prajatantra_news

prajatantra_news

రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన వనపర్తి ప్రజాతంత్ర డిసెంబర్ 1 తెలంగాణను అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా ఆత్మకూరు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి…

పేదల జీవితాలను ఉద్ధరించిన ఈశ్వరీబాయి

– ఆమె జీవితం ఆదర్శప్రాయం – ఈశ్వరీబాయి జయంత్యుత్సవాల్లో మంత్రి వివేక్‌ – స్పీకర్‌ ప్రసాద్‌ చేతుల మీదుగా మంత్రి సీతక్కకు ఈశ్వరీబాయి అవార్డు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: ఈశ్వరీబాయి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.. అట్టడుగు వర్గాలు, మహిళల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేశారు.. పేదల జీవితాలకు దైర్యం ఈశ్వరీబాయి.. విద్యతోనే విముక్తి…

పర్వతారోహణలో జయకేతనం ఎగరేసిన కేయూ విద్యార్థిని 

కాళోజి జంక్షన్/ హనుమకొండ ప్రజాతంత్ర, డిసెంబరు 1:  కాకతీయ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగానికి చెందిన నేషనల్ సర్వీస్ స్కీమ్ వలంటీర్ జయశీల రూపాని హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వద్ద ఉన్న “అటల్ బిహారి వాజపేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ అల్లైడ్ స్పోర్ట్స్  నిర్వహించిన పది రోజుల “అడ్వెంచర్ క్యాంపు” లో విజయవంతంగా పాల్గొన్నారు. ఈ…

మహిళల భద్రతకు ‘టీ-సేఫ్’

– ఆటోమేటెడ్ ట్రాకింగ్ ఫీచర్ – ప్రయాణం మొదలైన దగ్గరి నుంచే ట్రాకింగ్ – మహిళలనుంచి 4.7 రేటింగ్ – డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: రా ష్ట్రంలో మహిళల భద్రతకు, ముఖ్యంగా శ్రామిక మహిళల సురక్షిత ప్రయాణానికి ఉద్దేశించిన ‘టీ-సేఫ్’ వ్యవస్థ దేశంలోనే ఒక విప్లవాత్మక ముందడుగు అని తెలంగాణా…

2047 లక్ష్యంగా పోలీస్ శాఖ కార్యాచరణ

– డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష – ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047’ సన్నాహాలపై దిశానిర్దేశం – సైబర్, ఫోరెన్సిక్ సామర్థ్యాలపై దృష్టిసారించాలని ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలో కీలకం కానున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047’ సన్నాహాలపై రాష్ట్ర పోలీస్ డైరెక్టర్…

ఓల్డ్ సిటీ మెట్రో కనెక్టివిటీకి రూ.125 కోట్లు విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: హైదరాబాద్ లోని పాతబస్తీ వాసులకు ప్రభు త్వం శుభవార్త చెప్పింది. ఓల్డ్ సిటీ మెట్రో రైల్వే కనెక్టివిటీ పనులకు తెలంగాణ ప్రభు త్వం మరొక కీలక అడుగు వేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సర బడ్జెట్లో భాగంగా ‘మె ట్రో కనెక్టివిటీ టూ ఓల్డ్ సిటీ’ పథకం కింద రూ.125 కోట్లను…

విద్యుత్‌లో రూ.50వేల కోట్ల స్కాంకు తెర

-కొత్త డిస్కమ్‌, థర్మల్‌ ‌ప్లాంట్‌ల నిర్మాణంలో కమీషన్లు – విద్యుత్‌ ‌శాఖను ఎపి ప్రభుత్వం నడుపుతోందా? – ఎన్టీపీసీ తక్కువ రేట్లకే విద్యుత్‌ ఇస్తామంటే తీసుకోరా? – మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌1: ‌విద్యుత్‌ ‌రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఆరోపించారు. ఇప్పటికే ఎస్పీడీసీఎల్‌,…

కౌలు రైతుది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ చేసిన హత్య

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని శంకరగిరి తండాకు చెందిన కౌలు రైతు వీరన్న బలవన్మ రణానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వ కుంట్ల తారకరామారావు అన్నారు. కౌలు రైతులకు కూడా ఏటా రూ.15వేల రైతు భరో సా…

బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాం

– కులగణన చేపట్టాం – రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉంది –  కోర్టుల ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికలు జరుపుతున్నాం – కొత్తగూడెంలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు – కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి – వైరా ఎన్ఎస్పి కాలువకు గోదావరి నీళ్లు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్…

రూ.130 కోట్ల అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ ఆమోదం 

‌- మేయర్‌ అధ్యక్షతన బల్దియా సర్వ సభ్య సమావేశం – పాల్గొన్న శాసనమండలి,శాసనసభ సభ్యులు, కార్పొరేటర్లు వరంగల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: ‌బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్‌ ‌హాలు సోమవారం  నగర మేయర్‌ ‌గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్‌ ‌సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  కౌన్సిల్‌ 39 అం‌శాలకు, రూ.130 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం…