ఛత్తీస్ఘఢ్లో మళ్లీ కాల్పుల మోత

పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు ఐదుగురు మావోయిస్టులు హతం.. మృతుల్లో ఇద్దరు మహిళలు ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలు గాయపడిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 16 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మళ్ళీ తుపాకుల మోత మొగింది. అబూజ్మడ్ దండకారణ్యంలో ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల తుపాకుల…









