Prajatantra News 1

Prajatantra News 1

విలీన పంచాయ‌తీలను తెలంగాణలోకి తీసుకువొచ్చేందుకు కృషి

భద్రాచలం అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తా: ఎమ్మెల్సీ కోదండరామ్‌ ‌వెల్లడి ఆం‌ధ్రప్రదేశ్‌లో విలీనమైన ఐదు పంచాయ‌తీలను తెలంగాణలోకి తీసుకువొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని భద్రాచలం అభివృద్దిపై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తానని టిజెఎస్‌ అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరామ్‌ ‌స్పష్టం చేశారు. శుక్రవారం భద్రాచలంలో ఆయన పర్యటించారు. పర్యటనలో భాగంగా ఉదయం జూనియర్‌…

అభివృద్ది ఫలాలను నిరుపేద గిరిజనులకు అందించాలి

State Governor Jishnudev Verma

అభివృద్ది ఫలాలను నిరుపేద గిరిజనులకు అందించాలి రాష్ట్ర ప్ర‌గ‌తిలో ప్రతీఒక్కరు భాగస్వాములు కావాలి జిల్లా అభివృద్ధి సంక్షేమ ప‌థ‌కాల అమలుపై ప్రశంసలు రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని నిరుపేద గిరిజనులకు అందేలా చూడాల‌ని రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం అయన…

దక్షిణాది రాష్ట్రాలపై ఎన్డీఏ ప్ర‌భుత్వం వివక్ష

గుజ‌రాత్ కు పోటీ ఇస్తున్నాం.. అందుకే మాపై కుట్ర‌ మూసీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? హైదరాబాద్ లో గాంధీ ఐడియాలజీ సెంటర్ పటేల్ విగ్రహంలా బాపూ ఘాట్లో గాంధీ విగ్రహం ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు హైదరాబాద్ వేదికగా జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ను సీఎం…

పేదల ఇళ్ల జోలికి వొస్తే ఖబర్దార్‌

మూసీ సుందరీకరణ పేరుతో స్కామ్‌ సుందరీకరణకు ఓకే…ఇళ్లు కూల్చివేతలకు నో బిఆర్‌ఎస్‌ ‌బాటలోనే రేవంత్‌ ‌సర్కార్‌ ‌రాబర్ట్ ‌వాద్రాకు ప్రాజెక్ట్ ‌కట్టబెట్టే యత్నం మూసీ బాధితులకు మద్దతుగా ధర్నాలో బిజెపి నేతల విమర్శలు ‌మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, మూసీ పరీవాహకంలో పేదలను తరిమివేయడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని బిజెపి మ‌రోసారి స్పష్టం చేసింది. పేదలకు…

కుక్కల బెడద నివారణకు ‘స్టెరిలైజేషన్‌’ ‌చేయాలి

Dogs should be sterilized to prevent them from getting sick

సర్కిల్‌ ‌వారీగా ఎక్కువ మొత్తంలో కుక్కలను పట్టుకోవాలి : కమిషనర్‌ ఇలంబర్తి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25:‌నగరంలో కుక్కల బెడద నివారణకు స్టెరిలైజేషన్‌ అధిక సంఖ్యలో చేపట్టాలని జీహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ఇలంబర్తి సంబంధిత అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం ఉదయం కమిషనర్‌ ఎల్బీ నగర్‌ ‌జోన్‌ ‌ఫతుల్లగూడ జంతు సంరక్షణ కేంద్రాన్ని, డాగ్‌ ‌క్యాచింగ్‌ ‌వెహికల్‌, ‌కుక్కల…

మూసీ ప్రక్షాళనకు.. ఇండ్ల కూల్చివేతలకు ఏం సంబంధం..?

What is the connection with Moosi's purge

 ఎంపీ ఈటల రాజేందర్‌ మూసీ ప్రక్షాళన పేరుతో హైడ్రా తీసుకొచ్చి పేదల కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారని మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. ధర్నా చౌక్‌, ఇం‌దిరా పార్క్ ‌వద్ద మూసీ బాధితులకు అండగా చేపట్టిన బిజెపి మహాధర్నాలో ఎంపీ ఈటల రాజేందర్‌ ‌పాల్గొని ప్రసంగించారు. స్వయంగా కిషన్‌ ‌రెడ్డి  సీఎం రేవంత్‌ ‌రెడ్డికి…

కరెంటు ఛార్జీలే తెలంగాణ ఉద్యమానికి పునాది

Telangana movement

కాంగ్రెస్‌ ‌పాలనలో మళ్లీ పాత రోజులు ఛార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించండి ఈఆర్‌సి బహిరంగ విచారణలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌వినతి  కరెంట్‌ ‌ఛార్జీల పెంపు కారణంగానే తెలంగాణ ఉద్యమం పుట్టిందని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. ఆనాడు ఛార్జీలు పెంచితేనే కేసీఆర్‌ ఉద్యమం మొదలుపెట్టారని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన 10 నెలల్లోనే…

తెలంగాణ‌ను ఫినిష్ చేయాల‌ని బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర‌..:సీఎం రేవంత్ రెడ్డి

అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్ ను అభివృద్ధి చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా బాపూ ఘాట్ అభివృద్ధి చేయబోతున్నామ‌ని తెలిపారు. ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూ ఘాట్ ఉంది. గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంలా… బాపూ ఘాట్ లో…

11న సిజెఐగా జస్టిస్‌ ‌ఖన్నా ప్రమాణం

ఆరు నెలలపాటు పదవిలో కొనసాగ‌నున్న ఖన్నా ‌భారత  సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా నియామకానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఆయన ఈ నెల 11న బాధ్యతలు చేపట్ట‌నున్నారు. ఆయ‌న‌ కేవలం ఆరు నెలలు మాత్రమే పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్‌ ‌ఖన్నా,…

న‌వంబ‌ర్ నెలాఖ‌రులోగా స్పోర్ట్స్ పాల‌సీ….

Sports policy by the end of November

దేశంలోనే అత్యుత్త‌మ పాల‌సీగా ఉండాలి.. స్పోర్ట్ యూనివ‌ర్సిటీ బిల్లు స‌త్వ‌ర‌మే రూపొందించాలి… వొచ్చే రెండేళ్ల‌లో రాష్ట్రంలో నేష‌న‌ల్ గేమ్స్ నిర్వ‌హించేలా చూడాలి.. ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి   తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానానికి (స్పోర్ట్స్ పాల‌సీ) సంబంధించిన తుది ముసాయిదా (ఫైన‌ల్ డ్రాఫ్ట్‌)ను న‌వంబ‌రు నెలాఖ‌రులోగా సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మ‌నం…