prajatantra_news

prajatantra_news

సిడ్నీ దాడి ఉగ్రవాది సాజిత్‌కు భారత పాస్‌పోర్టు

– హైదరాబాద్‌ ‌వాసిగా పేర్కొన్న పోలీసులు – స్టూడెంట్‌ ‌వీసాపై వెళ్లి ఆస్ట్రేలియాలోనే నివాసం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ఆ‌స్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటనకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బోండీ బీచ్‌లో కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన సాజిద్‌ అ‌క్రమ్‌ (50) ‌వద్ద భారత పాస్‌పోర్ట్ ఉన్నట్లు  ఆస్ట్రేలియా…

ఇంటర్‌ ‌పరీక్షలో స్వల్ప మార్పు

– మార్చి 3 నాటి పరీక్ష 4కు వాయిదా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ‌తెలంగాణ ఇంటర్‌ ‌పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మార్చి 3న జరగాల్సిన ఇంటర్‌ ‌సెకండియర్‌ ‌మ్యాథ్స్ 2ఏ, ‌బోటనీ, పొలిటికల్‌ ‌సైన్స్ ‌పరీక్షలను మరుసటి రోజు అంటే మార్చి 4న నిర్వహించనున్నట్లు ఇంట‌ర్ బోర్డు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.…

జనవరి 3 నుంచి టెట్‌ ‌పరీక్షలు

హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16:‌ రాష్ట్ర టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ ‌జనవరి -2026 పరీక్షల షెడ్యూల్‌ను సంబంధిత అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలు జనవరి 3 నుంచి జనవరి 20 వరకు ఆన్‌లైన్‌ ‌విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొత్తం 9 రోజుల్లో 15 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో…

సింగ‌రేణి సీఎండీగా కృష్ణ‌భాస్క‌ర్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 16:  సింగరేణికి  కొత్త సీఎండీ (ఎఫ్ఏసీ)గా  దేవరకొండ కృష్ణ భాస్కర్ మంగళవారం సాయంత్రం సింగరేణి భవన్ లో  బాధ్యతలు స్వీకరించారు. సింగరేణి సంస్థ ప్రస్తుత సీఎండీ ఎన్.బలరామ్ ఏడు సంవత్సరాల డిప్యూటేషన్ అనంతరం మాతృ విభాగానికి తిరిగి వెళుతున్న నేపథ్యంలో ఆయ‌న స్థానంలో కృష్ణ భాస్కర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం…

19, 20 తేదీల్లో దిల్లీలో జాతీయ చింతన్‌ శిబిరం

– రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డికి ఆహ్వానం – ప్రధాన రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపై చర్చ – ఫెడరలిజం భావం పెంపొందిస్తుందన్న కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆధ్వర్యంలో ఈనెల 19,20 తేదీల్లో దిల్లీలో నిర్వహించనున్న జాతీయ చింతన్‌ శిబిరం-2025కు…

గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పంచాయతీ ఎన్నికలు

– 42 శాతం రిజర్వేషన్‌ ‌లక్ష్యంతో కేంద్రంపై పోరాటం – పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి సీతక్క  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ‌రాష్ట్రంలో రెండు విడతల్లో 8,566 పంచాయతీల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క తెలిపారు. బీసీ కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్‌ ‌లక్ష్యంతో కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుంద‌న్నారు. గ్రామాలకు…

నరేగా రద్దు.. పార్లమెంటు ముందుకు కొత్త చట్టం

– వికసిత్‌ ‌భారత్‌ ‌రోజ్‌గార్‌, ఆజీవికా హామీ మిషన్‌ ‌- బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌- బిల్లుపై భగ్గుమన్న విపక్ష సభ్యులు.. పోడియం వద్ద నిరసన – ప్రభుత్వ తీరును ఏకిపారేసిన కాంగ్రెస్‌ ఎం‌పి ప్రియాంక – గాంధీ పేరు మార్చడంపై మండిపడ్డ శశిథరూర్‌ ‌- ప్రభుత్వ తీరుకు నిరసనగా విపక్ష సభ్యుల…

మాదకద్రవ్యాల వినియోగంతో అనర్థాలు

– ఈగిల్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య – అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ డ్రగ్స్‌ ఫ్రీ జోన్‌ : వీసీ ప్రొ. చక్రపాణి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: మాదకద్రవ్యాలు యువత జీవితాలను నాశనం చేస్తాయని ఈగిల్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వాడకానికి దూరంగా ఉండడమే అన్ని విధాల శ్రేష్ఠమని అన్నారు.…

గాంధీ అన్నా,పేదలన్నా మోదీకి నచ్చదు

– నరేగా రద్దుతో పేదల ఉపాధికి పెద్ద దెబ్బ – ఉద్యోగాలు ఇవ్వకుండా ఉపాధి కూడా ఎత్తేస్తారా – కేంద్రంపై మండిపడ్డ విపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ – పార్లమెంట్‌ ‌వరకు నిరసనలు తెలుపుతామని వెల్లడి న్యూదిల్లీ, డిసెంబర్‌ 16: ‌మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో…

సంక్రాంతికి బుగ్గపాడు మెగా ఫుడ్‌ పార్క్‌ ప్రారంభం

– పార్కు పురోగతిపై మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల సమీక్ష – వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగంలో గేమ్‌ చేంజర్‌గా బుగ్గపాడు మెగా ఫుడ్‌ పార్క్‌ మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి…