prajatantra_news

prajatantra_news

ఆర్టీసికి 65 కొత్త ఎలక్ట్రిక్‌ ‌బస్సులు

– కాలుష్య నివారణ లక్ష్యంగా కృషి – బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం  ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,డిసెంబర్‌ 10:  ‌రాష్ట్రంలో ఎలక్ట్రి ‌బస్సుల  సంఖ్యను గణనీయంగా పెంచుతూ, ఆర్టీసీని కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన…

ఉస్మానియా వర్సిటీకి మహర్దశ

– వెయ్యి కోట్లు విడుదలకు సీఎం రేవంత్‌ అం‌గీకారం – వెంటనే విడుదలకు విద్యా శాఖ ఉత్తర్వులు – అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధికి  కంకణం – తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియాదే కీలకం – గుండెనిండా ప్రేమతో ఇక్కడికి వొచ్చా – చదువు రాకున్నా.. చదువు విలువ తెలిసినోడిని – ఉస్మానియా సభలో సీఎం రేవంత్‌ ‌భావోద్వేగ…

రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌య్యే వ‌ర‌కు బీసీ ఉద్య‌మం

– జాతీయ సెమినార్ లో 12మంది ఎంపీల పిలుపు – క్రీమీలేయ‌ర్ నిబంధ‌న తొల‌గించాలి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 10ః చ‌ట్ట‌ సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలయ్యేవరకు బీసీ ఉద్యమం కొనసాగించాలని వివిధ పార్టీలకు చెందిన 12 మంది పార్లమెంట్ సభ్యులు పిలుపునిచ్చారు. న్యూదిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో బీసీ సంక్షేమ సంఘం…

డీజీపీని కలిసిన మినిస్టీరియల్ అసోసియేషన్ కార్యవర్గం

హైదరాబాద్,ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 10: డీజీపీ కార్యాలయ మినిస్టీరియల్ స్టాఫ్ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డిజిపి వారికి అభినందనలు తెలుపుతూ, ఉద్యోగుల సంక్షేమం కోసం సమష్టిగా, సమర్థంగా పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈసారి నిర్వహించిన ఎన్నికల్లో స్టాఫ్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా…

సాధారణ ఎన్నికలను మించి స్థానిక ఎన్నికల ప్రచారం

– హామీలను గుప్పిస్తూ సొంత ఎజెండాలతో కరపత్రాలు – తొలి విడతలో రాత్రివేళ్లలోనూ వోట్లు అభ్యర్థన ఆదిలాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబరు 10: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారంతో తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం ఉదయం తొలివిడత ఎన్నికల పోలింగ్‌ ‌పక్రియ ప్రారంభంకానుంది.…

ఇం‌దిరమ్మ చీరల్లో కమీషన్ల కక్కుర్తి

– మాజీ మంత్రి ఎర్రబెల్లి  వరంగల్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌10: ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీలో, మహిళా సంఘాల పేరుతో తీసుకున్న రూ.450 కోట్ల రుణంలో కషన్లకు కక్కుర్తి పడి అతి పెద్ద కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. బుధవారం మహబూబాబాద్‌ ‌జిల్లా నర్సింహులపేట మండలంలోని బొజ్జన్నపేట గ్రామంలో నిర్వహించిన…

ఫ్ర‌స్ట్రేష‌న్‌లో కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధవరం

– అన్ని ఆరోపణలకు ఆధారాలతో సమాధానమిస్తా – మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 10: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనను వ్యక్తిగతంగా టార్గెట్‌ ‌చేయటం ఆయన ఫ్ర‌స్ట్రేషన్‌ను బయటపెడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలతో వివరణ ఇస్తానన్నారు.…

నేడే తొలి విడత పంచాయతీ పోరు

– ఎన్నికల నిర్వహణకు స‌ర్వం సిద్ధం – తొలి విడతలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డులు – రాష్ట్రవ్యాప్తంగా 37,562 పోలింగ్‌ ‌స్టేషన్లు ఏర్పాటు – తొలి విడతలో వోటేయనున్న 56,19,430 మంది వోటర్లు – గ్రామాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు -‌ మధ్యాహ్నమే వోట్ల లెక్కింపు.. ఫలితం ప్రకటన – వివరాలు వెల్లడించిన ఎన్నికల…

సమ్మిట్‌ను సందర్శించిన 3 వేల మంది విద్యార్థులు

– ఆకట్టుకున్న వివిధ‌ స్టాల్స్‌ – విద్యార్థుల కోసం 56 బస్సుల ఏర్పాటు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్‌ 10 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈనెల 8 ,9 తేదీలలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను విద్యార్థినీవిద్యార్థులు బుధవారంపెద్ద ఎత్తున…

అటో డ్రైవ‌ర్ల‌ను మోసం చేసిన కాంగ్రెస్ స‌ర్కార్‌

– వారికి బాకీ ఉన్న రూ. 1560 కోట్లను తక్షణమే చెల్లించాలి – ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం పోరాటం తప్పదు – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సిరిసిల్ల‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 1: కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను మోసం చేసిందని, ఆటో డ్రైవర్లకు పెండింగ్‌లో ఉన్న రూ.1,560 కోట్ల బాకీని తక్షణమే చెల్లించాలని…