NEWS

NEWS

సోయిలేని తనం తోనే మొదటి నుంచీ తెలంగాణ ఆగం

వి గోరెటీతో నాటి ఉమ్మడి రాష్ట్రంలోని దుర్భర పరిస్థితులను వివరించిన కేసీఆర్  తమ హక్కులను కాపాడుకునే దిశగా  ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపడంలో కవులు రచయితలు ముందుండాలి – కేసీఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై 04:తెలంగాణ కు న్యాయంగా దక్కవలసిన నదీ జలాల వాటాను సాధించుకోవడం లో ఉమ్మడి రాష్ట్రం లో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థం…

హైదరాబాద్‌లో ‘రియల్‌’ ‌రంగం పరుగు

గత ఆరు నెలల్లో అసాధార‌ణ‌ పురోగతి సిఎం రేవంత్‌ ‌రెడ్డి ట్వీట్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 4: హైదరాబాద్‌లో గత ఆరు నెలల్లో రియల్‌ ఎస్టేట్‌ ‌రంగం అసాధారణ వృద్ధి సాధించిందని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. సిటీలో అంతర్జాతీయ, దేశీయ కంపెనీల ఆఫీస్‌ ‌స్పేస్‌ ‌లీజింగ్‌ ‌లోనూ 40శాతం వృద్ధి నమోదైందని ట్వీట్‌ ‌చేశారు.…

గుండె ఒంపిన భావధార‌…

ఆస‌క్తిని రేకెత్తించేలా ఆరంభ‌మై క్ర‌మంగా విస్త‌రించి విస్తృత ఆద‌ర‌ణ పొందిన ఆధునిక క‌వితా ప్ర‌క్రియ నానీలు. సూక్ష్మంగా అనంతాన్ని ఆవిష్క‌రించే సౌల‌భ్య‌మున్న ప్ర‌క్రియ‌గా నానీల‌కు ఎంతో పేరొచ్చింది. ఆక‌ర్షణీయ‌మైన ఎత్తుగ‌డ‌తో ఆరంభ‌మై అద్భుతమ‌నిపించే కొస‌మెరుపుతో ముగియ‌డంలోనే నానీల ప్ర‌త్యేకత దాగి ఉంది. మ‌న‌సు పొర‌ల్లో ప‌దిలంగా దాచుకున్న భావ సంచ‌యాల్ని నా చిన్న హృద‌యం పేరుతో…

నగరంలో హోటళ్లపై కొనసాగిన దాడులు

కుళ్లిన మాంసం, ఆహారం గుర్తింపు…నోటీసులు జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : నగరంలో టాస్క్‌ఫోర్స్ అధికారుల  దాడులు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి, నానక్‌రామ్‌ ‌గూడలోని ప్రముఖ రెస్టారెంట్లపై బుధవారం ఫుడ్‌ ‌సేప్టీ అధికారులు దాడులు నిర్వహించారు. తబలారస రెస్టారెంట్‌లో కల్తీ ఆహార పదార్థాలతో వంటకాలు చేయాడాన్ని గుర్తించారు. ఫ్రిజ్‌లో కుళ్ళిన రొయ్యలు, గడువు ముగిసిన పన్నీర్‌,…

రాష్ట్రంలో పాలన గాలికి …

పగ ప్రతీకారాలతో విపక్షాలపై కేసులు కెసిఆర్‌ ‌మళ్లీ వొస్తేనే ప్రజలకు విముక్తి దుబ్బాకలో స్థానిక ప్రతినిధుల సన్మానంలో మాజీ మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేశారు.. ప్రతీకారం, పగవి•ద దృష్టి పెట్టారని కాంగ్రెస్‌ ‌సర్కార్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దుబ్బాక…

అబద్ధాలు చెప్పడం..తప్పుదోవ పట్టించడం ప్రధానికి అలవాటు

మాకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకే వాకౌట్‌ ‌రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం సందర్భంగా ‘ఇండియా’ వాకౌట్‌పై ఖర్గే ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 3 : అబద్ధాలు చెప్పడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం ప్రధాని మోదీకి అలవాటని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే విమర్శించారు. బుధవారం రాజ్య సభలో ప్రధాని మోదీ ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న…

ప్రజా పాలనపై ప్రశ్నిస్తే అక్రమ కేసులా..?

కౌశిక్‌ ‌రెడ్డిపై కేసు దుర్మార్గం కేసులతో ప్రతిపక్షాలను బెదిరించే యత్నం మండిపడ్డ బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ఎఇఇ ‌సివిల్‌ ఉద్యోగుల జాబితా విడుదల చేయండి : టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ‌మహేందర్‌ ‌రెడ్డికి కెటిఆర్‌ ‌ఫోన్‌ ‌సిరిసిల్లలో నేత కార్మికుడు పల్లె యాదగిరి ఆత్మహత్య కాదు..ప్రభుత్వ హత్యేనన్న కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 :…

క్షమాభిక్షపై 213 మంది ఖైదీల విడుదల

సత్ప్రవర్తన కారణంగా చేస్తున్నట్లు జైళ్ల శాఖ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్షను అనుభవించిన ఖైదీలు బంధువుల రాకతో సందడిగా చర్లపల్లి జైలు ప్రాంగణం నేర రహిత జీవితం గడపి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి : జైళ్ళ  శాఖ డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌డాక్టర్‌ ‌సౌమ్య మిశ్రా మేడ్చల్‌ , ‌ప్రజాతంత్ర జూలై 3 :…

ఆర్‌ అం‌డ్‌ ‌బీ సెక్షన్‌లో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : ఆర్‌ అం‌డ్‌ ‌బీ సెక్షన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్‌ అం‌డ్‌ ‌బీ విభాగాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. సచివాలయంలో ఉద్యోగుల పనితీరును తెలుసుకునేందుకు మంత్రి వెళ్లారు. అక్కడి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. ఆర్‌ అం‌డ్‌ ‌బీ విభాగంలో ఆకస్మికంగా తనిఖీ…

బాసర ఐ.టిని బతికించుకుందాం!!

‘‘విశాలమైన జాతీయ స్థాయి సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రజాస్వామ్యం,లేదు,పరిపాలనా నియమ,నిబంధనలు లేవు. వైస్‌ ‌ఛాన్సలర్‌ ‌వ్యక్తిగత నిర్ణయాలే అక్కడ పాలనా సూత్రాలు. గత ప్రభుత్వం దశాబ్ద కాలపు అశ్రద్ధ ఫలితంగా త్రిపుల్‌ ఐ.‌టి. బాసర లో చదువుల విధ్వంసం జరిగింది. కొత్త సర్కార్‌ ‌లో కూడా ఆయన ఏక్‌ ‌నిరంజన్‌ ‌పాలన అప్రతిహతంగా కొనసాగుతుంది.’’ (గత సంచిక…