prajatantra News

prajatantra News

తెలంగాణ కట్టుబాటుగా ఉన్న పత్రిక ‘ప్రజాతంత్ర’

prajatantra magazine

ప్రజాతంత్ర లాంటి నినదించే గొంతు ఎప్పుడూ మూగబోదు  తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి ఘనంగా ‘వర్తమాన సాహిత్య సంచిక-2024’ ఆవిష్కరణ ప్రజాతంత్రతో నాది ఎమోషనల్ రిలేషన్ ఎంతో మందికి సహజ వేదిక ప్రజాతంత్ర ఆంధ్రజ్యోతి సంపాదకులు డా.కె.శ్రీనివాస్ తెలంగాణలో ‘ప్రజాతంత్ర’కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉద్యమానికి బలమైన అండగా నిలిచిన ప్రజాతంత్ర…

తెలంగాణ ఉద్యమనేత జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి

సిఎం రేవంత్‌ ‌రెడ్డి దిగ్బ్రాంతి మంత్రి కోయటి రెడ్డి, హరీష్‌ ‌రావు, తదితరుల నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌తెలంగాణ మలి దశ ఉద్యమంలోనే కాకుండా నాటి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించిన జిట్టా బాలకృష్ణ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆయన వయస్సు 52 ఏళ్లు. ఆయన కొంత…

భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించండి

రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్‌ ‌రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌వాడ వాడల వెలిసే గణేష్‌ ‌మండపాలలో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్బంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్‌ ‌సహా…

కాంగ్రెస్‌లోకి స్టార్‌ ‌రెజ్లర్లు వినేశ్‌ ‌ఫొగాట్‌, ‌బజరంగ్‌ ‌పునియా

హరియాణా ఎన్నికల వేళ కీలక పరిణామం అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అనంతరం సీనియర్‌ ‌నేతల సమక్షంలో చేరిక ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌ 6 : ‌భారత స్టార్‌ ‌రెజ్లర్లు వినేశ్‌ ‌ఫొగాట్‌, ‌బజరంగ్‌ ‌పునియా శుక్రవారం కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్‌ ‌నేతల సమక్షంలో వీరిద్దరూ పార్టీ కండువా…

పిసిసి నూతన అధ్యక్షుడిగా మహేష్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తీవ్ర కసరత్తు తర్వాత అధిష్టానం ఖరారు

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా  మ‌హేష్‌ కుమార్ ను నియ‌మిస్తూ కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగగా ప్రస్తుతం ఆయన స్థానంలో మ‌హేశ్ కుమార్ గౌడ్ ను నియమించింది. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్ర‌స్తుతం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. మహేష్ కుమార్ 2023లో పీసీసీ…

డిఎస్సీ తుది కీ విడుదల

త్వరలోనే ఫలితాల వెల్లడికి విద్యా శాఖ కసరత్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌తెలంగాణలో 11,062 టీచర్‌ ‌పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌ ‌విధానంలో నిర్వహించిన డీఎస్సీ-2024 పరీక్షల తుది ఆన్సర్‌ ‌కీని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా స్కూల్‌ అసిస్టెంట్‌, ‌సెకండరీ…

కేంద్రం ఆదుకోవాలి తక్షణ సాయం అందించాలి

 ఏపీతో సమానంగా నిధులు కేటాయించాలి ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.5438 కోట్ల నష్టం విపత్తు నిధుల వినియోగం నిబంధనలు సడలించాలి తక్షణ మరమ్మతులు, పనులకు నిర్దేశించిన రేట్లను పెంచాలి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06:  రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో అపార నష్టం వాటిల్లిందని…

విశ్వమంతా వినాయకుడు

The whole universe is Ganesha

విఘ్నాలను పోగొట్టేందుకు ఒక దేవతను పూజించడం అనేది మన దేశంలో మాత్రమే కాకుండా అన్ని ప్రాచీన నాగరికతల్లోనూ కనిపిస్తుంది. గ్రీకు వారు దర్శినస్ అని పిలిచినా, రోమన్లు జేనస్ అని, ఈజిప్మియస్లు గునీస్ అని పిలిచినా వారంతా వినాయక రూపాలే. భారతీయుల వినాయక ఆరాధనా సంప్రదాయాన్ని ప్రపంచం నలుమూలలా విస్తరింప చేశారు.ఒక చేతిలో గొడ్డలి, మరో…

సకల సంకట నివారకుడు వినాయకుడు

lord Ganesha is the savior of all troubles

త్రిగుణాత్మకం స్వరూపుడు , తైమూర్త్య భావనతో విరాజిల్లుతున్న వినాయకుడు వైదిక కాలం నుండి భారతా వనిలో ఆది దైవ స్వరూపంగా ఉపాసించ బడుతున్నాడు . ప్రకృతిలో రజస్తమో గుణాది స్వరూపు డైన విఘ్నేశ్వరుని ‘ గుణేశుడు ‘ అని అభివర్ణించారు. కాలక్రమేణ గణేశుడు అయినాడు . గాణాపత్యం సంప్రదాయానుసారం గణము అనగా సత్య రజస్తమో గుణ…

అంచనాకు అందని విధ్వంసం..

Rare Tornado Like Winds Damaged khamma Medaram

అడవినీ వదలని వరుణుడు కనీవినీ ఎరుగని రీతిలో నేల కూలిన భారీ వృక్షాలు సమగ్ర విచారణకు ఉపక్రమించిన అటవీ శాఖ టోర్నడో కారణం కావొచ్చని అనుమానం ఇటీవల కురిసిన భారీ వర్షాల నుండి ఇంకా ప్రజలు కోలుకోలేకపోతున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన నష్టం ఒక ఎత్తయితే ఖమ్మంలో జరిగిన నష్టం అంచనాకు అందనంతగా ఉంది.…