Prajatantra News

Prajatantra News

అచేతనంగా ఖతార్ నుంచి ఇండియాకు… కోమా పేషెంట్ ను అక్కున చేర్చుకున్న రేవంత్ సర్కార్ 

Qatar Patient

 సీఎం రేవంత్ చొరవతో  నిమ్స్ లో చికిత్స  నిజామాబాద్, ప్రజాతంత్ర :  నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేటకు చెందిన బదనపల్లి సాయన్న అనారోగ్య కారణాలతో గత పది నెలలకు పైగా ఖతార్ లోని హాస్పిటల్ లో కోమా స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం నిలకడగా అదేవిధంగా కొనసాగడంతో కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో పరిస్థితి ఏమైనా…

రాష్ట్ర సంప‌ద ప్ర‌జ‌ల కోస‌మే.. పాల‌కుల కోసం కాదు..

Bhatti vikramarka

తెలంగాణ అభివృద్ధి కోసం అహ‌ర్నిశ‌లు కృషి వ‌స‌తి గృహాల్లోని విద్యార్థుల‌కు మెస్ చార్జీలు పెంపు హుజూర్‌న‌గర్ బ‌హిరంగ స‌భ‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుజూర్ న‌గ‌ర్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 3: అద్భుతమైన తెలంగాణను ఆవిష్కరించుకోవాలనే ల‌క్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు యావ‌త్‌ మంత్రి మండలి రోజుకు 18 గంటల పాటు పనిచేస్తోంద‌ని…

వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తాం..

Ponguleti Srinivas Reddy

రాబోయే 30ఏళ్లకు సరిపడా అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్, ప్ర‌జాతంత్ర, నవంబర్ 3: వరంగల్ మహా నగరాన్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు రెవెన్యూ, హౌసింగ్ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం మంత్రి పొంగులేటి..  నగర మేయర్…

యూనివ‌ర్సిటీల‌ను ప్ర‌క్షాళ‌న చేయాల్సిందే..

CM Revanth Reddy

గ‌త ప‌దేళ్ల‌లో విద్యావ్య‌వ‌స్థ నిర్వీర్యం వ‌ర్సిటీల‌పై నమ్మకం కలిగించేలా పనిచేయండి మంచి ప‌నుల‌కు వీసీల‌కు పూర్తి స్వేచ్చ‌, స‌హ‌కారం.. కొత్త వీసీల‌కు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, న‌వంబ‌ర్ 2 : రాష్ట్రంలో కొంత కాలంగా యూనివర్సిటీల‌పై నమ్మకం స‌డ‌లిపోతోంద‌ని ఈ ప‌రిస్థితిలో మార్పు రావాలని, యూనివర్సిటీలపైన నమ్మకం కలిగించేలా పనిచేసి వారి…

మీడియా అకాడమీ చైర్మన్ ను కలిసిన సమాచార శాఖ కమిషనర్

information and public relations

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్.హరీష్ బుధవారం మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డిని బిఆర్కె భవన్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త కమిషనర్ కు చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ…

Current Charges | విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్ర‌తిపాద‌న తిర‌స్క‌ర‌ణ‌.. వినియోగ‌దారుల‌కు భారీ ఉర‌ట‌

Current Charges

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర అక్టోబ‌ర్ 28 :  తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. డిస్కమ్‌ల ప్రతిపాదనలను సోమవారం ఈఆర్సీ తిరస్కరించటంతో సామాన్య వినియోగదారులకు ఊరట లభించిన‌ట్లైంది. 800 యూనిట్లు దాటితే ఫిక్స్‌డ్‌ ఛార్జీలు రూ.10 నుంచి రూ.50 పెంచాలనే డిస్కమ్‌ల ప్రతిపాదనలను కమిషన్  తిర‌స్క‌రించింది. డిస్కమ్‌ల 8 పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను…

యాదవుల‌కు అన్నిరంగాల్లో స‌ముచిత స్థానం క‌ల్పిస్తాం..

Revanth Reddy

నగరంలో సదర్ ఉత్సవాలు రాష్ట్రానికే గర్వకారణం.. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 27 : హైద‌రాబాద్‌ నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తాను గ‌తంలోనే చెప్పానని సీఎం తెలిపారు. ఇక నుంచి ప్రతీ ఏటా సదర్ సమ్మేళనం…

స్కిల్స్‌ యూనివర్సిటీ నిర్మాణంలో ముందడుగు

Skills University

మెఘా’కు యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ వొచ్చే నెల‌లోనే నిర్మాణ ప‌నుల ప్రారంభం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 26 : యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ముందుకొచ్చింది.…

రోడ్డు ప్రాజెక్టులు ఆగిపోతే అభివృద్ధికి ఆటంకం..

Komatireddy Venkatreddy

అట‌వీ అనుమ‌తుల్లో నిర్లక్ష్యం వొద్దు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : రాష్ట్ర ప్రగతికి జీవనాడులైన రహదారుల నిర్మాణం.. అటవీ అనుమతులు లేక ఆగిపోతే.. అది రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపుకు ఆటంకంగా మారుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.…