prajatantra_news

prajatantra_news

సిగాచి మృతుల కుటుంబాలకు ధోకా

Harish rao

– వారికి ఇస్తామన్న రూ.కోటి పరిహారం ఏమైంది – డెత్‌ ‌సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా కాలయాపన – తక్షణం ఆదుకోవాలంటూ సిఎంకు హరీష్‌ ‌రావు లేఖ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 20: ‌సిగాచి బాధితులకు ఇస్తామన్న కోటి పరిహారం హా ఏమైందని ప్రశ్నిస్తూ సీఎం రేవంత్‌ ‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. నాలుగు నెలలు…

బీహార్‌ సీఎంగా నితీశ్‌ ప్రమాణం

– 27మంది మంత్రులు కూడా ప్రమాణం – ప్రమాణం చేయించిన గవర్నర్‌ – హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పాట్నా,నవంబర్‌ 20: బిహార్‌ సీఎంగా జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. సిఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేయడం ఇది పదోసారి. పట్నాలోని గాంధీ మైదానంలో నితీశ్‌తో పాటు…

గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించలేం

– గవర్నర్లకు మూడు అంశాల్లోనే నిర్ణయం – సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు న్యూదిల్లీ,నవంబర్‌ 20: గవర్నర్‌,‌ రాష్ట్రపతి అధికారాలపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పెండింగ్‌ ‌బిల్లుల ఆమోదానికి సంబంధించిన అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును విధించటం తగదని స్పష్టం చేసింది. కారణం చెప్పకుండా గవ‌ర్న‌ర్లు బిల్లులను…

22న కిట్స్‌ యాన్యువల్‌ గ్రాడ్యుయేషన్‌ డే

వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: స్వయంప్రతిపత్త కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ 2021-2025 సంవత్సర బ్యాచ్‌ విద్యార్థుల 42వ గ్రాడ్యుయేషన్‌ డేను ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యుడు, కళాశాల గవర్నింగ్‌బాడీ చైర్మన్‌ కెప్టెన్‌ వి.లక్ష్మీకాంత రావు ఒక ప్రకటనలో తెలిపారు. కిట్స్‌ వరంగల్‌ క్యాంపస్‌లో 8వ అటానమస్‌ బ్యాచ్‌ 42వ…

హైద‌రాబాద్‌లో లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం

– ప్రారంభించిన కేంద్ర‌ మంత్రి జయంత్ చౌధరి – పాఠ్య ప్ర‌ణాళిక‌లో నూత‌న స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ సాంకేతిక‌త‌లు – తెలంగాణ యువ‌త‌కు ఉద్యోగావ‌కాశాలు హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 20: జాతీయ లాజిస్టిక్స్ విధానం, పీఎం గతిశక్తి, బహుళ విధ మౌలికవసతుల్లో అపూర్వమైన పెట్టుబడులతో భారీ వృద్ధిని సాధించే దశాబ్దంలోకి భారతీయ సరుకు రవాణా రంగం అడుగుపెడుతోంది.…

తిరుపతిలో రాష్ట్రపతికి ఘన స్వాగతం

– తిరుచానూరులో పద్మవాతి అమ్మవారి దర్శనం – రేపు శ్రీవారిని దర్శించుకోనున్న ముర్ము తిరుమల,నవంబర్‌ 20: ‌భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర హోమ్‌ ‌మంత్రి వంగలపూడి అనిత, టీటీడీ ఉన్నతాధికారులతోపాటు కూటమిలోని పార్టీల నేతలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం…

ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్న అర్బన్‌ నక్సల్స్‌

– మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపించని కబోదులు – సోకాల్డ్‌ కమ్యూనిస్టులపైనా కేంద్ర మంత్రి బండి ఫైర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: సోకాల్డ్‌ కమ్యూనిస్టులు, అర్బన్‌ నక్సల్స్‌లారా ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి మీకు కనిపించడం లేదా అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కమ్యూనిస్టు నాయకులను ప్రశ్నించారు.…

చీర‌ల పంపిణీ పార‌ద‌ర్శ‌కంగా సాగాలి

– ఎస్‌హెచ్‌జీలో లేని వారికి సభ్యత్వం కల్పించి చీరలు ఇవ్వాలి – యాప్‌ ద్వారా పంపిణీ వివరాలను నమోదు చేయాలి – అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత క్రమశిక్షణతో, పారదర్శకంగా నిర్వహించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, మహిళా, శిశు సంక్షేమ…

కళాశాలల బకాయిలు రూ.161 కోట్లు విడుదల చేయండి

– ఆర్థిక శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: జూనియర్‌ కళాశాలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్‌ కళాశాలలకు సంబంధించి పెండిరగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖతోపాటు సంబంధిత శాఖ అధికారులతో ప్రజాభవన్‌లో…

విశేష‌మైన సేవ‌లందిస్తోన్న జీఎస్ఐ

– వికసిత భారత్‌ లక్ష్యసాధనలో కీలక పాత్ర పోషించాలి – సంస్థ 175వ వార్షికోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జైపూర్‌, నవంబర్‌ 20: జియోజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) 1851 నుంచి 175 సంవత్సరాలుగా దేశ భౌగోళిక వారసత్వానికి నిరంతరాయంగా ఎన్నో సేవలు అందిస్తోందని, దేశ పరిశ్రమల వృద్ధికి అవసరమైన బొగ్గు, ఇనుము వంటి కీలకమైన…