prajatantra_news

prajatantra_news

ఎమ్మెల్యే అయిలయ్యకు భారీ షాక్‌

– సైదాపురంలో బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: గ్రామ సర్పంచ్‌ ఎన్నికల వేళ ఆలేరు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు భారీ షాక్‌ తగిలింది. ఆయన సొంతూరు సైదాపురంలో ఆయన ప్రధాన అనుచరులైన కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన పూలెపాక లావణ్య శ్రీనివాస్‌, పార్టీ సీనియర్‌ నాయకులు…

దిల్లీలో ఈగిల్‌ ‌టీమ్‌ ‌భారీ ఆపరేషన్‌

-‌ డ్రగ్‌ ‌కార్టెల్‌లో ఉన్న 50మంది నైజీరియన్ల అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌దేశ రాజధాని దిల్లీలో తెలంగాణ ఈగిల్‌ ‌టీమ్‌ ‌భారీ ఆపరేషన్‌ ‌చేపట్టి డ్రగ్‌ ‌కార్టెల్‌లో కీలక సభ్యులుగా ఉన్న 50 నైజీరియన్లను పట్టుకుంది. వీరంతా వీసా గడువు ముగిసినా మన దేశంలో తిష్టవేసి కూర్చుకున్నారు. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు కృషిచేస్తున్న ఈగల్‌…

హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం

– డిసెంబర్‌ 5‌లోపు కోర్టు ఎదుట హాజరుకు ఆదేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బతుకమ్మకుంట వివాదంలో డిసెంబర్‌ 5‌వ తేదీ లోపు కోర్టు ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆయ‌న‌ను ఆదేశించింది. లేకుంటే నాన్‌ ‌బెయిల్‌బుల్‌ ‌వారెంట్‌ ‌జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది.…

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి

– పోలీసు అధికారులతో డీజీపీ శివధర్ రెడ్డి వీసీ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 27 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల పోలీసు అధికారులు కృషిచేయాలని డీజీపీ బి.శివధర్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్రంలోని పోలీసు అధికారులతో ఆయ‌న గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హైదరాబాద్ కమిషనరేట్ మినహా…

ఎస్సీ, ఎస్టీలకు మాదిరి దివ్యాంగులకు రక్షణ

– కఠిన చట్టాలు అవసరమన్న సుప్రీం ధర్మాసనం న్యూదిల్లీ,నవంబర్‌ 27(ఆర్‌ఎన్‌ఎ): ‌దివ్యాంగులకు కూడా రక్షణ కవచం ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. వారిని కించపరిచే వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎస్సీ/ఎస్టీ చట్టం లాంటి కఠినమైన చట్టాలు అవసరమని సుప్రీం కోర్టుపేర్కొంది. ఈ దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి సూచించింది. యూట్యూబర్‌ ‌రణ్‌వీర్‌ అలహాబాదియా, సమయ్‌…

వాణిజ్యం, పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తాం

– విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ – జర్మన్‌ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: జర్మనీ-తెలంగాణ భాగస్వామ్యంలో వాణిజ్యం, పరిశ్రమల ఏర్పాటుకు తాము అన్ని విధాలా సహకరిస్తామని, విదేశీ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైనదని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడిరచారు. ఐటీ, ఏరోస్పేస్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, ఫార్మా రంగాలకు ఒక…

రాజ్యాంగమే అత్యున్నతమైన‌ది

–  రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఫోటో ప్ర‌ద‌ర్శ‌న‌ ~ తిల‌కించిన భారత అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 27: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీలు గురువారం నిర్వహించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తెలంగాణ హైకోర్టు- భారత అదనపు సొలిసిటర్ జనరల్…

ముఖ్యమంత్రి కాదు.. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌

– పరిశ్రమల భూములు ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర – బీసీలను మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి – పాలమూరుకు అన్యాయం చేస్తున్నారు – రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ విమర్శల దాడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ప్రజా ఆస్తులైన 9, 300 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ముఖ్యమంత్రి…

ఉద్య‌మ చ‌రిత్ర‌ను మ‌లుపు తిప్పిన న‌వంబ‌ర్ 29

 – ప్ర‌త్యేక రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా అయింది – గోదావ‌రి జ‌లాలు వ‌చ్చాయి – సిద్దిపేట‌కు రైలు వ‌చ్చింది – రాష్ట్రం కోసం ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన కేసీఆర్‌ – అటువంటి నాయ‌కుడు రాష్ట్రాన్ని మోసం చేస్తాడా? – సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్‌రావు సిద్దిపేట, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 27:  తెలంగాణ ఉద్య‌మ చ‌రిత్ర‌ను మ‌లుపు తిప్పిన…

పల్లె పోరు.. కేసుల పరిష్కారానికి లీగల్‌ సెల్‌

– ముగ్గురు సూపరింటెండెంట్‌స్థాయి అధికారులతో ఏర్పాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం మొదలైన సందర్భంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌లో లీగల్‌ సెల్‌ ఏర్పాటైంది. ఎన్నికల్లో రిజర్వేషన్లను సవాలు చేస్తూ కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ప్రభుత్వం లీగల్‌ సెల్‌ను ముగ్గురు సూపరింటెండెంట్‌స్థాయి…