prajatantra News

prajatantra News

అసంఘటిత కార్మిక శక్తి..

ఒక ఉద్యమం పుట్టింది. అది మధ్యప్రదేశ్‌ లోని ఛత్తీస్‌ ఘడ్‌ ప్రాంతాన్నే కాదు దేశ కార్మిక, శ్రామిక, రైతాంగ లోకాన్ని ఆలోచింపజేస్తూ పేద ప్రజలకు పెద్దదిక్కుగా నిలిపి నేటికీ అనేక ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచింది. ఛత్తీస్‌ గఢ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నాటి మధ్య ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏడు జిల్లాలు రాయ్‌ పూర్‌, దుర్గ్‌,…

పేదల కన్నీళ్లతో ఆడుకుంటే పతనం తప్పదు

పేదలను రోడ్డున పడేసే చర్యలు ఆపాలి హైడ్రా పేరుతో సామాన్యులకు ఇక్కట్లు బాధితులకు అండగా నిలిచిన ఎంపి ఈటల హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌హైడ్రా పేరుతో రేవంత్‌రెడ్డి సర్కార్‌ ‌డ్రామాలు ఆడుతోందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ‌విమర్శలు చేశారు. పేదలను రోడ్డున పడేసే చర్యలు ఆపాలని డిమాండ్‌ ‌చేశారు. ఏళ్లుగా ఉంటున్న వారిని ఎలా ఖాలీ చేయిస్తారని…

మాది నిర్మాణం.. మీది విధ్వంసం

డబుల్‌ ఇళ్ల నిర్మాణమే ఇందుకు సాక్ష్యం ఎక్స్ ‌వేదికగా బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ఎఫ్‌టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌ ‌పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతోంది. ఇప్పటికే కొన్ని వందల నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అనేక మందికి నోటీసులు కూడా ఇచ్చారు. తాజాగా మూసి పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా…

ఔటర్‌ను రూ.7,380 కోట్లకు అమ్ముకున్నారు

Minister Ponnam fiee BRS leaders

హైదరాబాద్‌ ‌ప్రజల దాహార్తి తీర్చే ప్రయత్నం చేశారా పదేళ్లపాటు వాటర్‌ ‌లాగింగ్‌ ‌సెంటర్లు అలాగే ఉన్నాయి మూసీ నిర్వాసితులకు అన్యాయం మాట అబద్దం పాతబస్తీ మెట్రోను అడ్డుకునే కుట్రలు బిఆర్‌ఎస్‌ ‌నేతల తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఔటర్‌ ‌రింగ్‌రోడ్డు నిర్మిస్తే.. గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రూ.7,380 కోట్లకు అమ్ముకుందని మంత్రి…

సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత..

సంబంధిత శాఖ కు దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టును సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. ఈ వరుసలో రాబోయే రెండేండ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం…

20 సంవత్సరాల సంబరాలు ఎందుకోసం… ఎవరికోసం

మావోయిస్టు పార్టీ ని  ప్రశ్నించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ హక్కుల సంఘం భద్రాచలం,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 26 : మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు అవుతున్న సందర్బంగా ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపధ్యంలో మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ హక్కుల సంఘం పేరిట కరపత్రాలు , లేఖ…

ఫార్మా సిటీ రద్దు వెనుక వేల కోట్ల కుంభకోణం

ఫ్యూచర్‌ ‌సిటీ పేరుతో రియల్‌ ‌దందాకు పాల్పడతే సహించం రైతుల నుంచి సేకరించిన భూములు తిరిగి ఇచ్చేయండి మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌కేటీఆర్‌ ‌హెచ్చరిక రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: ‌హైదరాబాద్‌ ‌ఫార్మా సిటీ రద్దు వెనుక వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌…

జర్నలిస్టుల అక్రిడేషన్‌ 3 ‌నెలలు పొడిగింపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌26:‌ రాష్ట్రంలో వర్కింగ్‌ ‌జర్నలిస్టుల అక్రిడేషన్‌ ‌గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ ‌కమిషనర్‌ ‌హనుమంత రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీతో అక్రిడేషన్‌ ‌కార్డుల గడువు ముగియనుంది. ప‌లు కారణాల వల్ల ఈ గడువును మరో మూడు…

డిజెలను క‌ట్ట‌డి చేస్తాం..

Hyderabad CP CV Anand review with officials

పండగల వేళ‌ కంట్రోల్‌ ‌తప్పుతున్నారు రౌంట్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో కమిషనర్‌ ‌సివి ఆనంద్‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26:‌ డీజే శబ్దాలు శృతి మించిపోతున్నాయని.. వాటిని కట్టడి చేయాల్సి ఉందని హైదరాబాద్‌ ‌సీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. మతపరమైన ర్యాలీల్లో డీజేపీలు, టపాసుల వినియోగంపై ఆయన రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్‌ఎం‌సీ…

తిరుమల వ్యవహారంతో తెలంగాణ‌ అప్ర‌మ‌త్తం..

ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతపై ఆరా విజయ నెయ్యినే వాడాలని దేవాదాయ శాఖ ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: ‌తిరుమల లడ్డూ ప్రసాదం క‌ల్తీ అయినట్లు తేలిన‌ నేపథ్యంలో తెలంగాణ దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో పలు ప్రధాన ఆలయాల్లోని లడ్డూల నాణ్యతపై ప‌రీక్ష‌లు చేపట్టింది. ప్రముఖ దేవాలయాల్లోని నెయ్యి, ఇతర పదార్థాల శాంపిల్స్‌ను అధికారులు…