prajatantra News

prajatantra News

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోండి

నాలుగు వారల్లోగా నిర్ణయం తీసుకోకుంటే సుమోటోగా కేసు స్పీకర్‌ ‌కార్యాలయాన్ని ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 9(ఆర్‌ఎన్‌ఎ) : ‌రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ ‌కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసుగా విచారిస్తామని పేర్కొంది. పార్టీ మారిన…

ప్రజా ఫిర్యాదులకు ప‌టిష్ట‌మైన ప‌రిష్కార వేదిక అవ‌స‌రం

A robust redressal platform for public grievances is required

హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 9 : తెలంగాణలో ప్రజాపాలన ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది’ అని హైదరాబాద్ పబ్లిక్ హియరింగ్ వెల్లడించింది. ప్రముఖ పీపుల్స్ జ్యూరీ రాజస్థాన్,  కర్ణాటక తరహాలో పటిష్టమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి న అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంది. కాగా  జన్ సూచన పోర్టల్ తరహాలో సమాచార పోర్టల్…

సిఎం రేవంత్‌ను కలిసిన సిపి ఆనంద్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌గా నియమితులైన సివి ఆనంద్‌ ‌సిఎం రేవంత్‌ ‌రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఆయన జూబ్లీహిల్స్ ‌నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు. అయితే బాధ్యతలు తీసుకునేముందు కలియడం విశేషం. ఇటీవలే ఆయన కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆనంద్‌ ఇం‌తకాలం ఎసిబి డిజిగా ఉన్నారు. ఆయన గతంలోనూ…

పెన్షన్‌ అనేది భిక్ష కాదు.. హక్కుగా గుర్తించాలి!

ఇదేనా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కల్పించే ఆర్థిక భద్రత!? పదేళ్లుగా ప్రధాని మోదీ  ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు మేలు కలిగింది అని చెప్పడానికి దాఖలాలు లేవు. ప్రధానంగా మధ్య తరగతి ప్రజలను దారుణంగా పీల్చి పిప్పి చేస్తున్నారు. రకరకాల పన్నులు, జిఎస్టీలతో వారి ఆర్ధిక  మూలాలను దెబ్బతీస్తున్నారు. దీనిపై చర్చించడానికి వేదిక లేకుండా పోయింది.…

ఆత్మ‌హ‌త్య‌లు వొద్దు – నిండైన జీవితం ముద్దు

ఆత్మహత్మలకు పాల్పడేవారి సంఖ్య నానాటికి పెరుగుతున్నది. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం, మానవ సంబంధాలు తగ్గడం, వ్యక్తులలో జీవన నైపుణ్యాలు కొరవడడమే ప్రధాన కారణం. ప్రస్తుత ఆధునిక జీవన విధానంలో  చిన్న సమస్యను పరిష్కరించుకోలేక చావే పరిష్కారమని భావిస్తున్నారు. సహాయం కోరడానికి స్టిగ్మా ఒక ప్రధాన అడ్డంకి ఆత్మహత్య ఆలోచనలు కలిగిన వ్యక్తి ఇతరుల సహాయం కొరడానికి…

మానసిక ఆరోగ్యాన్ని విస్మరిస్తున్న పౌర సమాజం

మానసిక ఆరోగ్యం అనేది చాలా కాలంగా పౌర సమాజం  విస్మరిస్తున్న నిశ్శబ్ద సంక్షోభం. వర్క్‌ప్లేస్ సర్వేలో మెంటల్ హెల్త్ అండ్ వెల్‌నెస్ కోషెంట్ అనేది ఉండాలి.  2023 నేషనల్ మెంటల్ హెల్త్ సర్వేలో  42% కార్పొరేట్ భారతదేశంలో నిరాశ లేదా ఆందోళన రుగ్మతలతో బాధపడుతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. డిప్రెషన్‌తో బాధపడుతున్న ముగ్గురిలో ఇద్దరు ఇప్పటికీ పనిలో…

కాళన్న యాదిలో

ఎక్కడ అన్యాయమున్నా అక్కడ ప్రత్యక్షమై వెరవక ఎదురొడ్డి నిలిచిన వాడా అన్నార్తుల ఆకలిని ఉన్నోళ్ళ దోపిడీని నిలదీసిన తిరుగు యోధుడా ! అన్నపు రాశులన్నీ ఒక ప్రక్క అన్నార్తులంతా మరో ప్రక్క అంటూ అస్తవ్యస్త వ్యవస్థ నగ్నత్వాన్ని ప్రజల గొంతుకకు ప్రతిరూపమై సిసలైన ప్రజాకవిగా అలతి మాటలతో అనల్ప భావాలను పలికించి తెలుగు గుండెల్లో గుడిగా…

భావితరాలకు గైడ్ మన కాళన్న ..!

freedom fighter

నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి దాతను నాటి భారత ప్రభుత్వం 1992లో పద్మవిభూషణ్ అవార్డుతో ఆయనను సత్కరించింది. ప్రజాకవి కాళోజీ అసలు పేరు…రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ముద్దుగా ఈయనను కాళోజీ, కాళన్నా అని పిలుచుకునేవారు. ప్రజాకవి’ అన్నది కాళోజీ రచనల విశిష్టతను,…

రాజీపడని యోధుడు కాళోజీ

‘‘ మానవతకు తలవొంపులు కలిగినప్పుడు,అన్యాయం, అవినీతి, అమానుషత్వం,దౌర్జన్యం విలయతాండవం చేసిన ప్పుడు ఆక్రందన వినిపించినప్పుడు, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతున్నదని భావించినప్పుడు కాళోజీ ఎంతటి త్యాగానికైనా సాహసించారు.కాళోజీ నిరంతరం అన్యాయాలను అక్రమాలను ఖండీస్తూ సామాజిక బాధ్యత తో కలాన్ని ఖడ్గంగా ఉపయోగించారు. దీనికి ప్రేరణ ఖలీల్‌ ‌జిబ్రాన్‌ ‌ప్రొఫేట్‌ ‌కు తెలుగు అనువాదం జీవన గీతం పేరుతో…

జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తాం జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ఎలాంటి శషబిషలు లేవు.   తాము అధికారంలోకి వొచ్చాకే స‌చివాల‌యంలోకి జ‌ర్న‌లిస్టుల‌కు అనుమ‌తి అర్హులైన జ‌ర్న‌లిస్టుల‌కు అక్రిటేష‌న్ కార్డుల‌, ఇళ్ల ప‌ట్టాలు హెల్త్ కార్డులు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ కి  భూమి స్వాధీన  పత్రాల అందజేత  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,…