NEWS

NEWS

తెలంగాణకు భారీ వర్ష సూచన

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణశాఖ వెల్లడించింది. రెండ్రోజుల పాటు తెలంగాణలో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాలకు వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్…

సనాతన వ్యవస్థకు సరికొత్త ఆవిష్కరణ!

మహాగ్రహంపై నీటి నిక్షేపాలు మన సౌర కుటుంబానికి వెలుపల ఉన్న ఒక ‘గ్రహం’లో నీటి నిక్షేపాలు నెలకొని ఉన్నట్టు  ఐరోపా అమెరికా అంతరిక్ష పరిశోధక శాస్తవ్రేత్తలు ధ్రువీకరించడం సరికొత్త ఆవిష్కరణ. మన భూమిని పోలిన ఈ ‘మహాభూమి’  సూపర్ ఎర్త్  మన భూగోళానికి నూట పదకొండు కాంతి సంవత్సరాల దూరంలో నెలకొని ఉందట! అంటే మన…

‘ఆన్‌లైన్‌’లో అన్నీ ఇంటికే !

ధ్వంసమైపోతున్న వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ    విదేశీ సంస్థల చేతుల్లో  మన జీవన వ్యవహారం   తినడం మనుగడ కోసం అన్నది పాతకథ. తినడం మానవ జీవన ప్రధాన లక్ష్యంగా మారి ఉండడం నడుస్తున్న వ్యథ.. కొనగలవారు రోజంతా తింటూనే ఉన్నారు. కొనలేనివారు పండ్లు గింజుకొని పస్తులుంటున్నారు. వాణిజ్య ‘ప్రపంచీకరణ’ గ్లోబలైజేషన్‌ మన నెత్తికెత్తిన వైపరీత్యం…

పితృస్వామ్య కుటుంబాల స్థానంలో ప్రజాస్వామిక కుటుంబాలు రావాలి

పీవోడబ్ల్యూ సంధ్య (గత సంచిక తరువాయి…) సజయ : ఐదు దశాబ్దాల పీవోడబ్ల్యూ ప్రస్థానంలో అనేక పోరాటాలు జరిగాయి. అందులో ప్రధానంగా కుటుంబహింస కూడా ఒకటి! మీ దగ్గరకు చాలామంది సహాయం కోసం, కౌన్సిలింగ్‌ ‌కోసం వస్తారు. ఏఏ అంశాల మీద ఎక్కడెక్కడ ప్రధానంగా పని సాగింది? సంధ్య: నిజం చెప్పాలంటే, పీవోడబ్ల్యూ  శ్రమ విముక్తి కి…

కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత డిఎస్‌ ‌కన్నుమూత

హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస అధికారిక లాంఛనాలతో నేడు నిజామాబాద్‌కులో అంత్యక్రియలు సిఎం రేవంత్‌, ‌మాజీ సిఎం కెసిఆర్‌ ‌సహా పలువురు ప్రముఖుల సంతాపం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ‌రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన, కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ ‌కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న…

షాద్‌నగర్‌లోని గ్లాస్‌ పరిశ్రమలో భారీ పేలుడు

ఆరుగురు కార్మికుల దుర్మరణం పలువురికి తీవ్ర గాయాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశ కంప్రెషర్‌ పేలుడుతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణ షాద్‌నగర్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28 : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని సౌత్‌ గాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపనీలో శుక్రవారం భారీ పేలుడు ఘటన సంభవించింది. పరిశ్రమలోని కంప్రెషర్‌ పేలడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.…

బిఆర్‌ఎస్‌లో మరో వికెట్‌ డౌన్‌

కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కండువా కప్పి ఆహ్వానించిన సిఎం రేవంత్‌ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర జూన్‌28:  బీఆర్‌ఎస్‌ కు మరో షాక్‌ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌,…

పార్టీని వీడేవారితో బాధలేదు..

కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దు.. తెలంగాణ సాధించిన మనకు ఇదొక లెక్కనా..?  రెట్టించిన ఉత్సాహంతో  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం  పార్టీ కార్యకర్తలకు బీఆర్‌ ఎస్‌ అధినేత  కేసీఆర్‌ భరోసా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28 : దొంగల్లా పార్టీని వీడేవారితో మనకు బాధ ఏమీ లేదని,  పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం…

ఇచ్చిన హావిూమేరకు రూ. 2 లక్షల రుణమాఫీ

నాలుగు రోజుల్లో మార్దర్శకాలు రేషన్‌ కార్డు ఆధారంగా మాఫీ ఉండదు కేవలం పట్టాదారు పాస్‌ పుస్తకంతో సరిచూస్తాం బంగారం తాకట్టు రుణాలకు మాఫీ వర్తించదు రుణమాఫీ తరవాత రైతుబంధుపై దృష్టి పెడతాం అప్పులు తగ్గించుకునే పనిలో ఉన్నాం వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పన ధరణి, మండలాలు, జిల్లాలపై అసెంబ్లీలో చర్చ ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది..ఆదాయం పెరిగింది…

కెసిఆర్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

తీర్పును రిజర్వ్‌ చేసిన ధర్మాసనం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: హైకోర్టులో తెలంగాణ మాజీ  సీఎం కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. విద్యుత్‌ కమిషన్‌ ఏర్పాటు జీవోను కొట్టివేయాలని కేసీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని కేసీఆర్‌ పిటిషన్‌ దాఖలు…