NEWS

NEWS

ఉద్యోగ, ఉపాధి రంగాల నిర్వీర్యం!

ప్రజల ఆర్థికస్థితిపై ధరలపోటు ఇప్పటికే రెండుకోట్ల మందికి ఉపాధి గల్లంతయ్యిందన్న వార్తలు వస్తున్నా అది అంతకు మించి ఉంటుందని అంటున్నారు. దేశంలో నిరుద్యోగానికి తోడు, ఉపాధి అవకాశాలు మందగిస్తున్నాయి. మరోవైపు వస్తూత్పత్తి పెరిగినా..ధరల పోటు తప్పడంలేదు. ఉపాధి దొరక్క నేటికీ వేలాదిమంది విదేశాల బాటు పడుతున్నారు.  ఆర్థిక పునరుత్తేజానికి, వృద్ధిరేటును పెంచడానికి నవతరం సంస్కరణలు అవసరమంటున్నారు.…

తెలంగాణ ఆత్మగౌరవం దిల్లీలో తాకట్టు

వైద్యానికి పెద్దపీట వేస్తానని..కార్పొరేట్‌కు దాసోహం వి•డియాపై ఆంక్షలు, విద్యార్థులపై లాఠీ చార్ఝ్ అ‌ప్రజాస్వామికం సిఎం రేంవత్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి శాసన సభా పక్ష నేత ఏలేటి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని సీఎం రేవంత్‌ ‌రెడ్డి దిల్లీలో తాకట్టు పెట్టారని భాజపా శాసన సభా పక్ష నేత…

బీజేపీలో పాత కొత్త కలహాలు

‘పార్టీ విత్‌ ఏ డిఫరెన్స్‌’అని గర్వంగా చెప్పుకునే బీజేపీలో నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో మెలుగుతారనేది ఒకప్పటి మాట. ఇప్పుడు అధికారమే లక్ష్యంగా పావులు కదపడంతో బీజేపీకి ఇతర పార్టీల్లో ఉండే అన్ని రకాల జాడ్యాలు అంటుకున్నాయి. అందలమెక్కడమే లక్ష్యంగా సిద్ధాంతాలను అటకెక్కించి అరువు నేతలను పార్టీలో చేర్చుకోవడంతో కొత్త, పాత నేతల మధ్య పొసగట్లేదు..

అలజడికి గురవుతున్న ఆర్థిక వ్యవస్థ!

ఆర్థిక ప్రగతిని, స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుదలను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు బూడిదలో పోసిన పన్నీరు వలె పరిణమించడానికి ప్రపంచీకరణ.. గ్లోబలైజేషన్‌ కారణం.  ఈ వాస్తవాన్ని గుర్తించడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం కాని, అధికారిక రాష్ట్ర ప్రభుత్వాలు కాని సిద్ధంగా లేవు. అందువల్లనే ప్రభుత్వం ఆర్థిక పరిపుష్టిని, వాణిజ్య సౌష్టవాన్ని పెంపొందించడానికి…

అనధికార రేషనలైజేషన్ విరమించుకోవాలి

ముఖ్యమంత్రి హామీని అమలుచేయాలి :  డిటిఎఫ్ డిమాండ్‌.. వరంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 30 : ప్రస్తుతం జరుగుతున్న సెకండరీ గ్రేడ్ టీచర్, ఇతరుల బదిలీలలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు వెబ్ఆప్షన్ లో చూపకుండా కొన్నింటిని మాత్రమే ఖాళీగా చూపించడం సరికాదని, ఈ విషయమై తక్షణమే చర్యలు తీసుకొని అన్ని పాఠశాలల్లోని ఖాళీలు బదిలీ వేకెన్సీలో…

బీజేపీలో పాత కొత్త కలహాలు

‘పార్టీ విత్ ఏ డిఫరెన్స్’అని గర్వంగా చెప్పుకునే బీజేపీలో నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో మెలుగుతారనేది ఒకప్పటి మాట. ఇప్పుడు అధికారమే లక్ష్యంగా పావులు కదపడంతో బీజేపీకి ఇతర పార్టీల్లో ఉండే అన్ని రకాల జాడ్యాలు అంటుకున్నాయి. అందలమెక్కడమే లక్ష్యంగా సిద్ధాంతాలను అటకెక్కించి అరువు నేతలను పార్టీలో చేర్చుకోవడంతో కొత్త, పాత నేతల మధ్య పొసగట్లేదు.. ‘‘మంచి…

నేడు టీ హబ్‌లో ‘సోషియా వుడ్‌ 2024’ ‌సదస్సు

హాజరు కానున్న ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌ ‌బాబు హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ‌సోషల్‌ ‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోషియా వుడ్‌ 2024 ‌సమ్మిట్‌ ‌నిర్వహించనున్నట్లు ఎండ్‌ ‌నౌ ఫౌండేషన్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్‌ ‌రాచమల్లు తెలిపారు. ఈ మేరకు శనివారం బషీర్‌ ‌బాగ్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌లో…

సీఎం రేవంత్ రెడ్డిని నిరుద్యోగులే దించుతరు

యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచారు తేదీలతో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఎక్కడా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తనివి గా చెప్పుకోవడం సిగ్గుచేటు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం నిరుద్యోగులకు మద్దతుగా జులై 15న సెక్రటేరియట్ ను ముట్టడిస్తాం సర్కారుకు విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ హెచ్చరిక హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్…

విజయవాడ-జగదల్‌పూర్‌ ‌హైవేలో మార్పులు

కేంద్రాన్ని కోరిన మంత్రి తుమ్మల రహదారుల నిర్మాణానికి పలు ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 29 : ‌విజయవాడ-జగదల్‌పూర్‌ ‌హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఖమ్మంలో ఆయన వి•డియాతో మాట్లాడుతూ…రహదారుల నిర్మాణంలో కేంద్రానికి పలు ప్రతిపాదనలు పెట్టినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలో…

శ్రీచైతన్య హాస్టల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు

తనిఖీల్లో ఆశ్చర్య పోయిన అధికారులు జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 29 : శ్రీ ‌చైతన్య స్కూల్‌ ‌హాస్టల్‌ ‌లో ఫుడ్‌ ‌సేప్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేసిన అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. హాస్టల్‌ ‌లో పిల్లలకు వడ్డించే వస్తువులు కాలం చెల్లినవిగా గుర్తించారు. పాల ప్యాకెట్‌ ‌నుండి నిల్వ ఉంచే పదార్థాలన్ని కుళ్లినవిగా నిర్దారించారు.…