prajatantra News

prajatantra News

టెక్నాలజీకి మరో వికృత రూపం!

Another perverted form of technology!

మానవ సమాజాన్ని అమానవీయంగా మారుస్తోన్న నకిలీ వార్తల ఉగ్రవాదం నేడు క్షణ క్షణంలో కోటానుకోట్ల నకిలీ వార్తలు పుడుతూ మరుక్షణంలో విశ్వమంతటా చుట్టేస్తున్నాయి. టెక్నాలజీకి మరో వికృత రూపమే ఈ నకిలీ వార్తలు. వాటిని విన్న వారు తీవ్ర ఉద్వేగానికి గురికావడమో, ఆవేశకావేశాలకు లోనుకావడమో జరుగుతోంది. నకిలీ వార్తల పుణ్యమాని కొన్ని చోట్ల మూకదాడులు, హత్యలు…

ప్రభుత్వ నిర్ణయాలు ప్రజామోదంగానే ఉండాలి!

Government decisions should be popular!

రాష్ట్రంలో మూసీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. మురికి కంపు కొట్టిస్తున్నాయి. చివరకు జుగుప్స  కలిగిస్తున్నాయి. పరస్పర విమర్శలు, బజార్‌ భాష వాడడం గతంలో ఎప్పుడూ లేనంతగా వినిపిస్తోంది. రాజకీయనాయకులు దిగజారి పోయారు. ముఖ్యంగా కొండా సురేఖ వ్యాఖ్యలతో చిత్రపరిశ్రమ ఎన్నడూ లేనంతంగా ఆక్రందన చెందింది. అలాగే కెటిఆర్‌పై సురేఖ చేసిన వ్యాఖ్యలు, సోషల్‌ మీడియా  పోస్టులు గమనిస్తే…

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్స్‌ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం!

ఒక జిల్లాలో 6వ ర్యాంక్‌ వచ్చిన బీసీ డీ అబ్బాయికి స్కూల్‌ అసిస్టెంట్‌ సాంఘిక శాస్త్రంలో ఉద్యోగం రాలేదు, కానీ 42వ  ర్యాంకు వచ్చిన ఓసి అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అదే జిల్లాలో 61వ ర్యాంకు వచ్చిన ఎస్సీ అమ్మాయికి జాబ్‌ రాలేదు, 452వ ర్యాంకు వచ్చిన  ఓసి అమ్మాయికి జాబ్‌ వచ్చింది. మరొక జిల్లాలో…

కొండారెడ్డిపల్లిలో కోలాహలం.!

స్వ‌గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి సంద‌డి.. ముఖ్య‌మంత్రి హోదాలో తొలిసారి ప‌ర్య‌ట‌న‌ పెద్ద ఎత్తున‌ అభివృద్ధి ప‌నులకు శంకుస్థాప‌న‌ నాగ‌ర్ క‌ర్నూల్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 13 :  అధికారంలోకి వచ్చాక తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రేవంత్‌ రెడ్డి చేరుకున్నారు. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామంలో పర్యటించి సందడి చేశారు. గ్రామంలోనే దసరా…

తెలంగాణ‌లో మూడు రోజుల‌పాటుమోస్త‌రు వ‌ర్షాలు

Rains

హైద‌రాబాద్‌,  ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 13 :  తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవచ్చని అంచనా వేసింది. ప్రధానంగా ఆదిలాబాద్, కొమురం భీం…

ప్రతీ దాన్ని రాజకీయం చేయటం హ‌రీష్ రావుకు అలవాటు..

హరీష్ రావు చిట్ చాట్ కి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 13:  ప్రతీ దాన్ని రాజకీయం చేయటం మాజీ మంత్రి హ‌రీష్ రావుకు అలవాటుగా మారిందని మంత్రి శ్రీధ‌ర్ బాబు అన్నారు. హరీష్ రావు వ్యవస్థలను రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిప్డడారు. రాజ్యాంగానికి లోబడే పట్నం మహేందర్ రెడ్డిని మండలి చీఫ్…

కాంగ్రెస్ పాల‌న‌లో రాజ్యాంగం ఖూనీ

చీఫ్ విప్ గా మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం. మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 13 : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి ని శాస‌న‌మండ‌లి చీఫ్ విప్‌గా నియ‌మించ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ పార్టీ…

మాజీ ప్రొఫెస‌ర్ సాయిబాబా క‌న్నుమూత‌

“రాజ్యమా సిగ్గుపడూ.! నువ్వు బలితీసుకున్నది ఒక మానవతావాదిని. ప్రొ.సాయిబాబా ను భౌతికంగా లేకుండా చేయగలిగావు, కానీ ఆయన స్ఫూర్తిని చంపే శక్తి నీకుందా.! సోక్రటీస్ దగ్గర నుండి అంటోనియో గ్రాంసీ, ఆ తర్వాత ఎందరో ప్రజా మేధావులను, ఉద్యమకారులను చంపగలిగావు కానీ వాళ్ల దారిని చెరిపేయగలిగావా.! అది మీ వల్ల అవుతుందా.! చరిత్ర ఏం చెబుతుందో…

న్యాయవిద్యలో ప్రమాణాలు పెంచాలి!

హద్దులు మీరుతున్న వ్యవస్థలకు ముకుతాడు వేసి, వాటిని ముందుకు నడుపుతున్న న్యాయవ్యవస్థ సైతం అప్పుడప్పుడు గాడి తప్పడం సామాన్యులకు తెలియకపోయినా, కోర్టులకు, న్యాయమూర్తులకు సుపరిచితమే. హైకోర్టు జడ్జీలపైన, సుప్రీం న్యాయమూర్తులపైన గతంలో అవినీతి, అక్రమాలు, ఆశ్రీతపక్షపాతం వంటి ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి ఆరోపణలతో కొంతమంది జడ్జీలు జైలుకు వెళ్లారు. మనదేశంలో ఉన్న మూడు రాజ్యాంగ వ్యవస్థలు…

‌సాయిబాబాకు వినమ్ర జోహార్లు…

మన ప్రియతమ నాయకుడు, శ్రామిక వర్గ ప్రజల ఉత్తమోత్తమ పుత్రుడు, ప్రపంచ ప్రజల ‘‘శ్రమ విముక్తి దృక్పథానికి’’ తన జీవితాన్ని అంకితం చేసిన అమరుడు, దిల్లీ  విశ్వ విద్యాలయ మాజీ ప్రొఫెసర్‌, ‌డా. జి.యన్‌. ‌సాయిబాబా ఆదివారం రాత్రి 8.36 గ.లకు నిమ్స్ ‌హాస్పిటల్‌, ‌హైద్రాబాద్‌లో కన్ను మూసిన సందర్భంగా అమరుని పూర్తి ఉద్యమ చరిత్ర…