NEWS

NEWS

మొక్కలు నాటడం…భవిష్యత్తు తరాలకు సహకారం

నాటడమే కాదు పెంచే బాధ్యతనూ ప్రజలు తీసుకోవాలి రామంతాపూర్‌ ‌పాలిటెక్నిక్‌ ‌కాలేజీ వన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం హైఆరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : మొక్కలు నాటడం అంటే భవిష్యత్తు తరాలకు సహకారం అందించడమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారం అవసరమన్నారు. మొక్కలు నాటడమే కాదు…

పీర్జాదిగూడ నిర్మాణాల కూల్చివేత అక్రమం

అన్ని అనుమతులు తీసుకున్నా కూల్చివేస్తారా మేడ్చల్‌ ‌మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ ‌రెడ్డి దురాగతమే ఇది మండిపడ్డ బిఆర్‌ఎస వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నంబర్‌ 1‌లో ఉన్న భారీ నిర్మాణాలను సోమవారం ఉదయం అధికారులు కూల్చివేసిన ఘటనపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌,…

స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు

ప్రతిపాదనలతో ముందుకు రావాలి…పరిశీలించి 24 గంటల్లో నిర్ణయం అధునాతన పరిజ్ఞానం అందించాలనేదు ప్రభుత్వ సంకల్పం మంత్రులతో కలిసి పారిశ్రామిక ప్రముఖులతో సిఎం రేవంత్‌ ‌రెడ్డి సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : రాష్ట్రంలో స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే…

విభజన పేరుతో చంద్రబాబు తెలంగాణలోకి ఎంటర్‌..

‌తన అసలు రాజకీయ రంగు బయటపెట్టాడు టిడిపిని ముందు పెట్టి బిజెపి రాజకీయం మొదలు బిజెపి డైరెక్షన్‌లోనే పని చేస్తున్న బాబు, పవన్‌ ‌టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి హాట్‌ ‌హాట్‌ ‌వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : విభజన పేరుతో ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలోకి ఎంటర్‌ అయ్యాడనీ, తెలంగాణలో టిడిపిని…

పార్లమెంటులో విపక్షాల దూకుడు…

పాలక పక్షంలో ఆరంభమైన వొణుకు, బెదురు! మతం, కులం, సాంస్కృతిక అంశాలపై జన సమూహాలను రెచ్చగొట్టి నమ్మించవొచ్చు. ఈ అంశాలు సున్నితమైనందు వల్ల సులువుగా జనాన్ని నాయకులు తమవైపు తిప్పుకుంటారు. అదే తార్కిక ధోరణి, వాదనల ద్వారా జనాన్ని వీలైనంత త్వరితగతిన నాయకులు తమ వైపు తిప్పుకోలేరు. గత పదేళ్లుగా బీజేపీ పాలకులు ప్రజలను మతం…

బోలె బాబాను అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలి..

బాధితులకు న్యాయం చేయాలి దేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందింది, ప్రపంచ పెట్టుబడిదారి దేశాలను మించిపోతుంది అని మన దేశ పాలకులు ఉదరగొడుతున్నారు. అమెరికా, చైనాను అధిగమించి ముందుకు సాగుతున్నము అని చెప్పే అబద్ధాలు కట్టుకథలు నిజం కాదు అని.. వారి మాటల డొల్లతనాన్ని బయట పెట్టేవిధంగా అందవిశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. మూఢనమ్మకాలు ప్రచారం చేయడం…

చట్టాల మార్పుతోనే అసలైన పారదర్శకత!

రాజకీయ పార్టీలను సమాచార హక్కు పరిధిలోకి తీసుకురావాలి    సామాన్యుడి ఆకాంక్షలు తీరాలంటే తప్పని పరిస్థితి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఆయా  పార్టీల ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేస్తారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. విధానాలను రూపొందిస్తారు. పాలనను అందించడానికి, సామాన్యుల జీవితాలను మెరుగుపర్చడానికి బాధ్యత వహిస్తారు. రాజకీయ పార్టీలకు…

ప్రతి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలి

డిటిఎఫ్ డిమాండ్‌ ప్ర‌జాతంత్ర‌, జూలై 8 : రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేసి సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్ జిటి )లుమ అందరికీ ప్రమోషన్ కు అవకాశం ఇచ్చి భర్తీ చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏం సోమయ్య,టి. లింగారెడ్డిలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం…

తెలుగు రాష్ట్రాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి

కేంద్రం విభజన హామీలను నెరవేర్చాలి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి బీమదేవరపల్లి : తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగులో ఉన్న అన్ని సమస్యలకు ముఖ్యమంత్రుల సమావేశం శాశ్వత పరిష్కారం చూపాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) హనుమకొండ జిల్లా నిర్మాణ…

‌రసాభాసగా జిహెచ్‌ఎం‌సి కౌన్సిల్‌ ‌సమావేశం

బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్ల ఆందోళన మేయర్‌ ‌పోడియం చుట్టుముట్టి రాజీనామాకు డిమాండ్‌ ‌ప్లకార్డులు ప్రదర్శించిన బిఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్లు సమస్యల పరిష్కారానికి డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌తొమ్మిదో కౌన్సిల్‌ ‌సమావేశం రసాభాసగా మారింది. బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ కార్పొరేటర్లు సమావేశం ప్రారంభానికి ముందే ప్రధాన కార్యాలయం ఆవరణలో ఆందోళనకు…