుకు చెందిన విద్యాసంస్థల్లో…

మారేడుమిల్లిలో మరో భారీ ఎన్‌కౌంటర్‌

– ఏడుగురు మావోయిస్టు కీలక నేతలు హతం – టెక్‌ ‌శంకర్‌,‌ నంబాల తదితరులు ఉన్నట్లు సమాచారం విశాఖపట్టణం, నవంబర్‌ 19: ‌మారేడుమిల్లిలో బుధవారం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టు కీలక నేతలు హతమయ్యారు. వీరంతా హిడ్మా ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న వారేనని పోలీసులు అనుమానిస్తున్నారు. సౌత్‌ ‌జోనల్‌ ‌కమిటీ సభ్యుడు, ఆంధ్రా ఒరిస్సా బోర్డర్‌…