NEWS

NEWS

ఆత్మవిమర్శ చేసుకోవాలి!

ఈ ఎన్నికలు కెసిఆర్‌- జగన్‌తో పాటు, మోదీకి  కూడా గుణపాఠం లాంటివే మోదీ  బాణం కూడా గురితప్పింది తప్పంతా ప్రజలదే అన్నట్టుగా ఆత్మవంచనకు పాల్పడుతున్నారు మంచి పాలనే ఇస్తే ప్రజలెందుకు ఓడిస్తారు.. విపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి.   తెలంగాణలో కెసిఆర్‌ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మళ్లీ మనదే అధికారం అంటూ పార్లమెంట్‌ ఎన్నికల ముందు ప్రగల్భాలు…

పోలవరం ప్రాజెక్టుకు పాతర వేసిన బీజేపీ సర్కార్‌!

ఆంధ్రప్రదేశ్‌ పేరు చెబితే చాలు మొదట అమరావతి, రెండు పోలవరం ప్రాజెక్టు గురించి తరచుగా వింటాం. డ్యామ్‌ ల నిర్మాణం వల్ల సముద్రంలో జలాలు వృథాగా పోకుండా, కాల్వలు కట్టి పొలాలకు నీళ్లు వదులుతారు. దీని వల్ల ఆర్ధిక సంపద పెరుగుతుంది. వ్యవసాయం పండుగవుతుంది. అంతేకాని ఈ అంశంపై రాజకీయాలు చేయడం ఏ పార్టీకి కూడా…

లొంగిపోయిన మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ “బిచ్చు”

Maoist Surrendered | భద్రాచలం , ప్రజాతంత్ర, జూన్ 23 : మహారాష్ట్రలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోస్ట్ వాంటెడ్ గడ్చిరౌలి జిల్లా మావోయిస్టు ఉద్యమ ఇన్‌చార్జ్ గిరిధర్ తుమ్రెట్టి అలియాస్ బిచ్చు  ఆదివారం డిప్యూటీ సీఎం, పోలీస్ అధికారుల సమక్షం లో లొంగిపోయాడు. బిచ్చు భార్య సంగీత అలియాస్ లలిత కూడా లొంగిపోయింది.…

నీట్‌ పరీక్ష రద్దు చేయండి

కిషన్‌ రెడ్డి ఇంటిముందు విద్యార్థి సంఘాల ఆందోళన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : నీట్‌ పరీక్ష రద్దు చేయాలంటూ హైదరాబాద్‌ కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఇంటి ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి ఇంటిని విద్యార్థి సంఘాల నేతలు ముట్టడిరచారు.   జాతీయ…

సింగరేణికి అండగా ఉంటా…

అనవసరంగా విమర్శలు చేస్తే సహించం సింగరేణిని మభ్య పెట్టి లబ్ది పొందిన బిఆర్‌ఎస్‌ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : కేంద్ర మంత్రిగా సింగరేణికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…సింగరేణి కార్మికుల కు అన్ని రకాలుగా అండగా ఉంటానని…

ఉద్యోగాలపై కేబినేట్‌లో ఎందుకు చర్చించలేదు

నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నా పట్టించుకోరా.. సిఎం రేవంత్‌ రెడ్డికి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : గ్రూప్స్‌ అభ్యర్థుల, నిరు ద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు శనివారం బహిరంగ లేఖ రాశారు. గ్రూప్స్‌ అభ్యర్థులు, నిరుద్యోగులకు క్యాబినెట్‌ సమావేశంలో న్యాయం…

రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్న ప్రభుత్వం

బొగ్గు గనుల వేలంలొ పాల్గొనడమే నిదర్శనం కాంగ్రెస్‌, బిజెపిలు తోడు దొంగలు రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కెటిఆర్‌ విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : కాంగ్రెస్‌, బిజెపిలు తోడుదొంగలని, సీఎం రేవంత్‌ రెడ్డిపై, ఆయన చెబుతున్న అబద్ధాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి గద్దెపై రేవంత్‌ ఎక్కిన తర్వాత కాంగ్రెస్‌,…

హింసను వ్యతిరేకించడానికి ఉద్యమాలు రావాలి

 మహిళల హక్కులను కాలరాస్తున్న పాలకులు  మహిళా ఉద్యమాలు మరింత ఉధృతం కావాలి  మహిళా సంఘాలు ఐక్యంగా ముందుకు సాగాలి  పీవోడబ్ల్యూ అర్థ శతాబ్ది వార్షికోత్సవ సభలో పాల్గొన్న పలువురు ప్రముఖులు  పెద్ద సంఖ్యలో హాజరైన పివోడబ్ల్యూ కార్యకర్తలు, మహిళలు హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : హింసను వ్యతిరేకించడానికి అనేక ఉద్యమాలు రావాలని, మహిళలు దీనిలో…

హెల్త్‌ టూరిజం హబ్‌గా తెలంగాణ

 శంషాబాద్‌ సమీపంలో  సకల వసతులతో మెడికల్‌ హబ్‌  హాస్పిటల్‌ 24వ వార్షికోత్సవంలో పాల్గొన్న సిఎం రేవంత్‌ రెడ్డి బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ సేవలకు ప్రశంసలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : రాష్ట్రాన్ని మెడికల్‌ టూరిజం హబ్‌గా ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఇక్కడ అత్యంత అధునాతన హాస్పిటళ్లు ఉన్నాయని, వాటిని కనెక్ట్‌…

తెలంగాణ అభివృద్ధిని దెబ్బతీసిన కాళేశ్వరం

ప్రాజెక్టులపై సమగ్ర విచారణ జరగాలి ఇరిగేషన్‌ అంటేనే మాఫియాగా మారింది రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తల డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధిని చావు దెబ్బతీసిందని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. సివిల్‌ కోర్టుకు ఉన్న అధికారాలు జుడీషియల్‌ కమిషన్‌కు ఉన్నాయని, మొత్తం ప్రాజెక్టుపై సమగ్ర న్యాయవిచారణ…