prajatantra_news

prajatantra_news

కలుషితాహారం కేసులు కనిపించడం లేదా?

– పాఠశాలల్లో విద్యార్థులకు పట్టెడన్నం పెట్టలేరా? – పిల్లల పాలిట ’పాయిజన్‌ 2047’గా మారాడు – మెస్సీతో ఫుట్‌బాల్‌ విూదున్న ధ్యాస పిల్లల విూద లేదే – సీఎం రేవంత్‌పై హరీష్‌ రావు ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబరు 13: పేద పిల్లల విూద ముఖ్యమంత్రి పగబట్టాడని, రెండేళ్లలో 116 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నాడని…

రెండు పాఠ‌శాల‌ల్లో ఫుడ్‌ పాయిజనింగ్‌

– 66మంది విద్యార్థులకు అస్వస్థత – పలు హాస్పిటల్స్‌లో చికిత్సలు – సమాచారం ఇవ్వకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబరు 13: హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో గురువారం రాత్రి పాడైపోయిన పెరుగును ఆహారంలో ఇవ్వడంతో 22మంది చిన్నారులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలాగే మాదాపూర్‌ పరిధిలోని చంద్రానాయక్‌…

ప‌క్కింటి పిల్ల‌ల‌తో గొడ‌వ‌ప‌డుతున్నాడ‌ని..

– బాలుడిని హత్య చేసిన సవతి తండ్రి – చాంద్రాయణగుట్టలో ఘ‌ట‌న‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13: హైదరాబాద్‌ నగరంలోని చాంద్రాయణగుట్టలో దారుణం చోటుచేసుకుంది. పక్కింటి పిల్లలతో తరచూ గొడవ పడుతున్నాడనే కోపంతో పదేళ్ల బాలుడిని అతని సవతి తండ్రి కిరాతకంగా హత్య చేశాడు. బాలుడి తలను రోడ్డుకేసి బాదడంతో తీవ్రంగా గాయపడగా, హాస్పిటల్‌లో చికిత్స…

భార్యను చంపి.. వీడియో పెట్టి భర్త ఆత్మహత్య

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దారుణం జయశంకర్‌ భూపాలపల్లి, డిసెంబర్‌13: జీవితాంతం తోడుంటామని చెప్పిన వారే క్షణికావేశాలతో, వివాహేతర సంబంధాలు, ఇతరత్రా కారణాలతో అకారణంగా భార్యా/భర్తల ప్రాణాలను తీస్తున్నారు. నూరేళ్ల జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. ఈ కోవలోనే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో భార్యను హతమార్చి భర్త ఆత్మహత్యకు…

సమ్మిట్‌ విజయవంతంపై సీఎంకు నోరి అభినందనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్‌ నిపుణులడు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు అభినందనలు తెలియజేశారు. ఈమేరకు ఆయన ఒక లేఖ రాశారు. ఈ సమ్మిట్‌ చరిత్రాత్మక విజయం సాధించిందని, రూ.లక్షల కోట్ల పెట్టుబడులు రావడం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…

కోల్ సేతు విండోకు కేంద్రం ఆమోదం

– కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ‌ మంత్రి జి.కిషన్ రెడ్డి  హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: దేశంలోని బొగ్గు, గనుల రంగంలో ప్రధాన. మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఫలితంగా గనుల రంగంలో సమూల మా ర్పులు జరిగాయని కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ‌ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు.…

గ్లోబల్ సమ్మిట్ ఓపెన్ డే కు భారీ సంఖ్యలో సందర్శకులు

ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంశం పై సదస్సు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 12: ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే థీమ్తో కొనసాగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఓపెన్ డే కు మూడవ రోజు శుక్రవారం వేలాదిమందితో కిటకిటలాడింది. రియల్ లైఫ్ రిజిలియెన్స్ అనే అంశంపై ప్రారంభమైన నేటి సెషన్ కునగరంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు…

రేపు మెస్సీ ఫుట్‌బాల్‌ ‌మ్యాచ్‌

– ఉప్పల్‌ ‌స్టేడియం వద్ద భారీ బందోబస్తు – పాస్‌లు ఉన్నవారే రావాలన్న కమిషనర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌12:ఉప్పల్‌ ‌స్టేడియంలో శనివారం జరగబోయే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఈవెంట్‌ ‌కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సుధీర్‌ ‌బాబు వెల్లడించారు. ఈవెంట్‌కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మెస్సీకి జి కేటగిరీ భద్రత…

లోకాయుక్త అమలులో విఫలం

– మరోమారు దీక్షకు అన్నా హజారే నిర్ణయం – స్వగ్రామం రాలేగావ్ సిద్దిలో 30న దీక్ష పుణె, డిసెంబర్ 12: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే మరోమారు నిరాహార దీక్షకు సిద్దమవుతున్నారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో జనవరి 30న నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే వెల్లడించారు. చాలా కాలంగా…

10 మంది మావోయిస్టుల లొంగుబాటు

– వారిపై రూ. 33 లక్షల రివార్డు  రాయ్పూర్, డిసెంబర్ 12: మరో 10 మం ది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. మావోయిస్టు లపై రూ.33 లక్షల చొప్పున రివార్డ్ ఉంది. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 263 మంది మా వోయిస్టులు హింసను విడిచిపెట్టారని…