prajatantra_news

prajatantra_news

‘గ్లోబల్‌ సమ్మిట్‌’కు పక్కా ఏర్పాట్లు

– అధికారులకు సీఎస్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ఈనెల 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌…

11 ఏళ్లుగా ప్ర‌భుత్వానిది అణచివేత ధోర‌ణే

– గత సమావేశాల్లో హడావుడిగా 12 బిల్లుల ఆమోదం – ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డ విపక్షనేత ఖర్గే – ధన్‌కడ్‌కు ఉచిత వీడ్కోలు దక్కలేదని రాజ్యసభలో ప్రస్తావన – ఖర్గే వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిరణ్‌ ‌రిజిజు న్యూదిల్లీ, డిసెంబర్‌ 1: ‌పార్లమెంటరీ మర్యాదలను, పార్లమెంటరీ వ్యవస్థను గత 11 ఏళ్లుగా ప్రభుత్వం అణచివేస్తూనే…

హిల్ట్ ‌పాలసీపై విపక్షం అవాస్తవాలు ప్రచారం

– బీఆర్‌ఎస్‌ ‌హయాంలో ఇచ్చిన జీవోనే అమ‌లు చేస్తున్నాం – కాలుష్య నియంత్రణకే పరిశ్రమల తరలింపు: మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,డి సెంబర్‌1 : హిల్ట్ ‌పాలసీపై విపక్షం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్‌బాబు విమర్శించారు. సోమవారం ఆయన మీడియా మాట్లాడుతూ లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూములను కన్వర్షన్‌ ‌చేసే…

చరిత్రాత్మక మైలురాయిగా ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీ

– అన్వేషణలకు శాస్త్రీయ వేదికగా నిలవనుంది – రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి – ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ తెలంగాణ శాస్త్రీయ అభివృద్ధి ప్రయాణంలో ఓ కొత్త అధ్యాయానికి చరిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల…

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణకు విద్యార్థుల బృందం

– బూటకపు ఎన్‌కౌంటర్‌ ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం – తమకు ఇబ్బందులు కలిగించవద్దని మావోయిస్టులకు లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నవంబర్‌ 18న జరిగిన ఎదురుకాల్పుల ఘటనపై వాస్తవాలు తెలుసుకోవడానికి దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థుల బృందం నిజనిర్ధారణ యాత్రకు సిద్ధమైంది. ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ…

డిజిటల్‌ అరెస్ట్ ‌స్కామ్‌లపై దర్యాప్తు చేయండి

– సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ న్యూదిల్లీ,డిసెంబర్‌1(ఆర్‌ఎన్‌ఎ): ‌డిజిటల్‌ అరెస్ట్‌లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. డిజిటల్‌ అరెస్ట్ ‌స్కామ్‌లపై దర్యాప్తు ప్రారంభించాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్‌ అరెస్ట్ ‌స్కామ్‌లపై దర్యాప్తునకు సీబీఐ ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. జస్టిస్‌ ‌సూర్యకాంత్‌, ‌జస్టిస్‌ ‌జోయ్‌మల్య బగ్చి నేతృత్వంలోని…

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

– మొత్తం 218 ఆర్జీల స్వీకరణ. – హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : జిల్లాలోని నలుమూల నుండి వచ్చి ప్రజావాణిలో ప్రజలు అందజేసిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి…

రూ.లక్షల కోట్ల కుంభకోణానికి తెరతీసిన సర్కారు

– 7న జరిగే మహా ధర్నాలో అందరూ పాల్గొనాలి – బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షల కోట్ల కుంభకోణానికి ఎలా తెరతీసిందో, హిల్ట్‌ పాలసీ వల్ల రాష్ట్ర ఖజానాకు ఎలాంటి భారీ నష్టం జరుగుతుందో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు వివరించామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.…

హిల్ట్‌ పాలసీ జీవోను నిలిపివేయించండి

– గవర్నర్‌కు బీజేపీ బృందం వినతిపత్రం సమర్పణ – ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా 7న మహా ధర్నా – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: హిల్ట్‌ పాలసీ జీవో నెం.27ని తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి…

పాల‌మూరుకు నీళ్లు, నిధులు ఇస్తా

– అధికారంలోకి రాగానే ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టాలనుకున్నాం – కేసులు వేసి పనులకు అడ్డుపడిన బీఆర్‌ఎస్‌ నాయకులు – మక్తల్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మక్తల్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: ప్రజా ప్రభుత్వం రాగానే ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టాలని ప్రయత్నిస్తే కోర్టులో కేసులు వేసి ఏడాదిన్నర పనులు జరగకుండా ఆపారు.. ఏ రైతుకూ…